పోలార్డ్ ‘సిక్సర్స్’ రికార్డ్!

వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ అరుదైన ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడు ఆటగాడిగా పొలర్డ్ రికార్డు నెలకొల్పాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో స్పిన్నర్ ధనుంజయ వేసిన ఓ ఓవర్లో ఆరు బంతులను సిక్సర్స్ గా మలిచి ఈ ఘనత సాధించాడు. భారత డాషింగ్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్, దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్ గిబ్స్ ఈ ఘనత సాధించిన ఆటగాళ్ళ జాబితాలో ఉన్నారు. టీ20…

Read More

వైసీపీ ,జనసేన ట్విట్టర్‌ వార్‌..

ఏపీలో వైసీపీ ,జనసేన మధ్య ట్విట్టర్‌ వార్‌ నడుస్తోంది. జనసేన అధినేత పవణ్‌ కళ్యాణ్‌..కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ్న సభలో వైసీపీ గాడిదలు అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కౌంటర్‌ గా వైసీపీ ఎమ్యెల్యే అంబటి..తాము కాదు గాడిదలమని..బాబును మోసే నువ్వే పెద్ద అడ్డగాడిదవి అంటూ సెటైర్లు వేశారు.దీంతో ఇరుపార్టీల మధ్య సోషల్‌ వార్‌ మొదలైంది.ఇటు జనసేన నేతలు..అటు వైసీపీ నేతలు తగ్గేదెలే తరహాలో ట్విట్ల దండకంతో ట్విట్టర్‌ ను షేక్‌ చేస్తున్నారు. ఇక జనసేన…

Read More

బండి సంజయ్ అరెస్ట్ పై దుమారం!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఈనేపథ్యంలో అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు బీజేపీ నేతలు. పోలీసులు ఎంపీ క్యాంపు కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించ‌డ‌మే కాకుండా డోర్లు ప‌గ‌ల గొట్టడం, గ్యాస్ క‌ట్టర్లు, రాడ్లు వినియోగించ‌డంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క‌రోనా నిబంధన‌ల‌కు అనుగుణంగా జాగ‌రణ చేస్తుంటే.. పోలీసుల‌కు, ప్రభుత్వంకు వ‌చ్చిన ఇబ్బంది ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా బండి సంజయ్ అరెస్టు, తాజా రాజకీయ పరిణామాలపై అత్యవసర సమావేశం నిర్వహించారు బీజేపీ…

Read More

EENADU: శైలజ పేరు సెల్జా అని ‘ఈనాడు’రాస్తే ఎలా?

Nancharaiah merugumala senior journalist: హరియాణా ‘చౌధరీ’ గారమ్మాయి శైలజ పేరు సెల్జా అని ‘ఈనాడు’ కూడా రాస్తే ఎలా? ఇది చిత్తూరు నాయుడుగారమ్మాయి శైలజకు కూడా తెలియకపోతే? తెలుగు పత్రికలు ఉత్తరాది (హిందీ ప్రాంతం) మనుషులు, ప్రాంతాల పేర్లను ఖూనీ చేస్తూనే ఉంటాయి. హరియాణా సిర్సా కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సెల్జా కుమారి లేదా కుమారి సెల్జా అని అవి రాస్తే మనం ఇంగ్లిష్‌ స్పెలింగ్‌ Selja కాబట్టి తప్పు లేదనుకుంటాం. అంతేగాని…

Read More

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..జగనన్నో… జగనన్న .. : ఏపీసీసీ పద్మశ్రీ

APpolitics:ఆంధ్రప్రదేశ్‌ లో గడపగడపకు వెళ్లినా, ఏ తాతను, ఏ అవ్వనడిగినా, ఏ అక్కను, ఏ అన్నను పలకరించినా… వారి మాటల్లోని బాధను, రెండు మాటల్లో కూడగడితే ‘‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. జగనన్నో…జగనన్న’’ అనే వినపడుతున్నది! కారణం, గత నాలుగేళ్ల వైస్సార్సీపీ పాలనలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, కరెంటు వంటి అత్యవసరాలు మొదలు  పప్పు నుంచి ఉప్పు వరకు నిత్యవసరాల ధరలన్నీ ఆకాశం వైపే పరుగులు తీస్తున్నాయి. బటన్‌ నొక్కి కుడిచేతితో పది రూపాయిలు…

Read More

Inc: బాల కార్మిక నిర్మూలన మనందరి బాధ్యత: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతగా భావించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బాల కార్మిక సమస్యపై ప్రజలందరిలో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వంతో పాటు సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. “బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా అంతం చేయాలంటే కేవలం చట్టాలు సరిపోవని.. వాటి అమలు పాటించడమే కాక, సామాజికంగా చైతన్యం…

Read More

సువెందు నిజస్వరూపం తెలుసుకోలేక పోయా : మమతా బెనర్జీ

తృణమూల్ మాజీ నేత సువేందు అధికారిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ..  సువేందు నిజస్వరూపం తెలుసుకోకపోవడం తన తప్పెనని ఆమె అన్నారు. నేను మూర్ఖురా లిని.  తమ పార్టీలో ఉంటూ వారు వేల కోట్ల సామ్రాజ్యం సృష్టించుకున్నారని దీదీ  పేర్కొన్నారు. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండడంతో అధికార టీఎంసి, బీజేపీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ర్యాలీలు, సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ…

Read More

తెలంగాణ హైకోర్టులో భారీగా పెరిగిన జడ్జీల సంఖ్య!

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్ట జడ్జిల సంఖ్యను ఒక్కసారిగా 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జడ్జిల సంఖ్య 42 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24 మంది జడ్జీలు ఉండగా.. జడ్జీల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కాగా 42 మంది జడ్జీల లో 32 మంది శాశ్వత జడ్జి పోస్టులు పది…

Read More

అధిక వేడిమి ప్రాణాంతకమా.. అధ్యయనాలు ఏంచెబుతున్నాయి?

అధిక వేడి ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. కొంతమంది వ్యక్తులు చిన్న పిల్లలు, వృద్ధులు, నిరాశ్రయులైన వ్యక్తులు వేడి మూలానా చురుకుగా ఉండాలేకపోతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులపై వేడి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వేడి సమస్య ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. సాధారణంగా తీవ్రమైనది కాదు.. కానీ దీర్ఘకాలికంగా అవయవాలపై ప్రభావం చూపి మరణానికి దారితీయవచ్చని…

Read More

APpolitics: ‘‘బాబే మారెనా…? ప్రజలనేమారెనా??’’

APpolitics:  ‘మారింది మారింది కాలం…. మారింది మారింది లోకం… ఎక్కడ మారిందమ్మా…? ఇంకా దిగజారిందమ్మా…..!’ అనే సినీ గీతమొకటి  డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసింది తెలుగునాట బాగా ప్రసిద్ది. తాను మారానని, మారిన మనిషినని చంద్రబాబునాయుడు ఇటీవల పదే పదే చెబుతున్నారు. బాబు నిజంగా మారారా? నమ్మడానికి మన మనసు అంత తేలిగ్గా అంగీకరించదు. ఎందుకంటే, ఇది ఆయన కన్నా, ఇతరులు చెబితేనే నమ్మాలి. కానీ, ఇప్పటివరకు ఇతరులెవరూ ఆ ముక్క చెప్పట్లేదు. ఆయనే చెబుతున్నారు. ‘మారిన చంద్రబాబును…

Read More
Optimized by Optimole