కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా: రేవంత్ రెడ్డి

Telanganaelections2023: తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేసీఆర్‌ పరామర్శించలేదని రేవంత్‌ ఆరోపించారు.  “తెలంగాణ వచ్చి పదేళ్లయినా బోథ్ కు నీళ్లేందుకు రాలేదు? ఇక్కడి ప్రజలకు పోడు…

Read More

టీడీపీ ‘సైలెంట్‌ సపోర్టు’, షర్మిల ‘బేషరతు’ మద్దతు– రేవంత్‌ ని ఎక్కడికి పంపిస్తాయో

Nancharaiah merugumala senior journalist: ” 2018 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు కాంగ్రెస్‌ పార్టీకి శాపంగా మారితే..ఇప్పుడు టీడీపీ ‘సైలెంట్‌ సపోర్టు’, షర్మిల ‘బేషరతు’ మద్దతు– రేవంత్‌ రెడ్డిని ఎక్కడికి పంపిస్తాయో!” 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో ప్రత్యక్ష పొత్తు కాంగ్రెస్‌ పార్టీని ఆదుకోలేదు! నారా చంద్రబాబు నాయుడు ‘పరోక్ష’ మద్దతు, వైఎస్‌ షర్మిల ‘బేషరతు’ సపోర్టు హస్తం పార్టీని 2023లో కాపాడతాయా? అనుమానమే! చిత్తూరు, కడప జిల్లాల్లో మూలాలున్న ఈ రెండు పార్టీల వింత…

Read More

రేవంత్‌ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!

Nancharaiah merugumala senior journalist:   (‘సోనియా తెలంగాణ ఇస్తే–కేసీఆర్‌ దాన్ని దిల్లీ నుంచి మోసుకొచ్చాడు’..తెలంగాణ జనాన్ని నాడు ఆంధ్రోళ్లు సైతం ఇలాంటి ‘బూతు మాటల’తో కించపరచలేదే!రేవంత్‌ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!) ………………………………………………………………………….. ‘ఆనాడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే టీఆస్‌ నేత కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌ పరిస్థితి అధ్వానంగా ఉండేది,’ అని గురువారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌ రెడ్డి పెద్దపల్లిలో అన్నారు. 1956–2014…

Read More

రేవంత్‌ రెడ్డి ‘సొంత లాభం ఎంత చూసుకున్నా’ 4 కోట్ల తెలంగాణ జనం పట్టించుకోరట!

Nancharaiah merugumala senior journalist: (కాంగ్రెస్‌ అనుకూల పరిస్థితుల్లో పార్టీ టికెట్ల పంపిణీలో  రేవంత్‌ రెడ్డి ‘సొంత లాభం ఎంత చూసుకున్నా’ 4 కోట్ల తెలంగాణ జనం పట్టించుకోరట) ================== హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోని సనత్‌ నగర్‌ అసెంబ్లీ స్థానంలో బీఆరెస్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీద కోస్తాంధ్ర మూలాలున్న బ్రాహ్మణ మహిళ డాక్టర్‌ కోట నీలిమ వంటి అనామక అభ్యర్థిని నిలబెట్టినా, మేడ్చల్‌ లో మరో మంత్రి చామకూర మల్లారెడ్డిపై తోటకూర వజ్రేష్‌ యాదవ్‌…

Read More

నిజామాబాద్ బాక్సర్ నిఖత్ ను సన్మానించిన తెలంగాణ కాంగ్రెస్..

అర్జున పురస్కార గ్రహీత నిజామాబాద్ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ను తెలంగాణ కాంగ్రెస్ సన్మానించింది. అనంతరం 5 లక్షల రూపాయలను క్రీడాకారిణికి బహుమతిగా అందించారు. అప్పుడు సానియా మీర్జా.. ఇప్పుడు నిఖత్ చొరవచూపి క్రీడలల్లో రాణించడం అభినందనీయమన్నారు PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాబోయే ఒలింపిక్ క్రీడలల్లో కూడా నిఖత్ విజేతగా నిలిచి దేశ ప్రతిష్ఠను పెంచాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లో నిఖత్ … స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించి.. నిర్మాణానికి…

Read More

టీపీసీసీ కొత్త కార్య వర్గాన్ని ప్రకటించిన ఏఐసీసీ..!

