అమ్మాయికి 18.. అతనికి 61.. ప్రేమ పెళ్లి!

ప్రేమ గుడ్డిది  నానుడి. ఈ జంటను స్టోరీ చూస్తే మీరు నిజంగానే ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు.. మూగది.. చేవిటిది అనికూడా అంటారు. తాజాగా వారిద్దరినీ ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేశారు. దీంతో ఆజంట ప్రేమ కహానీ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. ఆ ప్రేమ కహాని ఎంటో మీరు చదివేయండి! పాకిస్థాన్ కి చెందిన 18 ఏళ్ల ఆశియా..61 ఏళ్ల వృద్ధుడైన రానా శంషాద్ నూ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ప్రేమ వ్యవహారం…

Read More

‘చిక్నీ చమేలీ’ సాంగ్ అమ్మాయి డ్యాన్స్..వీడియో వైరల్..!!

viralvideo2022: బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ‘చిక్నీ చమేలీ’ ఐటెంసాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరీకీ తెలిసిందే. 2012 లో రిలీజైన అగ్నిపథ్ లోని ఈపాటకు ఇప్పటీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఓ స్కూల్ అమ్మాయి ఈపాటకు తమదైన స్టెప్పులతో డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కత్రినా కైఫ్ ను అనుకరిస్తూ స్టూడెంట్ చేసిన డ్యాన్స్ నెటిజన్స్ నూ ఫిదా చేసింది.   View this post on Instagram…

Read More

కెసిఆర్ నూ పొట్టు పొట్టు తిట్టిన ఈటల .. ఓడగొట్టే వరకు నిద్రపోనని శపథం..

అసెంబ్లీ సస్పెన్షన్ పై  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. సిఎం కేసిఆర్ పై నిప్పులు చెరిగారు. కేసిఆర్ నూ గద్దె దింపే వరకు నిద్రపోనని శపథం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ పై మరమనిషి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులు గోస పడుతున్నారని.. ఇటు అధికార టీఆర్ఎస్..అటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా రైతాంగం సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. కేసిఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. ఇక మరమనిషి…

Read More

Bandisanjay: సిరిసిల్లలో దిగ్విజయవంతంగా సాగుతున్న సంజయ్ ప్రజాహిత యాత్ర..!

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర నాల్గో రోజు దిగ్విజయంగా పూర్తయింది. వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంతో పాటు సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో యాత్ర సాగింది. యాత్రకు అడుగడుగునా జననీరాజనం పట్టారు. వీర్నపల్లి మండలంలో పెద్ద ఎత్తున గిరిజనులు తరలివచ్చి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేశారు. కోనరావుపేట మండలంలో ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి సంజయ్ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. ఎల్లారెడ్డిపేటలో బీజేపీ శ్రేణులు…

Read More

జనగాం బీఆర్ఎస్ లో ముసలం.. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ..

Telanganapolitics: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనగాం టిఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది.పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి తెలియకుండా బి ఆర్ ఎస్ నాయకులతో హైదరాబాద్ టూరిజంలో సమావేశమయ్యారు. అనూహ్యంగా టూరిజంలో ఎమ్మెల్యే ప్రత్యక్షమవడంతో అవాకవ్వడం నేతలవంతయింది. కాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. సమావేశానికి ఎవరెవరు వచ్చారో తెలుసుకుందామని మాత్రమే వచ్చినట్లు తెలిపారు.ఇలాంటి అనైతిక చర్యలను పార్టీ అధిష్టానం ఉపేక్షించదని వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని…

Read More

ఐపీఎల్లో మరో రెండు కొత్త టీంలు_బీసీసీఐ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. కొత్తగా లక్నో, ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలను బిసిసిఐ ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌ లో జట్ల సంఖ్య పదికి చేరింది. లక్నో ఫ్రాంచైజీని సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ 7090 కోట్లకు దక్కించుకోగా… ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని సివిసి కంపెనీ 5600 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ లో పది జట్లు ఆడతాయని బిసిసిఐ తెలిపింది. ఆటగాళ్ల మెగా వేలం డిసెంబర్‌ లో నిర్వహించనున్నట్లు…

Read More

జీతాలు లేవు – మెస్ లలో భోజనం మీద కోత ! పాకిస్థాన్ ఆర్మీ గోస!

పార్థ సారథి పొట్లూరి: జీతాలు లేవు – మెస్ లలో భోజనం మీద కోత ! పాకిస్థాన్ ఆర్మీ గోస! పాకిస్థాన్ ఆర్మీ కి చెందిన మెస్ లలో భోజనం మీద రేషన్ విధించిన అధికారులు! పాకిస్థాన్ ఆర్మీ లో పనిచేస్తున్న సైనికులకి సమయానికి జీతాలు ఇవ్వడం లేదు ! పాకిస్థాన్ ఆర్ధిక దుస్థితి తారా స్థాయికి చేరుకున్నది! పాకిస్థాన్ ఆర్మీ కి చెందిన మెస్ లలో రోజుకి రెండు సార్లు మాత్రమే భోజనం పెడుతున్నారు !…

Read More

త్రిపుర తీర్పు..లెఫ్టా..? రైటా…?

దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే ఈ రాష్ట్రాల ఎన్నికలు ఎంతో కీలకమైనవి. రెండు సార్లు వరుసగా అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వానికి సెమీఫైనల్సే అని చెప్పవచ్చు. అందుకే బిజెపికి ఈ ఎన్నికలు పెను సవాలు విసురుతున్నాయి. తొలుతగా ఫిబ్రవరిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ 2014లో ఢల్లీి పీఠం…

Read More

mirchi: బతుకమ్మ స్పెషల్ ర్యాప్ విడుదల చేసిన మిర్చి..!

Mirchi: బతుకమ్మ అంటేనే పాటల పండగ. ఆటల వేడుక. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మిర్చి తెలుగు వినూత్నరీతిలో బతుకమ్మ ర్యాప్ సాంగ్ విడుదల చేసింది. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే రకరకాల పూలు, బతుకమ్మ ప్రత్యేకత, బతుకమ్మ చరిత్ర, బతుకమ్మ సమయంలో ఉండే అనుబంధాలను కలపోతగా ఈ పాటను రూపొందించారు. మోడ్రన్ మ్యూజిక్, తేలికైన పదాలతో కూర్చిన ఈ పాటను మిర్చి స్వాతితో ఫ్లవర్ మార్కెట్ లో చిత్రీకరించారు. కాగా, ఈ పాటను సద్దుల బతుకమ్మ నాడు…

Read More

శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘనవిజయం..!

శ్రీలంకతో తొలి టెస్ట్​లో భారత్​ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విజృభించడంతో.. తొలి ఇన్నింగ్స్​లో 174 పరుగులకే కుప్పకూలిన లంక జట్టు ఫాలో ఆన్​లోనూ చతికిలపడింది. రెండో ఇన్నింగ్స్ లో భారత స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్ ధాటికి ఆజట్టు 178 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో 1_0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు తొలుత…

Read More
Optimized by Optimole