మత్స్యకారులకు ఎల్లవేళలా జనసేన అండగా ఉంటుంది: నాదెండ్ల మనోహర్

ఉత్తరాంధ్ర ప్రాంతంపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. విద్య, వైద్యం, వలసల నిరోధం, ఉద్యోగ, ఉపాధి కల్పన వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో చిన్న చిన్న అవసరాల కోసం కూడా దేహీ అంటూ అడుక్కునే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి శంకుస్థాపనలకే పరిమితమైందన్న ఆయన..రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలని వ్యాఖ్యానించారు.  ఇక…

Read More

వేట మొదలైంది…. వేటాడానికే పులి వచ్చింది: బండి సంజయ్

BJPTelangana:‘‘ కేసీఆర్ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారు. అప్పుడు కార్యకర్తలకు నేనొక్కటే చెప్పిన….  మీరేం భయపడకండి… ఢిల్లీ నుండి ఫోన్ చేసింది. పులి వస్తోంది. వేట మొదలైంది. వెంటాడటం ప్రారంభించింది. ఆ పులి కార్యకర్తలను కాపాడే పులి. ఆ పులే చేవెళ్ల గడ్డకు వచ్చింది. ఆ పులికి అందరూ లేచి స్వాగతం పలికండి’’అంటూ రెచ్చిపోయారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఆదివారం  చేవెళ్ల జరిగిన ‘‘విజయ సంకల్ప…

Read More

యాంటీబాడీలు పెరుగుతున్నాయి:ఆరో సెరోలాజికల్ సర్వే

దేశంలో కొవిడ్ వ్యాప్తి కొంత మేర తగ్గింది. అయితే, టీకాతో పాటు ప్ర‌జ‌ల్లో యాంటీబాడీలు కూడా పెరుగుతున్న‌ట్లు స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో చేప‌ట్టిన ఆరో సెరోలాజికల్ సర్వే ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. స‌ర్వేలో భాగంగా పరీక్షించిన వారిలో 90 శాతం మందికి కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. తాజా సెరో సర్వే సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహించబడింది. ఇందులో మొత్తం 280 సివిక్‌ వార్డుల నుండి 28,000 రక్త నమూనాలను సేకరించారు….

Read More

దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందా..?

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వారం రోజులుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందలు, వేల నుంచి లక్షలకు కేసులు చేరుకుంటున్నాయి. ఏడు నెలల తర్వాత మరోసారి లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మరోవైపు మహారాష్ట్ర, బెంగాల్‌, ఢిల్లీ, కేరళ, కర్ణాటకల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వీకేండ్‌లో పూర్తి ఆంక్షల అమలుకు పలు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. కాగా శనివారం ఒక్కరోజే లక్షా 17 వేల 100 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఏడు నెలల కాలంలో…

Read More

సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్ నూతన చైర్మన్ ప్రధాని మోదీ

ప్రఖ్యాత సోమనాథ్ ఆలయ ట్రస్ట్ నూతన చైర్మైన్గా ప్రధాని నరేంద్ర మోదీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత కొన్నేళ్లుగా ట్రస్ట్ ఛైర్మన్గా ఉన్నటువంటి గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ అక్టోబర్లో మరణించిడంతో అప్పటినుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. సోమవారం సమావేశమైన ఆలయ ట్రస్టు వర్చువల్ పద్ధతిలో ట్రస్టు ఛైర్మన్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ట్రస్టులో సభ్యులుగా భాజపా సీనియర్ నేత ఎల్ కె అడ్వాణీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ ఆలయ…

Read More

బాలీవుడ్ హీరోలపై శృంగార తార హాట్ కామెంట్స్…

బాలీవుడ్ సెక్సీబాంబ్ మల్లికాశెరావత్ బాంబ్ పేల్చింది. హీరోలతో రాజీపడకపోవడం వల్ల అనేక సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని మల్లికా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. తను సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినట్లు.. కెరీర్ తొలినాళ్లలో చాలా వివక్షను ఎదుర్కొనట్లు తెలిపింది. తాజాగా ఓ జాతీయ ఇంటర్వ్యూలో మాట్లాడిన మల్లికా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సంప్రదాయం కుటుంబం.. హరియాణాలోని సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినట్లు .. తల్లిదండ్రులకు సినిమా అంటే పడదని.. సినిమాల్లోకి వెళతానన్న తన నిర్ణయాన్ని…

Read More

స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై వేల కోట్ల భారం: రఘురామ

స్మార్ట్ మీటర్ల కోసం జగన్ ప్రభుత్వం.. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపడం సరికాదని హితవు పలికారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. స్మార్ట్ మీటర్ల సరఫరా పేరుతో  తమకు కావలసిన వారికి వేల కోట్ల రూపాయలను కట్టబెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దండుకుంట ఆదాయం సమకూరే విధంగా చూస్తామంటే కుదరదన్నారు. గతంలో అవినీతికి పేరుగాంచిన తమిళనాడులో మూడువేల రూపాయలకే  స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని..రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ స్మార్ట్ మీటర్ల ధర 36…

Read More
Optimized by Optimole