Bandisanjay: “ప్రజాహిత యాత్ర”నై వస్తున్నా… ఆశీర్వదించండి.!!

బండి సంజయ్ కుమార్, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ జాతీయ కార్యదర్శి.. గల్లీలో ఎవరున్నా…దేశ రక్షణ కోసం ఢిల్లీలో మోదీ ఉండాలని యావత్ భారత్ కోరుకుంటున్నది. ఈ నేపథ్యంలో దేశ హితం కోసం, రాష్ట్ర హితం కోసం, కరీంనగర్ ప్రజల హితం కోసం కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా ఈ నెల 10 నుంచి ప్రజా హిత యాత్రనై మీ ముందుకు వస్తున్నా. అహర్నిశలు శ్రమించి మన దేశాన్ని బలంగా తీర్చిదిద్దిన మోదీ ప్రభుత్వానికి,…

Read More

Mauniamavasya: మౌని అమావాస్య విశిష్టత..!

Mauniamavasya: పుష్య బహుళ అమావాస్య ను చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దీనినే మౌని అమావాస్య అంటారు. ఆ రోజున భక్తులు ఉపవాసం ఉంటూ గంగస్నానం చేసి, పూజలు చేస్తారు. అయితే ఈసారి మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తేదీ, శుక్రవారం రోజున వస్తుంది. మౌని అమావాస్య చాలా పుణ్యమైనదిగా, ఫలవంతమైనదిగా చెప్తారు. అందుకే ఆ రోజున పూర్వీకుల కోసం, పితృదోషాలు తొలిగించుకోవడానికి పవిత్రమైనదిగా.. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం చేస్తారు. మౌని అమావాస్యను మౌనంగా…

Read More

Mauniamavasya: చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య.. ఏం చేయాలంటే?

Mauniamavasya:   పుష్య కృష్ణ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డుమీద మూడు మైళ్ళ దూరాన ‘చొల్లంగి’ అనే గ్రామం ఉంది. గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. జీవనదియైన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే, నదిలో, సముద్రం లోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ దినాన జీవనది గోదావరి, సముద్రంలో…

Read More

NagobaJatara:నాగోబా జాతర, జల సేకరణ, పాదయాత్ర ఎందుకు ? ఎప్పటిది ?

 నందిరాజు రాధాకృష్ణ (వెటరన్ జర్నలిస్ట్): నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత రాత్రంతా నాగదేవతకి మహాపూజ నిర్వహిస్తారు. అది వరుసగా 5 రోజులపాటు కోలాహలంగా జాతర కొనసాగుతుంది. జాతర ఫిబ్రవరి 9 పుష్యమాస అమావాస్య అర్థరాత్రి నాగదేవతకి పవిత్ర గోదావరి నదీజలాభిషేకంతో ప్రారంభమవుతుంది. అనాదిగా వస్తున్న ఆచారాలకి అనుగుణంగా జన్నారం మండలం కలమడుగుకు సమీపంగా పారే గోదావరి నుంచి ప్రత్యేకమైన కుండలలో జలాన్ని తీసుకువస్తారు మేస్రం కులస్తులు…

Read More

Motivational: రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

Prasadrao: ఒక రాజు గారు తన రాజ్యంలో తప్పు చేసిన వారిని, తన వేటకుక్కలను మీదకు వదిలి, దారుణంగా చంపించేవారు. ఒకరోజు మంత్రి కూడా తప్పు చేశారు. రాజు ఆయనకు కూడా అదే శిక్ష వేశారు. మంత్రి రాజును వేడుకున్నారు. అయినా వినలేదు.* మంత్రి 10 రోజుల గడువు కోరారు. రాజు అనుమతించారు.ఆ సమయంలో కుక్కలను పెంచే వాడిని కోరి, తాను కుక్కలకు అన్నిరకాల సేవలు చేశారు. 10 రోజుల తరువాత రాజు శిక్షకు ఆదేశించారు.కానీ కుక్కలు…

Read More
fathders day,mothers day,childrens,

తల్లితండ్రులు-పిల్లలు ..అంతరాలను అధిగమించాలి..!

