ఓ ఛానల్ ఆపరేషనల్ లో క్రేజీవాల్ నిర్వాకం బట్టబయలు..

పార్థ సారథి పొట్లూరి: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాటకం బయటపడ్డది !ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్యుల పార్టీ అనే అర్ధం వచ్చేలా పేరు పెట్టినా  కేజ్రీవాల్…45 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేసినట్లు   ‘ఆపరేషన్ శీష్ మహల్’  పేరుతో ఓ జాతీయ టివి చానెల్ నిర్వహించిన ఆపరేషన్లో బట్టబయలు అయ్యింది. న్యూ ఢిల్లీ లోని సివిల్ లైన్స్ లో ఉన్న  ముఖ్యమంత్రి అధికారిక నివాసం మరమ్మత్తుల కోసం అంటూ 45 కోట్లు ఖర్చు పెట్టాడు…

Read More

జనసైనికులపై దాడి హేయమైన చర్య: నాదెండ్ల మనోహర్

Jansena: ఇసుక అక్రమ తవ్వకాలపై త్వరలో జనసేన పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కార్యక్రమానికి సంబంధించి ప్రణాళిక  చేయమని  జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకే పెడన నియోజకవర్గం, ఆకుమర్రు గ్రామంలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద వైసీపీ సంబంధీకులు దాడి చేసిన ఘటన దురదుష్టకరమని మండిపడ్డారు.  ముఖ్యమంత్రి జగన్ కి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో…

Read More

జై భారత్ సత్యాగ్రహ సభ సక్సెస్.. కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు : ఎపిసిసి గిడుగు రుద్రరాజు

విజయవాడ: జై భారత్ సత్యాగ్రహ సభ విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. 1921 సంవత్సరం లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రదేశంలో సభ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అన్నవాళ్లకు మొన్నటి సభతో కనువిప్పు కలిగిందన్నారు.ఇక అన్ని జిలాల్లో ఇలాంటి సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.కర్ణాటక లో ఉన్న తెలుగు వాళ్లంతా కాంగ్రెస్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ నేతలు రఘువీరా…

Read More

జనసేన నాయకులు, వీర మహిళలకు విలువైన సూచ‌నలు చేసిన జ‌న‌సేనాని…

APpolitics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న వీర మహిళలు, జన సైనికుల దృష్టి మళ్లించడానికి.. భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పని చేస్తున్నాయని హెచ్చ‌రించారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌. కుటీల రాజ‌కీయాన్ని అర్థం చేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు వెళ్ళవలసిన అవ‌స‌రం ఏంతైనా ఉంద‌న్నారు. జ‌న‌సేన ప‌ట్ల సానుకూలంగా ఉన్న రాజకీయ పక్షాలు, నాయకులకు.. పార్టీ పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బ తీసే కల్పిత సమాచారాన్ని…

Read More

వేట మొదలైంది…. వేటాడానికే పులి వచ్చింది: బండి సంజయ్

BJPTelangana:‘‘ కేసీఆర్ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారు. అప్పుడు కార్యకర్తలకు నేనొక్కటే చెప్పిన….  మీరేం భయపడకండి… ఢిల్లీ నుండి ఫోన్ చేసింది. పులి వస్తోంది. వేట మొదలైంది. వెంటాడటం ప్రారంభించింది. ఆ పులి కార్యకర్తలను కాపాడే పులి. ఆ పులే చేవెళ్ల గడ్డకు వచ్చింది. ఆ పులికి అందరూ లేచి స్వాగతం పలికండి’’అంటూ రెచ్చిపోయారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఆదివారం  చేవెళ్ల జరిగిన ‘‘విజయ సంకల్ప…

Read More

‘‘యువగళమా .. జనగళమా’’ పాద‌యాత్ర‌పై విశ్లేష‌ణ‌..!!

