Telangana: శ్వేతాప్రసాద్‌కు ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కారం..

Telangana: తెలంగాణకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారిణి శ్వేతాప్రసాద్‌కు ప్రతిష్టాత్మకమైన 2022 సంవత్సరానికి  ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కార్‌ అవార్డు లభించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను మంగళవారం న్యూఢల్లీిలో ప్రకటించింది. సంగీత విభాగంలో తెలంగాణ నుండి శ్వేతాప్రసాద్‌కు కర్ణాటక మ్యూజిక్‌లో ఈ అవార్డు ప్రకటించారు. శ్వేతాప్రసాద్‌ ప్రపంచ వ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా రెండు వేలకు పైగా గాత్ర ప్రదర్శలను నిర్వహించారు.  అన్నమాచార్య కృతులు, త్యాగరాజ కీర్తనలకు…

Read More

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో ముగిసిన భారత్ కథ..!

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు సెమీస్ చేరకుండానే ఇంటి దారి పట్టింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో టీం ఇండియా ఓటమిపాలైంది. దీంతో ప్రపంచకప్ గెలవాలనే మిథాలీ సేన ఆశలు గల్లంతయ్యాయి. అంతకముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు.. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ మంచి ఆరంభానిచ్చారు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ చేసిన షెఫాలీ, అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యింది. ఆ…

Read More

నయా టీంఇండింయా టార్చ్ బెరర్.. రికార్డుల ‘ కింగ్ ‘ బర్త్ డే..!!

అతను బ్యాట్ పట్టాడంటే చాలు మైదానంలో పరుగులు మోత మోగాల్సిందే.అతను క్రీజులో ఉంటే భారత క్రికెట్ అభిమానులకు కొండంత ధైర్యం . విజయం మనదేనన్న భరోసా.ఆటతీరుకే కాదు తన మేనరిజానికి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ‘గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’ సచిన్ తర్వాత ఎవరూ అన్న ప్రశ్నకు సమాధానంమే అతను.ఆటగాడిగానే కాకుండా ‘మిస్టర్ కూల్’ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టి తనదైన నాయకత్వ పటిమతో జట్టును అగ్రపథంలో నిలిపిన తీరు’ న భూతో న…

Read More

BJPTELANGANA : లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీకి జాక్ పాట్.. 12 సీట్లు గెలిచే అవకాశం ?

loksabhaelections2024:  పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి  నోటిఫికేషన్ వెలువడడంతో  తెలంగాణలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.  లోక్ సభ  ఎన్నికల్లో   ఏ పార్టీ బలమెంత?  ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందన్న విషయంపై పలు సర్వే సంస్థలు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ మొదలెట్టాయి. ఇప్పటికే అనేక సంస్థలు ఫస్ట్ ట్రాక్ పోల్ ను సైతం విడుదల చేశాయి.  సర్వే సంస్థల రిపొర్టు ప్రకారం తెలంగాణలో బీజేపీ మెజార్టీ   స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని తేలింది. ఇంతకు ఆ…

Read More

సీఎం సంతకం ఫోర్జరీ చేసింది ఎవరు? సంతకాలు చేసిన ఫైల్స్ ఏమిటీ?: నాదెండ్ల మనోహర్

Janasena: ‘రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా 225 ఫైల్స్ మీద సీఎం డిజిటల్ సంతకాలు ఆయన పేషీలోనే ఫోర్జరీ అయ్యాయి అనే వార్తలు ఆందోళన కలిగిస్తోందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. అసలు సీఎం పేషీలోకి వచ్చే ఫైల్స్ చాలా కీలకంగా ఉంటాయి.. అలాంటి ఫైల్స్ మీద సీఎంకే తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేశారు అంటే వెనక ఏదో తతంగం ఉండే ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అలా చేసింది…

Read More

KAVITHA: బిఆర్ఎస్ పార్టీకి క‌విత గుడ్ బై..?

