ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ పేరు మార్పు!
ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ జట్టు పేరు మారింది. రానున్న ఐపీఎల్ సీజన్2021లో పంజాబ్ జట్టుగా బరిలో దిగబోతుంది. ఈ విషయాన్ని ఆజట్టు యాజమాన్యం బీసీసీకి వెల్లడించింది. ఇందుకు బోర్డు కూడా అనుమతించింది. అయితే పేరు మార్పుకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి యాజమాన్యం మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. చెన్నై వేదికగా జరిగే ఐపీఎల్ సీజన్2021కి కొత్తపేరుతో వేలంలో పాల్గొనబోతుంది. బాలీవుడ్ నటి ప్రీతిజింతా సహాయజమానిగా ఉన్న…