కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది : విజయశాంతి

కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. రాష్ట్రంలో ఏపని తలపెట్టిన అరకొరగానే ఉంటుందనడానికి  కరోనా కట్టడి చర్యలే నిదర్శనమని అన్నారు. సూర్యాపేటలో సోమవారం జరిగిన కబడ్డీ పోటీల ప్రమాదాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. నిర్వహణ లోపంతో పాటు అక్కడ కోవిడ్ నియంత్రణ చర్యలేవీ చేపట్టలేదని.. గ్యాలరీ సామర్థ్యాన్ని పరీక్షించడంలో నిర్వాహకులు, అధికారులు విఫలమయ్యారని అన్నారు. అధికారులకు సరైన మార్గదర్శకాలు జారీ చేయడంలో రాష్ట్ర…

Read More

KannappaReview: A Devotional Tale That Finds Its Soul in the Final Act..

Kannappamoviereview: By [anrwriting] Rating: 2.75/5 “Kannappa,” a mythological epic rooted in the lore of Sri Kalahasti, treads a familiar path but manages to find its emotional core in the final half-hour. What begins as a sluggish narrative slowly transforms into a soulful cinematic experience, especially once Prabhas makes his powerful appearance as Lord Rudra. The…

Read More

శివాభిషేకం ఫలితాలు!

1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 2.  నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 3.  ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 4.  పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. 5.  ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 6.  చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 8.మారేడు బిల్వదళ జలము చేత…

Read More

దేవ‌ర‌కొండ బ‌రిలో నిలిచే ఎర్ర ‘గులాబీ’ నేత ఎవ‌రు ?.. ప్ర‌తిప‌క్ష అభ్య‌ర్థి ఎవ‌రు ?

తెలంగాణ‌లో బిఆర్ ఎస్ కమ్యూనిస్టుల పొత్తు దాదాపు ఖ‌రారైంది. మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా క‌లిసిన ఈరెండు పార్టీలు.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటిచేయ‌నున్నాయి. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌ జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టులకు  కొంత పట్టు ఉండడంతో..రానున్న ఎన్నిక‌ల్లో రెండు లేదా మూడు సీట్ల‌లో ఆపార్టీ అభ్య‌ర్థులు పోటి చేసే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే సీటు కోసం.. ఆ పార్టీ నేత‌లు ఇప్ప‌టికే కార్య‌చ‌ర‌ణ‌ను రూపొందించిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. కాగా అధికార…

Read More

సౌతాఫ్రికాపై మూడో వన్డేలో భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం..!!

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీంఇండియా ఘనవిజయం సాధించింది.దీంతో మూడు వన్గేల సిరీస్ ను  2_1 తేడాతో గెలుచుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈమ్యాచ్ లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.తొలుత కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయజాలంతో సఫారి బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేయగా.. ఛేజింగ్ లో శుభ్ మన్ గిల్ క్లాసిక్ బ్యాటింగ్ తో అదరగొట్టడంతో సిరీస్ కైవసం చేసుకుంది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు.. భారత…

Read More

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ముఖ్యమంత్రి నోరు విప్పాలి: ఏపిసిసి గిడుగు రుద్రరాజు

విజయవాడ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నోరు విప్పి ప్రజలకు సమాధానం చెప్పాలని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు.  విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో విలేకరుల సమావేశంలో గిడుగు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తోందని, సుమారు 35 వేల ఎకరాలలో విస్తరించి వున్న విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉందని నొక్కి చెప్పారు. ప్రియతమ ప్రధాని ఇందిరా గాంధీ కల విశాఖ స్టీల్‌…

Read More

ఏపీలో అహ్మదియాలను ‘కాఫిర్లు’గా ప్రకటించడంపై కేంద్రంకు ఫిర్యాదు!

Nancharaiah merugumala ( political analyst): ఆంధ్రాలో అహ్మదియాలను ‘కాఫిర్లు’గా రాష్ట్ర వక్ఫ్‌ బోర్డ్‌ ప్రకటించడంపై కేంద్ర సర్కారుకు ఫిర్యాదు! ====================== ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ బోర్డ్‌ రాష్ట్రంలోని అతి చిన్న ముస్లిం మైనారిటీ వర్గం అహ్మదియాలను కాఫిర్లుగా (ముస్లిమేతరులుగా) ప్రకటిస్తూ ఫిబ్రవరి మాసంలో తీర్మానం చేసింది. తమను తాము ఆచరించే ఇస్లాం నుంచి బహిష్కరించారని, ఈ విషయంలో జోక్యం చే సుకుని తమను కాపాడాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అహ్మదియాలు విన్నవించుకున్నారు కిందటి వారం. భారత…

Read More

murmu: చిరునవ్వుతో ద్రౌపది ముర్ము.. చిరాకు పెడుతూ దివంగత రాష్ట్రపతి..!

విశీ( సాయి వంశీ) : తాజాగా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పద్మ పురస్కారాలు అందించారు. జాతీయ స్థాయిలో అందించే అవార్డుల కార్యక్రమాలను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాను. అందులో మనకు తెలియని రంగాల్లోని వ్యక్తులు, వారి ప్రతిభ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది.  ద్రౌపది ముర్మూ చాలా ప్లజెంట్‌గా ఉంటారు. గతంలో రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభా పాటిల్‌లో కనిపించిన దర్పం, గాంభీర్యం ఆమెలో అసలు కనిపించవు. నా వరకూ నాకు పక్కింట్లో మనిషిని చూస్తున్న…

Read More

‘సన్ రైజర్స్’ ఆరో ఓటమి!

ఐపీఎల్ తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా ఆరో ఓటమిని చవిచూసింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో ఆజట్టు 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(124; 64 బంతుల్లో 11×4, 8×6) శతకంతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌(48; 33 బంతుల్లో 4×4, 2×6)…

Read More

యాదాద్రిలో భారీ స్వాగత తోరణం..

యాదాద్రిలో భారీ తోరణం ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. పంచనారసింహుల ఆలయ వైభవానికి అనుగుణంగా భారీ స్వాగత తోరణం వచ్చే ఫిబ్రవరిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లోపు ఆవిష్కృతం కానున్నట్లు సమాచారం. కొండపైకి వెళ్లే కనుమదారులను కలుపుతూ వాటి మధ్య 40 అడుగుల ఎత్తు.. 40 అడుగుల వెడల్పుతో ఈ తోరణానికి అధికారులు రూపకల్పన చేశారు.స్వాగత తోరణం కుడివైపున రక్షణ గోడపైన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో దివ్య విమాన రథోత్సవం సాదృశ్యమయ్యేలా ఐరావతం, తీర్ధజనుల దృశ్యాలను తోరణంలో తీర్చిదిద్దారు….

Read More
Optimized by Optimole