2024లో మళ్లీ మోదీయే అంటున్న అరవింద్‌ పానగడియా..

Nancharaiah merugumala:(senior journalist) “2024లో మళ్లీ మోదీయే అంటున్న అరవింద్‌ పానగడియా.. కాంగ్రెస్‌ రాయపుర్‌ ప్లీనరీ హామీలు చూస్తే..ఓట్లన్నీ చేతి గుర్తుకే పడాలి “ ‘‘ 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీయే మూడోసారి కూడా విజయం సాధిస్తారు. పాలకపక్షంపై ఉండే వ్యతిరేకత మోదీపై ప్రజల్లో లేదు. మోదీకి ప్రజాదరణ పెరిగింది. ప్రతిపక్షాలు మరింత చీలిపోయి ఉన్నట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన మరుగుదొడ్లు, జన్‌ ధన్‌ బ్యాంకు ఖాతాలు, మంచి నీటి కుళాయిల…

Read More

దేశంలో ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు..

సామాన్యుడికి ఒక్క‌రోజైనా ఊర‌ట‌నిస్తూ గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ ఉన్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు కొన్ని ప్రాంతాల్లో శనివారం స్థిరంగా ఉన్నాయి. అయితే, దేశ‌వ్యాప్తంగా కొన్ని చోట్ల‌ ఇంధ‌నం ధ‌ర‌లు పెరిగినట్లు తెలుస్తొంది. ఇక దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 108 రూపాయ‌ల 64 పైస‌లు, అలాగే డీజిల్ 97 రూపాయ‌ల 37 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో నిన్న పెరిగి 113 రూపాయ‌లకు చేరుకున్న పెట్రోల్ ఈ రోజు అదే…

Read More

కాపుల ప్రయోజనాలు కాపాడే ‘కాపయ్య నాయకులు’ ఏపీలో ఉన్నారు!

Nancharaiah merugumala senior journalist: ఆంధ్రప్రదేశ్‌ లో విశాల కాపు సముదాయం ప్రయోజనాలు కాపాడడానికి గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు, చేగొండి హరిరామజోగయ్య గారు, కొణిదెల పవన్‌ కల్యాణ్‌ గారు అవసరమైనప్పుడల్లా మీడియా ప్రకటనలు, బహిరంగ లేఖల ద్వారా తమ శాయశక్తులా కష్టపడుతున్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల జనాభాతో పోల్చితే కనీసం పది రెట్లు ఎక్కువ జనాభాతోపాటు వందకు పైగా కులాలున్న ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీలు) రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలు…

Read More

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఏపార్టీ బ‌ల‌మెంత‌? షాకింగ్ స‌ర్వే రిపొర్ట్‌..ఎక్స్ క్లూజివ్‌..!!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో రాజ‌కీయం వాడీవేడిగా న‌డుస్తోంది. టీడీపీ కంచుకోటగా ఉన్న ఈజిల్లాలో..2019 ఎన్నిక‌ల్లో వైసీపీ పాగా వేసింది. మొత్తం 15 స్థానాల‌కు గాను 13 అసెంబ్లీ స్థానాల‌ను వైసీపీ కైవ‌సం చేసుకోని.. ఇక్క‌డ హ‌వా సాగించిన పార్టీదే సీఎం పీఠం సంప్ర‌దాయం కొన‌సాగించింది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహెరి పోరు జ‌రిగితే.. రానున్న ఎన్నిక‌ల్లో మాత్రం ముక్కోణ పోటి జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలోనూ ఆవిష‌యం తేట‌తెల్ల‌మ‌య్యింది.ఇంత‌కు ఏపార్టీ ఎన్ని సీట్లు…

Read More

గిడుగు రుద్రరాజును సత్కరించిన బెజవాడ బార్ అసోసియేషన్..