Yuvagalam:  “ప్రతీ యాత్రకు ఒక లక్ష్యం ఉంటుంది. ఏ రాజకీయపార్టీ అయినా, రాజకీయ నాయకుడైనా ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి, వారితో మమేకమవ్వడానికి చేపట్టే ఏ కార్యక్రమాన్నైనా అభినందించాల్సిందే. విద్యార్థులు లైబ్రరీకి వెళ్లి జ్ఞానం పొందినట్లే, రాజకీయపార్టీలు, నాయకులు, కార్యకర్తలు వివిధ యాత్రల ద్వారా ప్రజలతో మమేకం అవడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలు తెలిసివస్తాయి. ఇది సమాజానికి ఏంతో మేలు చేస్తుంది”  తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి శ్రీ నారాలోకేష్‌ జనవరి 27 వ తేదీన…

Read More

ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్న మిస్టర్ కూల్ కెప్టెన్?

Msdhoni: టీంఇండియా మాజీ సార‌థి మ‌హేంద్ర‌సింగ్ ధోని  ఐపీఎల్ కు గుడ్ బైచెప్ప‌నున్నాడా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. శుక్ర‌వారం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో మ్యాచ్ ప్ర‌జెంటేష‌న్  అనంత‌రం  మాట్లాడిన ధోని.. రెండేళ్ల త‌ర్వాత అభిమానుల‌ను క‌లుసుకోవ‌డం ఆనందంగా ఉంది. మా ప‌ట్ల ప్రేక్ష‌కులు చూపే అభిమానం, అప్యాయ‌తకు రుణ‌ప‌డి ఉంటాం..  కెరీర్ లో ఇదే నాచివ‌ర ద‌శ అంటూ మ‌హీ   చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అంత‌ర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన మ‌హీ.. ఐపీఎల్ 2023 టోర్న‌మెంట్…

Read More

మోదీ తలాక్‌ రద్దు చేయించి ముస్లిం మహిళలకు ఎనలేని మేలు చేశారు: ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌

Nancharaiah merugumala senior journalist: ” పండిత నెహ్రూ నాడు హిందూ స్త్రీలకు హక్కులు కల్పిస్తే–మోదీ జీ ముమ్మారు తలాక్‌ రద్దు చేయించి ముస్లిం మహిళలకు నేడు ఎనలేని మేలు చేశారు: ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌”  ‘‘కొన్ని యుగాల పాటు హిందూ మహిళలకు లేకుండా చేసిన కొన్ని హక్కులను వారికి నేను తిరిగి వచ్చేలా చేశాను. ఇదే నా జీవితంలో అతి గొప్ప విజయం. అలాగే, నా జీవితంలో అతి పెద్ద ఆశాభంగం ఏమంటే–నా ముస్లిం అక్కచెల్లెళ్లకు…

Read More

యువత ఒక నెంబర్ కాదు… డిసైడర్‌..!!

Telangana: తెలంగాణలో ఎన్నిక‌ల గ‌డువు ముంచుకొస్తుంది. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త కీల‌క‌పాత్ర పోషించే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  ఈ నేప‌థ్యంలో విధాత పోలిటిక‌ల్‌ క‌న్సల్టెన్సీ.. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మానికి  ముఖ్య అతిథులుగామోటివేషనల్‌ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర,  శాతవాహన యూనివర్సిటీ సోషల్‌ సైన్స్ డీన్  ప్రొఫెసర్ సూరేపల్లి సూజాత , సీనియర్  జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు నేలంటి మధు  , ఓ యూ JAC వ్యవస్థాపక సభ్యులు శ్రీనివాస్ కోట,…

Read More

‘ విరూపాక్ష’ మూవీ రివ్యూ..!

సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ తాజాగా న‌టించిన చిత్రం ‘ విరూపాక్ష’. భీమ్లానాయ‌క్ ఫేం సంయుక్త మీన‌న్ క‌థానాయిక‌. క్రియేటివ్ జీనియ‌స్ సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ శ్రీవెంక‌టేశ్వ‌ర్‌, సుకుమార్ ప‌తాకాల‌పై బాపినీడు సమర్పణలో బీవిఎస్ఎన్  ప్ర‌సాద్ చిత్రాన్ని నిర్మించారు. వ‌రుస ప్లాపుల‌తో నిరాశ‌లో ఉన్న సాయితేజ్.. విరూపాక్ష పై భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈసినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో తెలుసుకుందాం! కథ : రుద్ర‌వ‌నం…

Read More
Optimized by Optimole