ఐపీఎల్లో ముంబై బోణి!
ఐపీఎల్ తాజా సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బోణి కొట్టింది. మంగళవారం కోల్కతాతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబయి 19.5 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. వన్ డౌన్ బ్యాట్సమెన్ సూర్యకుమార్ యాదవ్ (56; 36 బంతుల్లో 7×4, 2×6) , కెప్టెన్ రోహిత్ శర్మ(43; 32 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. కోల్ కత్త బౌలర్లలో రసెల్(15/5) అద్భుతంగా బౌలింగ్ చేసి…