 Vijayawada: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును బెజవాడ బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. పీసీసీగా నియామకం తర్వాత తొలిసారి  కాంగ్రెస్ పార్టీ లాయర్లు, నాయకులతో  కలిసి రుద్రరాజు బార్ అసోసియేషన్ సందర్శించారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు.. రుద్రరాజు కి బెజవాడ బార్ అసోసియేషన్ లో శాశ్వత సభ్యత్వ కార్డు ని అందజేశారు. మరోవైపు గిడుగు రుద్రరాజును గురువారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ పార్టీ…

Read More

తెలంగాణలో టెన్షన్..టెన్షన్.. గెలుపెవరిదంటే?

“వరుసగా పది మ్యాచ్‌ల్లో ఓటమెరగని ‘‘టీమ్‌ ఇండియా’’ విశ్వవిజేతగా నిలిచి ఫైనల్‌ మ్యాచ్‌లో మాత్రం చతికిలపడింది.మితిమీరిన ఆత్మవిశ్వాసం పరాజయానికి దారితీస్తుందని గతంలో అనేకసార్లు రుజువైంది.  అందులో భారత క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఓటమి ఒక తాజా ఉదాహరణ. ఈ ఓటమి తెలంగాణలోని రాజకీయ పార్టీలకూ ఒక పాఠమే. “ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు వరుసగా గెలిచిన బీఆర్‌ఎస్‌ అతి విశ్వాసం ప్రదర్శిస్తే 2023 ఎన్నికల్లో బొక్కబోర్ల పడవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి…

Read More

నెగ్గేదెవరు..? తగ్గేదెవరు..?

తెలంగాణలో తొమ్మిదియేండ్లుగా కాంగ్రెస్‌ పార్టీ అధికారానికి దూరం ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీకి 130 సంవత్సరాల సుదీర్ఘ  చరిత ఉంది. 75 సంవత్సరాల స్వాతంత్ర భాతర దేశంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్‌ దక్కింది. నాటి ఇందిరమ్మ కాలం నుంచి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వరకు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ అంటే అభిమానం చూపించారు. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీలో నేడు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల…

Read More

అవకాశం అదే .. అగ్ని పరీక్షా అదే!

నారా లోకేష్‌లో పరివర్తన నాలుగుదశాబ్దాల తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో పెనుకుదుపే! తండ్రి చాటు బిడ్డ అని ముద్రపడ్డ లోకేష్‌ రాజకీయంగా తననుతాను నిరూపించుకోవడానికి ‘యువగళం’ పాదయాత్ర ఎంతటి అగ్నిపరీక్షో అంతకుమించి అరుదైన అవకాశం. దేశంలో ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్‌ మసకబారి, బిజెపి మొగ్గవిచ్చని స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా … ఎ.పి.లో పాలక వై.ఎస్‌.ఆర్‌.సి.పి ని ధీటుగా ఎదుర్కోవాల్సింది తెలుగుదేశం పార్టీయే. ఆ పార్టీకి పూర్వవైభవం తెచ్చే చంద్రబాబు రాజకీయ వారసుడిగా నిరూపించుకోవడమా? దారి…

Read More

శివాభిషేకం ఫలితాలు!

1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 2.  నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 3.  ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 4.  పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. 5.  ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 6.  చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 8.మారేడు బిల్వదళ జలము చేత…

Read More

శ్రావణమాసం విశిష్టత..!

హిందువులు పవిత్రంగా భవంతుడిని ఆరాధించే మాసాలలో శ్రావణమాసం విశిష్టమైనది. నెలరోజుల పాటు ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తోంది. ఈమాసంలో ఎలాంటి కార్యం తలపెట్టిన శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. శ్రావణమాసం వచ్చిందంటే చాలు ఇంట్లో ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంటుంది. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీశోభతో కళకళలాడుతుంది. అంతేకాకుండా వర్షబుుతువు అనుగుణంగా విరివిగా వర్షాలు పడతాయి….

Read More
Optimized by Optimole