ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ పేరు మార్పు!

ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ జట్టు పేరు మారింది. రానున్న ఐపీఎల్ సీజన్2021లో పంజాబ్ జట్టుగా బరిలో దిగబోతుంది. ఈ విషయాన్ని ఆజట్టు యాజమాన్యం బీసీసీకి వెల్లడించింది. ఇందుకు బోర్డు కూడా అనుమతించింది. అయితే పేరు మార్పుకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి యాజమాన్యం మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. చెన్నై వేదికగా జరిగే ఐపీఎల్ సీజన్2021కి కొత్తపేరుతో వేలంలో పాల్గొనబోతుంది. బాలీవుడ్ నటి ప్రీతిజింతా సహాయజమానిగా ఉన్న…

Read More

కాంగ్రెస్ ఖేల్ ఖతం … దుకాణం బంద్ కాబోతోంది : బండి సంజయ్

BJPTelangana: కర్నాటక ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన డబ్బులతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధమైందన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో లేదని, ఆ పార్టీ ఖేల్ ఖతం … దుకాణం బంద్ కాబోతోందన్నారు. కర్నాటకలో ఎన్నికలు జరుగుతుంటే జాతీయ పార్టీ పెట్టి పోటీ చేస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో తిరుగుతుండటం…

Read More

ఆర్మీ ఆఫీసర్ పాదాలను తాకిన చిన్నపాప..ప్రశంసల వర్షం.. వీడియో వైరల్

దేశ సరిహద్దుల్లో రేయింబవళ్లు పహార కాసే సైనికుల సేవలు వెలకట్టలేనివి. వారి త్యాగాలు మరువలేనివి. వీధుల్లో భాగంగా వారు తారసపడితే చాలు గౌరవవించిన వీడియోలు ఇంటర్నెట్లో చాలానే చూశాం. అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చిన్న అమ్మాయి ఆర్మీ ఆఫీసర్ పాదాలు తాకి కళ్లకు అద్దుకున్న వీడియో నెటిజన్స్ హృదయాలను గెలుచుకుంది.ఈ వీడియోను బెంగళూరు పార్లమెంటు సభ్యుడు పిసి మోహన్ శుక్రవారం ట్విట్టర్‌లో షేర్ చేశారు. ” దేశభక్తిని యువతలో పెంపొందించడం తల్లిదండ్రుల…

Read More

బ్రిటన్లో కరోనా కొత్త రకం డెల్టా స్ట్రెయిన్!

కరోనా కొత్త రకం డెల్టా వేరియంట్ బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడున్న డెల్టా వేరియంట్‌ ఆల్ఫా స్ట్రెయిన్‌ కంటే 40శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్‌ ఆరోగ్యమంత్రి మ్యాట్‌ హన్‌కాక్‌ అన్నారు. ఇటీవల బ్రిటన్‌లో కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్‌ కారణమని తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డెల్టా రకం సోకిన వారికి రెండు టీకాలు అందించటం ద్వారా రక్షణను పొందవచ్చని ఆయన చెప్పారు. మెుదటి డోసు తీసుకున్న వారందరూ…

Read More

యూపీలో బీజేపీ విజయానికి ఏ అంశాలు దోహదం చేశాయి..

దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్లో బీజేపీ అద్బుత ఫలితాలను సాధించడానికి కారణాలు ఎంటి? సీఎం యోగి ఆదిత్య నాథ్ పాత్ర ఎంత? అభివృధి మంత్రాన్ని జపిస్తూ ఎన్నికల్లో వెళ్ళినా కాషాయం పార్టీ గెలుపునకు ఏయే అంశాలు ప్రభావితం చేశాయి? దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు గల యూపీలో బీజేపీ పూర్తి మెజార్టీ స్థానాలు సాధించి మరోసారి అధికారం చేపట్టబోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ఎన్నికలకు వెళ్లిన కమలం పార్టీ అందరి అంచనాలను తలకిందులు చేసి…

Read More

ధోనిపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..

టెస్ట్ కెప్టెన్సీ వీడ్కోలు సమయంలో.. అతను మాత్రమే మెసేజ్ చేశాడు:  గత కొంత కాలంగా ఫామ్ తో సతమతమవుతున్న టీంఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో దుమ్ములేపుతున్నాడు.  దీంతో కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తు పోస్టులు పెడుతున్నారు. టోర్నీకి ముందు అతనికి జట్టులో స్థానంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే సెలక్టర్స్ అతనికి నెలరోజులు విశ్రాంతి ఇవ్వడం కొత్త చర్చకు దారితీసింది. ఎట్టకేలకు జట్టులోకి వచ్చిన రన్…

Read More

న్యూఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోండి: ఎస్సై రాజశేఖర్ రెడ్డి

నల్లగొండ : కొత్త సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని నల్గొండ టూ టౌన్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి సూచించారు  . ఎలాంటి అవాంఛనీయ సంఘటనల జరగకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎసై రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు.  ఇక  బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదన్నారు  ఎసై రాజశేఖర్ రెడ్డి. తాగి రోడ్లపై వాహనం నడుపుతూ  న్యూసెన్స్ చేసే వారి పట్ల కఠిన…

Read More

జైలుకెళ్లడానికైనా..దెబ్బలు తినడానికైనా సిద్ధం: పవన్ కళ్యాణ్

Janasena: ‘జగన్.. నీ ఇష్టం… సై అంటే సై తేల్చుకుందాం. దేనికైనా నేను రెడీ. వాలంటీర్ అనే జగన్ సమాంతర వ్యవస్థపై నేను సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా – విచారణకు సిద్ధంగా ఉండాలని ప్రత్యేక జీవో ఇచ్చావ్. ఇదే నీ ప్రభుత్వ పతనానికి మొదటి మెట్టు.. ఈ ప్రభుత్వాన్ని కిందకు లాగేది ఇదేనని గుర్తుంచుకోవాల’ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నేను ఏదైనా విషయం గురించి మాట్లాడితే ఎలాంటి సమాచారం లేకుండా మాట్లాడను…..

Read More

APpolitics: మంత్రి అయ్యాకే పెళ్లయిన ఏకైక తెలుగు ముఖ్యమంత్రి..!

Nancharaiah merugumala senior journalist:  నేను పదేళ్ల వయసు నుంచీ (1967 సాధారణ ఎన్నికలు) ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నా. ఆంధ్రప్రదేశ్‌ 1978 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను ఇప్పటి ఛత్తీస్‌ గఢ్‌ రాజధానిలో ఎమ్యే చదువుతున్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (ఇందిర) అనే పాత కొత్త పార్టీ గెలిచిందనే వార్త రాయపుర్‌ లో ఉండగా తెలిసింది. అప్పటికి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అనే నియోజవర్గం ఉందనే విషయం నాకు తెలీదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌–ఐ తరఫున నారా…

Read More
Optimized by Optimole