యూపీ లో జికా వైరస్ కలకలం..!

యూపీ కాన్పుర్​లో జికా వైరస్ ​వ్యాప్తి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 105కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్‌లో బుధవారం పర్యటించనున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించనున్నారు.

Read More

“భక్తియోగము”

శ్రద్దధానా మత్పరమా భక్తాస్తేऽతీవ మే ప్రియాః || నన్నే పరమగమ్యముగా చేసికొని భక్తయోగమను ఈ అమృతపథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైనవారు నాకు అత్యంత ప్రియులు. 列 భాష్యము : ఈ అధ్యాయపు రెండవ శ్లోకము “మయ్యావేశ్య మనో యే మాం” (మనస్సును నా యందే సంలగ్నము చేసి) నుండి చివరి ఈ శ్లోకమైన “యే తు ధర్మామృతమిదం” (ఈ నిత్యసేవాధర్మము) వరకు శ్రీకృష్ణభగవానుడు తనను చేరుటకు గల దివ్యసేవాపద్ధతులను వివరించెను. ఈ భక్తియుతసేవాకార్యములు…

Read More

బక్రీద్ త్యాగానికి ప్రతీక: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

బక్రీద్ పర్వదినం సందర్భంగా నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి.. ముస్లిం సోదరి, సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్ అని అన్నారు. ఆదివారం పట్టణంలోని ఈద్గ సందర్శించి  ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్ పండుగ చాటి చెప్తుందన్నారు ఎమ్మెల్యే .జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవునిపై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని  మానవాళికి ఇస్తుందని…

Read More

Actress Meenakshi choudhary stunning photos

Meenakshichoudhary:గుంటూరు కారం  ఫేం మీనాక్షి చౌదరి అందాలతో అట్రాక్ట్ చేస్తోంది.తాజాగా ఈ భామ లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. Insta  

Read More

లంకేయులపై భారత బౌలర్ల సవారి..నేరుగా సెమీస్..

Worldcup2023: వన్డే ప్రపంచ కప్ 2023 లో భారత్ సెమీస్ దూసుకెళ్లింది. ముంబై వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన పోరులో భారత్ 302 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.తొలుత  బ్యాటింగ్ చేసిన అతిధ్య  జట్టు 357 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు భారత బౌలర్ల ధాటికి 55 కే ఆలౌట్ అయ్యింది. భారత బౌలరల్లో షమీ 5 , మహమ్మద్ సిరాజ్ 3, బుమ్రా, జడేజా తలా వికెట్…

Read More

69 ఏళ్ల వయసులో కొత్త రికార్డు సృష్టించడానికి కేసీఆర్‌ పరుగులు..

Nancharaiah merugumala: (senior journalist) ……………………………………………………………………. ఈరోజు దాదాపు అన్ని దినపత్రికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ జాతీయాధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు దాదాపు అన్ని వర్గాల నేతలు, ప్రజలు చెప్పారు. అయితే, కేసీఆర్‌ ఎన్నో జన్మదినమో ఎవ్వరూ ఈ పత్రికా ‘ప్రకటనల్లో’ వెల్లడించలేదు. హైదరాబాద్‌ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు దాదాపు మూడేళ్ల ముందు (1954 ఫిబ్రవరి 17) మెదక్‌ జిల్లాలో జన్మించిన చంద్రశేఖర్‌ రావు గారే తనది ఎన్నో పుట్టినరోజో చెప్పవద్దని తన పార్టీవారిని…

Read More

దడ పుట్టిస్తున్న కోవిడ్ థర్డ్ వేవ్ సంకేతాలు..!

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఇది మూడోవేవ్​ ప్రారంభానికి సంకేతమా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి! నిజంగానే థర్డ్​వేవ్ ప్రారంభమైందా? అదే నిజమైతే కోవిడ్ థర్డ్ వేవ్​ను ప్రపంచ దేశాలు ఏ మేరకు తట్టుకోగలవు? ప్రపంచం కోవిడ్ సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో థర్డ్ వేవ్ సంకేతాలు దడ పుట్టస్తోంది. పలు దేశాల్లో కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. దీంతో మళ్లీ లాక్​డౌన్​ను ఆశ్రయించే పరిస్థితులు వస్తున్నాయి. భారత్ లోనూ…

Read More

ఎలక్ట్రిక్ హైవేలపై కేంద్రమంత్రి కీలక ప్రకటన..!

దేశంలో హైవేలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవేలపై కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. వీటివలన కాలుష్యం తగ్గి సామర్థ్యం పెరిగే అవకాశమున్నందున హైవేల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.ఈ నాలుగు లైన్ల రహదారులపై 26 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలను ఉపయోగించడంతో పాటు.. టోల్ ప్లాజాల్లో సోలార్ ఎనర్జీని వినియోగించేలా ప్రోత్సహించాలని కేంద్ర నిర్ణయించినట్లు గడ్కరీ స్పష్టం చేశారు. మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవేను.. ఢిల్లీ- ముంబైల మధ్య…

Read More

Telangana: “విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తకావిష్కరణకు రంగం సిద్ధం..!!

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర ప్రజాపాలనలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల విశేషాలను.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి తలెత్తిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వివిధ పత్రికలకు రాసిన వ్యాసాల సంకలనం “విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తక రూపంలో వెలువడుతోంది.  ఇక ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరగనున్న టీపీసీసీ తొలి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి…

Read More
Optimized by Optimole