telangana:  బిఆర్ఎస్ పార్టీతో తాడో పేడో తేల్చుకునేందుకు ఎమ్మెల్సీ క‌విత సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.మేడే సంద‌ర్భంగా వేదిక‌పై ఏర్పాటు చేసిన ప్లెక్సీలో కేసీఆర్ ఫోటో క‌న‌ప‌డ‌క‌పోవ‌డం.. ఆయ‌న స్థానంలో ప్రోఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ ఫోటో ద‌ర్శ‌నమివ్వ‌డం ఇందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో ఎదురైన అవ‌మానంతో త‌గ్గేదేలే అన్న‌ట్లు రాజ‌కీయ ప్ర‌యాణం ఉండ‌బోతోంద‌ని క‌విత చెప్ప‌క‌నే చెప్పింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఆమె వేరే పార్టీలో చేర‌తారా లేక తెలంగాణ జాగృతి పేరుతో ఒంట‌రి పోరాటం చేస్తార‌న్న‌ది…

Read More

సహజ నటి ‘మణి’ జయంతి.. నివాళి!

కులం మతం ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను అక్కునచేర్చుకునేది సినికళామా తల్లి..ఈ తల్లి చెంతకు అనునిత్యం ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు..తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నవారు మాత్రం అరుదు..ముఖ్యంగా నటీమణులు సంఖ్య స్వల్పం..అలాంటి నటిమణుల్లో సౌందర్య స్థానం ప్రత్యేకం..అందం అభినయంతో అన్ని వర్గాలు ప్రేక్షకులను అలరించింది.సహజ ‘నటి’గా ప్రేక్షుకుల హృదయాల్లో స్థానం పొందిన సౌందర్య జయంతి నేడు.. నేపథ్యం: కర్ణాటకలోని కోలార్ జిల్లా ముల్బాగల్ ఓ చిన్న టౌన్ ల్…

Read More

“హాలో ఏపీ.. బైబై వైసీపీ” జనసేన నినాదం: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: ‘అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి … అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి… జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి… “హాలో ఏపీ.. బైబై వైసీపీ” ఇదే జనసేన ఎన్నికల నినాదం కావాల’ని  పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.  వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం అమలాపురం గడియార స్తంభం కూడలిలో భారీ బహిరంగ సభలో భాగంగా.. అందరితో నినాదాన్ని పలికించారు.సభకు హాజరైన అశేష జనవాహిని ‘హల్లో ఏపీ… బైబై వైసీపీ’ అని నినదిస్తుంటే అమలాపురం…

Read More

సీసలొద్దు… పైసలొద్దు… మిర్చి నుంచి కొత్త ర్యాప్ సాంగ్..!

Radiomirchi: ఎంటర్టైన్ మెంట్ కి, సృజనాత్మక కార్యక్రమాలకు చిరునామా అయిన 98.3 రేడియో మిర్చి తెలుగు స్టేషన్, ఎన్నికల వేళ యువ ఓటర్లలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ‘సీసలొద్దు పైసలొద్దు’ అనే ర్యాప్ సాంగ్ ను విడుదల చేసింది. చిన్న చిన్న పదాలతో రాసిన ఈ పాట, అందరికీ అర్థమయ్యే విధంగా ఓటుకు ఉన్న శక్తిని, దానిని వృథా చేయడం వల్ల కలిగే నష్టాన్ని వివరిస్తుంది. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రజాస్వామికవేత్త డాక్టర్ జయప్రకాశ్ నారాయణ…

Read More

గణేస్ చతుర్థి విషెస్ తెలిపిన ఆస్ట్రేలియా క్రికెటర్.. నెటిజన్స్ కామెంట్స్ వైరల్!

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వినాయక చవితి సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.భారత ఆటగాళ్లు గణేష్ చతుర్థి పురస్కరించుకుని సోషల్ మీడియాలో శుభాకాంక్షులు తెలియజేశారు. ఈనేపథ్యంలోనే వార్నర్ చేసిన పోస్ట్ నెటిజన్స్ ని ఫిదా చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకు ఆపోస్టులో ఏముందంటే ? కాగా పోస్ట్ ను గమినించినట్లయితే.. గణపతి విగ్రహాం ముందు దండం పెడుతున్న ఫోటోను వార్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందరీకి వినాయక చవితి…

Read More
Optimized by Optimole