RevanthReddy: పార్టీకి ఎజెండా సెట్ చేసిన సీఎం..!

INCTELANGANA: ‘తనదాకా వస్తే కాని తత్వం బోధపడదం’టారు. ఆ గ్రహింపు అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ నాయకులకు రావాల్సిన అవసరముంది. సదరు అవసరాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుర్తించడమే కాదు అందరికీ నొక్కిచెప్పారు. ఏమైతేనేం, ఏడాది పాలన దాటాక ఆయన నోరు విప్పారు. ఎప్పుడో ఒకప్పుడు చెప్పక తప్పని నాలుగు మంచి మాటల్ని మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు కొందర్ని కూర్చోబెట్టుకొని చెబుతూ, వారి ద్వారా సమస్త కాంగ్రెస్ శ్రేణులకు కార్యాచరణ ప్రకటించారు….

Read More

Guppedamanasu: ప్రతి ఒక్కరిలో స్త్రీ ఉంటుంది..!

సాయి వంశీ ( విశీ) : శరత్‌బాబు గారు మరణించినప్పుడు అందరూ ‘సాగరసంగమం’, ‘సితార’, ‘అభినందన’, ‘సీతాకోకచిలుక’ లాంటి సినిమాల్లో ఆయన నటన గురించి ప్రస్తావించారు. ‘గుప్పెడు మనసు'(1979) గురించి ఎవరూ రాసినట్టు కనిపించలేదు. ఆ సినిమా గురించి చెప్పుకోకుండా ఆయన కెరీర్ గురించి చెప్పడం కష్టం. తెలుగులో వచ్చిన అతి విలువైన సినిమాల్లో అదీ ఒకటి. కె.బాలచందర్ గారి క్రియేషన్. కమర్షియల్లీ ఫ్లాప్. క్లాసికల్లీ హిట్. సుజాత, సరిత, శరత్‌బాబు.. ఎవరికి ఎక్కువ మార్కులు వేయాలో…

Read More

ఈశాన్య మారుమూల ప్రాంతాల్లో 4G సూర్యోదయం మొదలైంది: మోదీ

పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. మన్ కీబాత్ ద్వారా తన మనసులోని భావాలను పంచుకున్న ప్రధాని..సెప్టెంబర్ 1 వతేది నుంచి 30 వతేదివరకు పోషణమాసోత్సవాలను జరుపుకుంటామని వ్యాఖ్యానించారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యత.. చిరుధాన్యాల సంవత్సరంతోపాటు.. అమృత్ సరోవర్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనవలసిన ఆవశ్యకత ఉందన్నారు. అరుణాచల్, ఈశాన్య మారుమూల ప్రాంతాలలో 4G రూపంలో కొత్త సూర్యోదయం మొదలైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక చెన్నైకి చెందిన శ్రీదేవి…

Read More

Budget2025: బీహార్ ఎన్నికల కోసమే కేంద్రం బడ్జెట్ : సరిత తిరుపతయ్య

Gadwal: కేంద్ర బడ్జెట్ పై జెడ్పి మాజీ ఛైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత తిరుపతయ్య ఘాటుగా స్పందించారు.బీహార్ ఎన్నికల కోసమే అనేలా కేంద్రం బడ్జెట్ ఉందన్న ఆమె.. వరుసగా 8 వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలుగు మహిళ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి కాంగ్రెస్ పార్టీ కమిటీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు కోడలు అయిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో తెలంగాణ పట్ల వివక్ష చూపడం బాధాకరమని ఆవేదన…

Read More

నవ్వులు పూయిస్తున్న యువతి కేక్ ఆర్డర్ వీడియో !

కేక్ ఆర్డర్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో నవ్వులుపూయిస్తోంది. ఓ మహిళ ఆన్ లైన్ లో కేక్ ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ బాయ్ ఆమె ఒకటి చెబితే మరోటి చేశాడు. ఈవిషయాన్ని సదరు యువతి నవ్వుతూ ఫేస్ బుక్ వేదికగా వెల్లడించింది. ఇంతకు డెలివరీ బాయ్ చేసిన పనేంటో తెలిస్తే మీరు నవ్వుఆపుకోలేరు! ఢిల్లీకి చెందిన వైష్ణవి మోంద్కర్ జొమాటోలో కేక్ ఆర్డర్ చేసింది. ఆర్డర్ కింది డెలివరీ బాయ్ కి కొన్ని సూచనలు…

Read More

Bhupalapally: సింగరేణి సంస్థ బలోపేతమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: భట్టి విక్రమార్క

భూపాలపల్లి: సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయని, సింగరేణి సంస్థ బలోపేతమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు మంగళవారం సాయంత్రం భూపాలపల్లిలోని సింగరేణి జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో సింగరేణి అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి…

Read More
Optimized by Optimole