కాంగ్రెస్‌ అధిష్టానం  టీపీసీసీ కొత్త కార్య వర్గాన్ని ప్రకటించింది. 18 మందితో పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాణిక్కం ఠాగూర్‌ను నియమించింది. వీటితో పాటు 40 మంది జాబితాతో పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ప్రకటించింది. 26 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను.. 24 మంది వైస్ ప్రెసిడెంట్లనూ.. 84 మంది ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ  ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.  వెంకట్ రెడ్డికి మొండి ‘ చెయ్యి ‘.. కాగా కాంగ్రెస్ అధిష్ఠానం …

Read More

విద్యాదాత మల్లన్నకే ఇన్ని కష్టాలు.. బక్కరెడ్లు, బడుగు రెడ్లు ఎలా బతకాలి?

Nancharaiah merugumala:  ……………………………………………….. కొన్ని దశాబ్దాల క్రితం బర్రెలను మేపుతూ, పేడ ఎత్తుకుంటూ, పాలు పితికారు తెలంగాణ రాష్ట్ర కార్మిక మంత్రి చామకూర మల్లా రెడ్డి. తనలాగే పాలూ, పెరుగు అమ్ముకునే దోస్తు దుర్గయ్య యాదవ్ తో కలిసి మొదట బోయినపల్లిలో చదువుల వ్యాపారం లోకి దిగారు. క్రైస్తవులు నడపలేకపోతున్న హై స్కూలును కొని గాడిలో పెట్టారు. తరవాత ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టి నాలుగు రాళ్లు కూడబెట్టారు. తెలుగు పాత్రికేయులు సహా తనకు సాయపడిన సామాన్యులందరినీ…

Read More

మునుగోడు ఉప ఎన్నిక త‌ర్వాత రేవంత్ టీపీసీసీ ఊడ‌టం ఖాయామా?

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఒంట‌రి చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతుందా…? మునుగోడు ఉప ఎన్నిక త‌ర్వాత టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఊడ‌టం ఖాయామా?… పార్టీ సీనియ‌ర్లు రేవంత్ కు స‌హ‌క‌రించ‌డం లేదా…? రేవంత్  ఓట‌మిని ముందే పసిగ‌ట్టి కావాల‌నే మొస‌లి క‌న్నీరు కారుస్తూ ఒంట‌రినంటూ ప్ర‌చారం చేసుకుంటున్నారా…?ఇందులో నిజమెంత? మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా టీపీసీసీ రేవంత్ కంట‌త‌డి పెట్ట‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌తంగా ఏదో  జ‌ర‌గుతున్న ప్ర‌చారం మ‌రోసారి…

Read More

మీడియా మొగల్ రామోజీతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ.. సర్వత్రా చర్చ..!!

తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు కేంద్రంగా నడుస్తోంది. పోలింగ్ తేది దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు.. ఈనాడు సంస్థల అధినేత  రామోజీరావును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ పక్క ఉప ఎన్నిక ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో టి కాంగ్రెస్ నేతలు   మీడియా మొగల్ తో భేటీ కావడం రాజకీయా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం గా భావిస్తున్న మునుగోడు ఎన్నికను…

Read More

రేవంత్ బ్లాక్ మెయిలర్.. ఉప ఎన్నిక కేసీఆర్ కుటుంబాన్ని బొంద పెట్టె ఎన్నిక: రాజగోపాల్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి తనను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాజగోపాల్. రాజకీయల్లోకి రాకముందు చిల్లర దొంగ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. సోనియా గాంధీనీ బలిదేవత తో పోల్చిన వ్యక్తికి..అవినీతి పరుడికి పీసీసీ పదవి ఇవ్వడం దారుణమన్నారు. దొడ్డి దారిలో డబ్బులు ఇచ్చి రేవంత్ పీసీసీ పదవి తెచ్చుకున్నాడని రాజగోపాల్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇక తనను…

Read More
Optimized by Optimole