Bandisanjay: ఒకే ఫ్రేంలో ” మాస్ ” హీరోలు..!

Bandisanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కొద్దిసేపటి క్రితం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకున్న బండి సంజయ్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించి తన నివాసానికి తోడ్కోని వెళ్లారు. శాలువా కప్పి సత్కరించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.  ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ..‘‘సంజయ్ గారు… మీరు ఎంతో కష్టపడి పైకొచ్చారు. మీరు మంత్రి కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అగ్రెసివ్ మెంటాలిటికి తగిన పోస్ట్…

Read More

Men Likes: పురుషులు రోమాన్స్ కంటే వీటినే ఎక్కువగా ఇష్టపడతారట

Sambashiva Rao: ========= Men and Women Romance: రోమాన్స్ ఆడ‌వారికి, మ‌గ‌వారికి ఇద్ద‌రికీ ఇష్ట‌మే. శృంగారాన్ని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. అయితే మ‌గ‌వారు రోమాన్స్ విష‌యంలో ముందుంటారు. రోమాన్స్ విష‌యంలో ఎవ‌రి అభిప్రాయాలు వారికి ఉంటాయి. రోమాన్స్ విష‌యంలో మ‌గ‌వారు ఇంకా ఎక్కువ‌గా ఇష్టపడే అంశాలు కూడా ఉన్నాయంట. అవేంటో వాటి వ‌ల్ల క‌లిగే ఉప‌యోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌గ‌వారు రోమాన్స్ విష‌యంలో ఎక్కువ‌గా పొగ‌డ‌టాన్ని ఇష్ట‌ప‌డ‌తారు. అంతేకాదు బాడీ గురించి, వారి బిహేవియ‌ర్ గురించి…

Read More

తెలంగాణ హైకోర్టులో భారీగా పెరిగిన జడ్జీల సంఖ్య!

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్ట జడ్జిల సంఖ్యను ఒక్కసారిగా 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జడ్జిల సంఖ్య 42 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24 మంది జడ్జీలు ఉండగా.. జడ్జీల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కాగా 42 మంది జడ్జీల లో 32 మంది శాశ్వత జడ్జి పోస్టులు పది…

Read More

తెలంగాణాలో ఒమిక్రాన్ టెన్షన్..ఒక్కరోజే 14 కేసులు!

తెలంగాణాలో ఒమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 38కి చేరినట్లు తెలిపింది. అటు గడిచిన 24 గంటల్లో 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 12 మందిలో ఒమిక్రాన్‌ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు…

Read More

భారత్లో మరో డెల్టా వేరీయంట్ A_1!

భారత్ మరో కోవిడ్ వేరియంట్‌ను ఆందోళనకరమైన రకంగా గుర్తించింది. భారత్లో మరో డెల్టా వెరియంట్ భయభ్రాంతులకు గురిచేస్తుంది.దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వెరీయంట్ కు.. దీనికి దగ్గరి పోలికలు కనిపిస్తునాయి. డెల్టా వేరియంట్ _ A1 అనే వేరియంట్ ను మొట్టమొదట యూరప్‌లో గుర్తించారు. దీని లక్షణాలు.. సులభంగా సోకడం, తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించడం. దీనిని యాంటీబాడీలతో అదుపు చేయడం కష్టమవడం.. వైరస్‌తో నియంత్రించడం.. చికిత్సతో నయం చేయడం కష్టమడం వంటి ప్రమాదకర…

Read More

మౌనం వీడిన నటి శిల్పా శెట్టి!

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఎట్టకేలకు మౌనం వీడింది. తన భర్త రాజ్​కుంద్రా పోర్న్​ చిత్రాల కేసు విషయమై తప్పుడు ఆరోపణలు చేయొద్దని ఆమె కోరింది. కుటుంబ గోపత్యను గౌరవించాలని.. నిజా నిజాలు ఏమిటో తెలియకుండా తప్పుడు ఆరోపణలు చేయొద్దని అభ్యర్థించింది. మీడియా తమ కేసుపై ఆసక్తి కాస్త మానుకోవాలని సూచించింది. కొంత మంది మాపై పనికట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీడియా, శ్రేయోభిలాషులు కూడా మాపై ఎన్నో నెగటివ్​ కామెంట్లు చేశారు. దయచేసి తప్పుడు ఆరోపణలు చేయొద్దు….

Read More

రాజు రాక్షసుడు అయితే ప్రజలు దేవతలు గా ఉండగలరా ?

పార్థ సారథి పొట్లూరి: పాలించే రాజు రాక్షసుడు అయితే ప్రజలు దేవతలు గా ఉండగలరా ?ప్రస్తుత పాకిస్థాన్ పరిస్థితి ఇలాగే ఉంది ! తమ రాజకీయ భవిష్యత్ కి అడ్డువస్తాడానే నెపం తో సైన్యం,ప్రజా ప్రభుత్వం రెండూ కలిసి ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టాలనే ప్రయత్నాలలో తల మునకలు అయిఉన్న తరుణంలో ప్రజలూ,అధికారులు కలిసి గోధుమలు దోచుకున్నారు ! రష్యా పాకిస్థాన్ ల మధ్య ఒప్పందం లో భాగంగా గోధుమలు సరఫరా జరిగింది రష్యా నుండి…

Read More
Optimized by Optimole