Gondi kaveenderreddy: మీ తల్లితండ్రులు మిమ్మల్ని ఎంతో ప్రేమతో జాగ్రత్తగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి చదివించి మంచి ప్రయోజకులను చేశారు. తల్లితండ్రుల మాటలకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళ పట్ల బాధ్యత తో ఉండాలి, వాళ్లను ప్రేమగా చూసుకోవాలి. మీరు బాగా చదువుకున్నారు, ప్రయోజకులు అయ్యారు, నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా వచ్చింది. మంచి, చెడు విచక్షణ ఉంది. మీ పెళ్లి విషయంలో పిల్లల విషయంలో కెరియర్ విషయంలో భార్య భర్తల సంబంధాల విషయంలో నిర్ణయం అనేది…

Read More

Valentine’sDay: ఆరురంగుల ప్రేమ..!

Love: “ఆరురంగుల ప్రేమ” 1. చివరకు తిట్టుకోకుండా ఎంతోకాలం మోయలేని బరువులా ప్రేమ వస్తుంది. 2. చూస్తుండగానే తడబడుతూ వచ్చి, చివరకు మండిపడే కొవ్వొత్తి వెలుతురులా, ఆకాశంలో మెరిసే సూర్యుడిలా ప్రేమ వెంట వస్తుంది. మరో రోజు తిరిగి రావడానికి నిష్క్రమించే దాని పుట్టుకను మనం చూస్తాం. 3. ప్రేమ- చెట్టు నుంచి స్రవించే అడవితేనె. మగువ తోటలో దొరికే లేత మొక్కజొన్నకంకి రసధార. 4. ప్రేమ అత్తిపవ్వు. అది ఉడుంపట్టు మాయాజాలం, లేదా ఒక దేవతాహస్తం….

Read More

Bandisanjay:ఫిబ్రవరి 10 నుండి బండి సంజయ్ ” ప్రజాహిత యాత్ర”..!

Bandisanjay:  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 10 నుండి మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు.  కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది.  కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.అందులో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుండి బండి సంజయ్ తన యాత్రను ప్రారంభించనున్నారు…

Read More

Bandisanjay: కరీంనగర్ జిల్లా ప్రజలారా… మీ ఇంటికే రాముడొస్తున్నాడోచ్….*

Bandisanjay: కరీంనగర్ ప్రజలకు… ప్రత్యేకించి హిందూ బంధువులారా…..మీకో సంతోషకరమైన వార్త… అయోధ్యకు వెళ్లలేదని బాధపడుతున్నారా?… రామయ్యకు దూరమయ్యామని చింతిస్తున్నారా….. మీకు ఇక ఆ భాధ అక్కర్లేదు… ఎందుకంటే ఏకంగా అయోధ్య రామయ్య మీ ఇంటికే వస్తున్నడు… అందాల రామయ్య ఇకపై మీ ఇంట్లోనే కొలువుదీరబోతున్నడు….  ‘కలయా?…..నిజమా? అనుకుంటున్నారా…*….అయ్యో….నిజమే.. అయోధ్య రాముడు…అందాల రాముడు…అభినవ రాముడు…ఆదర్శ రాముడు… నేరుగా మీ ఇంటికే వస్తున్నడు… మీతోనే ఉండబోతున్నడు…. నిజమా?…..ఆయనకు దారెట్లా తెలుసని అనుకుంటున్నరా?…. మరీ జోక్ వేయకండి.. రాముడికి అడ్రస్ అవసరమా?…

Read More

Loksabhaelections:2024 పార్లమెంటు ఎన్నికల్లో ఈవీఎంలపై కాంగ్రెస్ నమ్మకం తప్పక పెరుగుద్ది!

Nancharaiah merugumala senior journalist: ” 2024 పార్లమెంటు ఎన్నికల్లో తన బలం 52 నుంచి 72 సీట్లకు చేరితే ఈవీఎంలపై కాంగ్రెస్ నమ్మకం తప్పక పెరుగుద్ది!” కాంగ్రెస్ తొలి సంకీర్ణ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కోహ్లీ జీ సర్కారు హయాంలో జరిగిన మొదటి (2009) లోక్ సభ ఎన్నికల్లో ఆయన పార్టీ కాంగ్రెస్ బలం 145 (2004) సీట్ల నుంచి 206 స్థానాలకు పెరిగింది. ఐదేళ్ల తర్వాత ఈ డాక్టర్ సాబ్ పాలన చివర్లో…

Read More
Optimized by Optimole