సూపర్ స్టార్ సోదరుడు మృతి.. షాక్ లో అభిమానులు!
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేశ్ బాబు సోదరుడు…ఘట్టమనేని రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన….శనివారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో హుటహుటీన AIG ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. కాగా రమేష్ బాబు అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మోసగాళ్ళకు మోసగాడు, దేవుడు చేసినమనుషులు చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నారు. ఏడేళ్ల విరామం అనంతరం సామ్రాట్ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నారు.ఆయన దాదాపుగా…
బీజేపీదే అధికారం.. మోదీ హ్యాట్రిక్ : ఇండియాటీవీ
దేశంలో సర్వేల కోలాహాలం నడుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రధానిగా మోదీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? మూడోసారి మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఎన్నికల్లో ఏయే అంశాలు ప్రభావితం చేయనున్నాయి వంటి అంశాలపై జాతీయ చానల్ ఇండియా టీవీ ‘దేశ్ కీ ఆవాజ్’ కార్యక్రమంలో ఓటర్ల అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో వివిధ పార్టీలు గతంలో సాధించిన సీట్లు.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు గెలిచేందుకు…
వినియోగదారులపై అదనపు భారం!
నిబంధనల పేరుతో చార్జీల బాదుడు బ్యాంకుల కొత్త నిబంధనలతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది . బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసిన, ఉపసంహరించిన ఛార్జీల మోత మోగనుంది . కోవిడ్ సంక్షోభంతో నగదు నిర్వహణ భారం పెరిగిందని , తద్వారా కొత్త నిబంధనలను తీసుకోచినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 1 నుంచి ప్రెవేట్ తో పాటు, కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఈ నిబంధనలను అమలుచేస్తున్నాయి. గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే…
జమిలి ఎన్నికల విధానాన్ని జనసేన స్వాగతిస్తుంది: నాదెండ్ల మనోహర్
Janasena: ఒకే దేశం-ఒకే ఎన్నికలు అనే కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని జనసేన స్వాగతిస్తుందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జమిలి ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం అధికారికంగా రావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రజాధనాన్ని ఎన్నికల కోసం వృథా చేయకుండా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచి విషయమని పేర్కొన్నారు. బలమైన మార్పు కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నం సముచితమేనని.. రాష్ట్రంలోనూ ఇలాంటి మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాజకీయంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్…
భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం ? ఏంటిది – పార్ట్ -1
ప్రతీ విషయాన్ని, ప్రతీ అంశాన్ని ఈ ప్రజాస్వామ్యంలో ఇలా జరగవచ్చా, వీళ్లంతా (ఎవరో ఎవరికీ తెలియదు) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉన్నట్లేనా? సచ్చిపోయింది, ఇలా బాధితులతో పాటు, ప్రభుత్వ అధికారితో పాటు, మంత్రులు, రాజకీయ పార్టీలు, వీరు, వారు అని కాదు. ప్రతి ఒక్కరూ అనే మాటలు నేడు రోజూ వింటున్నాము. ఈ తతంగం మొత్తంను గమనిస్తే భారత దేశంలో ఇప్పుడు నడుస్తున్న ఒక “పాసియన్”…
పోలవరం పై ప్రధాని మోదికీ కేవీపీ రామచంద్ర రావు లేఖ..
APPOLITICS : పోలవరం పై ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ రాజ్యసభ సభ్యులు డా. కేవిపి రామచంద్ర రావు లేఖ రాశారు. జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కేవీపీ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ఈనాడు అనాధ లా మిగిలిపోయిందన్నారు. సకాలంలో ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించకపోవడం వల్ల సముద్రం లోకి వృధాగా పోయే 300 పైగా టిఎంసి ల నీటిని వినియోగంలోకి…