మూడో టీ20 లో టీంఇండియా ఓటమి.. సిరీస్ కైవసం!

ఇంగ్లాడ్ తో జరిగిన మూడో టీ20 లో భారత్ ఓటమిపాలైంది. ఇప్పటికే టీ20 సిరీస్ నూ గెలుచుకున్న టీంఇండింయా.. నామామాత్రంగా జరిగిన మ్యాచ్ లో 17 పరుగులతో పరాజయం పాలైంది. జట్టులో సూర్యకుమార్ యాదవ్  టీ20లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆజట్టులో మలన్‌, లివింగ్‌స్టోన్‌ తమదైన ఆటతీరుతో చెలరేగారు. భారత బౌలర్లలో హర్షల్‌ పటేల్‌, బిష్ణోయ్‌…

Read More

MLCElections: గురు దేవో భవ..!

VasanthaPanchami: ఈరోజు వసంత పంచమి. వసంత పంచమి అంటే… మన సంస్కృతిలో జ్ఞానానికి ప్రతీక అయిన శ్రీ సరస్వతీ మాతను పూజించే పండుగ. అంటే, మన విద్యావ్యవస్థకు ప్రాణం పోసే గురువుల గొప్పదనాన్ని గుర్తుచేసుకునే పండుగ కూడా! “గురు బ్రహ్మ, గురు విష్ణు” అని మొదలుపెట్టి, ‘‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా’’ అని మన విద్యార్థులు సదా స్మరించే శ్లోకమే దీనికి నిదర్శనం! జ్ఞానమాతను పూజించే ఈ రోజున, జ్ఞానదాతలైన…

Read More

ఆంధ్రాలో కులగణన..కాపు, బలిజ, తెలగ ఒంటరి కులాల ‘రాజకీయ సాధికారత’కు అత్యవసరం!

Nancharaiah merugumala senior journalist: (ఆంధ్రాలో కులగణన.. గౌడ, గొల్ల సహా నూటికి పైగా ఉన్న బీసీ కులాల కన్నా..కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల ‘రాజకీయ సాధికారత’కు అత్యవసరం!) ==================== ఆంధ్రాలో కులగణన.. గౌడ, గొల్ల సహా నూటికి పైగా ఉన్న బీసీ కులాల కన్నా ..తమకు ఇంకా చిక్కని రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్న కాపులు, బలిజలు, తెలగలు, ఒంటరులకు ఎక్కువ అవసరం. ఈ నాలుగు కులాల జనాభాను విడివిడిగా లెక్కించాలా? లేక హోలు మొత్తంగా…

Read More

జగన్ పాలనపై జనసేన సెటైరికల్ కార్టూన్.. కామెంట్లతో ఆడేసుకుంటున్న జనసైనికులు..

Janasena: జగన్ ప్రభుత్వంపై జనసేన సెటైరికల్ కార్టూన్స్ తో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఆ పార్టీ రూపొందించిన కార్టూన్ పై సోషల్ మీడియాలో జన సైనికులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అటు నెటిజన్స్ సైతం తమదైన శైలిలో వైసిపి ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. ఇక తాజాగా జనసేన రూపొందించిన కార్టూన్ పరిశీలిస్తే.. ఇక లాభం లేదు ఈవిఎమ్ బటన్ నొక్కి.. ఈ బటన్ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిందే క్యాప్షన్ కి తోడు.. జగన్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ప్రజలు…

Read More

సీసలొద్దు… పైసలొద్దు… మిర్చి నుంచి కొత్త ర్యాప్ సాంగ్..!

Radiomirchi: ఎంటర్టైన్ మెంట్ కి, సృజనాత్మక కార్యక్రమాలకు చిరునామా అయిన 98.3 రేడియో మిర్చి తెలుగు స్టేషన్, ఎన్నికల వేళ యువ ఓటర్లలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ‘సీసలొద్దు పైసలొద్దు’ అనే ర్యాప్ సాంగ్ ను విడుదల చేసింది. చిన్న చిన్న పదాలతో రాసిన ఈ పాట, అందరికీ అర్థమయ్యే విధంగా ఓటుకు ఉన్న శక్తిని, దానిని వృథా చేయడం వల్ల కలిగే నష్టాన్ని వివరిస్తుంది. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రజాస్వామికవేత్త డాక్టర్ జయప్రకాశ్ నారాయణ…

Read More

చెన్నైకి కోల్ కతా షాక్..తొలి మ్యాచ్లో భారీ విజయం!

ఐపీఎల్ 15 వ సీజన్ నూ కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఘనంగా ఆరంభించింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 132 పరుగులను 18.3 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు.. కోలకతా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్ కు పరిమితమైంది. సగం ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయిన ఆజట్టును.. ధోనీ(50)…

Read More

ఏపీసీసీ గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన..

విజయవాడ: బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు  ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నందు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్లుతెరవాలని ఆయన హితవు పలికారు. సస్పెండ్ చేసిన రోజునే రాహుల్ గాంధీని క్వార్టర్స్ కూడా ఖాళి చేయమని చెప్పడం దుర్మార్గపు చర్య అని రుద్రరాజు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, నగర అధ్యక్షులు…

Read More

రాక్ష‌స పాల‌న అంతం చేయ‌డ‌మే వారాహి ల‌క్ష్యం: జ‌న‌సేన ప‌వ‌న్

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాక్ష‌స పాల‌న అంతం చేయ‌డ‌మే వారాహి ల‌క్ష్య‌మ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌న్న‌దే జ‌న‌సేన‌ ధ్యేయ‌మ‌ని తేల్చిచెప్పారు. వారాహి కి ప్ర‌త్యేక పూజ‌లో భాగంగా .. ఇంద్ర‌కీలాద్రికి వెళ్లిన ప‌వ‌న్ కు ఆల‌య అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అంత‌రాల‌యం గుండా అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ప‌వ‌న్ .. పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు. అనంత‌రం ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ తో…

Read More
Optimized by Optimole