శివలీలలు.. బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక గుడి ఎక్కడ ఉందో తెలుసా…..
పరమశివుడి మహిమానిత్వం గురించి తెలిపే కథలు అనేకం వినడం ,చదవడం పరిపాటి. కానీ ఇప్పుడు చదివే ఈకథ మాత్రం చరిత్రలో నిలిచిపోయిన కథ అని చెప్పవచ్చు . భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో సాక్ష్యాత్తు పరమశివుడు ..ఓ బ్రిటిషర్ కి కనిపించాడని చెబుతున్న వాస్తవిక సంఘటన. అంతేకాక మనదేశంలో బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక గుడి ఇదే కావడం గమన్హారం. ఇంతకు ఆగుడి కథ ఏంటో తెలుసుకుందా..? అది 1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్…
బెస్ట్ సీఎంగా నవీన్ పట్నాయక్!
దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో నిలిచారు. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్టాల ముఖ్యమంత్రుల పనితీరు గురించి ముంబైకి చెందిన ఆర్మాక్స్ మీడియా ఓ సర్వే నిర్వహించింది. ఇందులో నవీన్ పట్నాయక్ 57 శాతం రేటింగ్తో ఫస్ట్ ప్లేస్లో నిలవగా.. ఏపీ సీఎం జగన్ 55 శాతంతో రెండో స్థానంలో, తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ 44 శాతంలో 15 వ స్థానంలో.. కేరళ సీఎం పినరయి విజయన్, అస్సాం…
జగన్ మామ మోసం… విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం: నాదెండ్ల మనోహర్
Janasenaparty: ‘విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందిస్తానని మోసపు మాటలు చెప్పిన జగన్ మామ… పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతోందని.. ఇంగ్లీష్ మీడియం పేరుతో హడావుడి చేశారని ఆయన అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు అని న్యాయస్థానం చెప్పడంతో సీబీఎస్ఈ సిలబస్ విధానం తెచ్చారని.. తీరా ఇప్పుడు సీబీఎస్ఈ సిలబస్ లో చదివిన విద్యార్థులు కనీసం పరీక్షలు రాసుకునే…
దేశంలో రెండో బీజేపీ బ్రాహ్మణ సీఎంగా భజన్ లాల్ శర్మ..
Nancharaiah merugumala senior journalist: ” ఇప్పుడు దేశంలో రెండో బీజేపీ బ్రాహ్మణ సీఎంగా రాజస్తాన్ లో గద్దెనెక్కబోతున్న భజన్ లాల్ శర్మ “ ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు 12 అనుకుంటే వాటిలో రెండింటిలోనే బ్రాహ్మణ నేతలు ముఖ్గ్యమంత్రులుగా ఉన్నట్టు లెక్క.బీజేపీ రెండో బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా ఇప్పుడు భజన్ లాల్ శర్మ వస్తున్నారు. మంగళవారం రాజస్తాన్ బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎంపికైన ఈ భజన్ శర్మ హిందీ ‘Heartland’ రాష్ట్రాల్లో బీజేపీ తరపున…
మంత్రి ‘కంటోన్మెంట్’ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్!
రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్ బోర్డుపై అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. విద్యుత్ వాటర్ సప్లై నిలిపివేస్తామనడానికి.. ఆ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పాతబస్తీలో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం చేతగాక.. కంటోన్మెంట్లో కరెంట్ కట్ చేస్తామనడం దేశద్రోహ చర్యగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్కు…
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా అంచనా నిజమౌతుందా? తెలుగు అమెరికన్ల వల్లే అమెరికా ‘ఎర్రబడుతుందా’?
Nancharaiha Merugumala 🙁 senior journalist) ” అమెరికా మార్క్సిస్టు సిద్ధాంతం అనుసరించే తృతీయ ప్రపంచదేశం అవుతుంది! యూరప్ లో కమ్యూనిజం వస్తుందన్న కిసింజర్ జోస్యం తప్పని తేలింది! మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా అంచనా నిజమౌతుందా? తెలుగు అమెరికన్ల వల్లే అమెరికా ‘ఎర్రబడుతుందా’?” నటి స్టోర్మీ డేనియల్స్ (స్టివానీ క్లిఫర్డ్)కు డబ్బులిచ్చి తాను చేసిన తప్పును వెల్లడించకుండా నోరు మూయించారనే కేసులో అరెస్టయిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (76) తన దేశ…
తెలంగాణాలో కమలం జోరు!
తెలంగాణలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ జోరుమీదుంది. పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. విజయపరంపరను ఇలాగే కంటిన్యూ చేస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో ఢీకొట్టొచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటిదాకా కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే తామూ అనుసరించాలని బీజేపీ పెద్దలు డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటజీ అమలు చేసి.. అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కాగా బలమైన అభ్యర్థులు ఉంటే టిఆర్ఎస్ను ఓడించడం తేలికని దుబ్బాక, హుజురాబాద్ ఉప…
ఏపీ లో స్థిరమైన ప్రభుత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యం: పవన్ కల్యాణ్
Varahivijayayatra: ఏపీ లో స్థిరమైన ప్రభుత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఓటు వేసిన పాపానికి ఆంధ్రా ప్రజలను కాటు వేసిన జగన్..హామీలు అడిగితే అంగన్వాడీలను కొట్టించారని ఆయన మండిపడ్డారు.వారాహి విజయయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రికి పలు ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజల సమాచారం ఎందుకు పక్క రాష్ట్రం హైదరాబాద్ లోని నానక్ రాంగూడ ప్రాంతంలో ఉన్న…
ఎలక్ట్రిక్ హైవేలపై కేంద్రమంత్రి కీలక ప్రకటన..!
దేశంలో హైవేలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవేలపై కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. వీటివలన కాలుష్యం తగ్గి సామర్థ్యం పెరిగే అవకాశమున్నందున హైవేల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.ఈ నాలుగు లైన్ల రహదారులపై 26 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలను ఉపయోగించడంతో పాటు.. టోల్ ప్లాజాల్లో సోలార్ ఎనర్జీని వినియోగించేలా ప్రోత్సహించాలని కేంద్ర నిర్ణయించినట్లు గడ్కరీ స్పష్టం చేశారు. మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవేను.. ఢిల్లీ- ముంబైల మధ్య…