Hyderabad: హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎస్)..

Hyderabad: దేశవ్యాప్తంగా ప్రసిద్ధ కళలకు, కళాకారులకు కేంద్రంగా నిలుస్తున్న హైదరాబాద్ నగరంలో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎస్) ఘనంగా ప్రారంభమైంది.ఇండియా ఆర్ట్ ఫెస్టి వల్- హైదరాబాద్ రెండవ ఎడిషన్ను అత్తాపూర్ కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో చిత్రలిపి కళాకారులు లక్ష్మణ్ ఏలే, జగదీష్ చింతల, దేవందర్ రెడ్డి, రచయిత ప్రయాగ్ శుక్లా, అంజు పొదార్ లు హాజరయ్యారు. ఈ ఏడాది ఫెస్ట్ వల్లో దేశవ్యాప్తంగా ఉన్న 25…

Read More

ఎన్టీఆర్ ట్రస్ట్ నీడలో మౌనంగా ఎదిగిన మౌనిక..

APpolitics: – 2005లో హత్యకు గురైన తండ్రి – ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని నేడు ఉన్నత శిఖరాలకు ఎదిగిన వైనం – యువనేతకు కృతజ్ఞతలు తెలిపిన మౌనిక – సంతోషం వ్యక్తం చేసిన నారా లోకేష్ ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఓ విద్యార్థిని శింగనమల, గార్లదిన్నెలో యువగళం క్యాంప్ సైట్ వద్ద యువనేత నారా లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. తండ్రి చనిపోయిన తనను, తన కుటుంబాన్ని తెలుగుదేశంపార్టీ,…

Read More

లాక్‌డౌన్ ఆలోచ‌న లేదు : సీఎస్‌

తెలంగాణ‌లో లాక్‌డౌన్ వ‌ల‌న ఎలాంటి ఉప‌యెగం లేద‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యాద‌ర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక అవ‌స‌రాల‌ను బ‌ట్టి లాక్ డౌన్ పై తుది నిర్ణయం ముఖ్య‌మంత్రి తీసుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు సూచించిన వారంత‌పు లాక్ డౌన్ అంశంపై ప‌రీశీలిస్తామ‌న్నారు. ప్ర‌జ‌లు క‌రోనా గురించి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేద‌ని, ప‌రిస్థితి అదుపులో ఉంద‌ని.. లాక్డౌన్ వ‌ల‌న ప్ర‌జ‌ల జీవ‌నోపాధి దెబ్బ‌తింటుద‌ని సీఎస్ వెల్ల‌డించారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం అన్ని…

Read More

Bhattacharya: అధికారంలోకి వస్తే అమరవీరుల స్తూపానికి ఎర్ర రంగేస్తారా..ఛీ..!

Nancharaiah merugumala senior journalist: ‘కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే అమరవీరుల స్తూపానికి ఎర్ర రంగు వేస్తారా,’ అని సీపీఎం చివరి సీఎం బుద్ధదేవ్‌ను ఎత్తిపొడిచిన సత్యజిత్‌ రే! పశ్చిమ బెంగాల్‌ రెండో మార్క్సిస్టు ముఖ్యమంత్రి, రాష్ట్ర రెండో బ్రాహ్మణ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య 80 ఏళ్ల వయసులో గురువారం కన్నుమూయడం దేశంలో కమ్యూనిస్టు సానుభూతిపరులకు పెద్ద విషాదం. నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరైన కామ్రేడ్‌ బుద్ధదేవ్‌ బెంగాల్‌లో కమ్యూనిస్టు పాలనకు తన అనాలోచిత పాలనా విధానాలతో పాతరేశాడనే చెడ్డ…

Read More

రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్‌ లో కన్నా తెరాస, సీపీఎంలోనే ఎక్కువ మంది అభిమానులు..

Nancharaiah Merugumala (senior journalist) ============================= కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్‌ లో కన్నా తెరాస, సీపీఎంలోనే ఎక్కువ మంది అభిమానులున్నారే! గుత్తా, తమ్మినేనికి మునుగోడు సంపన్న ఎమ్మెల్యేతో ఏం పని? ––––––––––––––––––––––––––––––– అన్నయ్నను, తనను లోక్‌సభ, అసెంబ్లీల్లోకి పంపించిన కాంగ్రెస్‌ పార్టీని ఎప్పుడు వదిలిపోవాలనే టైమింగ్‌ మునుగోడు హస్తం శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కుదరడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆత్మబంధువు లేనప్పుడు రాజకీయాలు వారికి అలవాటైన కాంట్రాక్టులంత తేలిక కాదు. ఈ విషయం నల్లగొండ…

Read More

APpolitics: ‘వై నాట్‌ 175’ ఎవరి నినాదమయ్యేనో!

APpolitics:   వై నాట్‌ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి? ఉన్నట్టుండి ఓ నినాదం శిబిరం మారిస్తే ఎలా ఉంటుంది? రాత్రికి రాత్రి నాయకులు శిబిరాలు మారుస్తున్న రాజకీయ వాతావరణంలో ఉన్నాం! నాయకుల సంగతలా ఉంచి…. నిన్నటి దాకా ఒక శిబిరంలో ఘాటుగా చలామణి అయిన ఓ నినాదం ప్రత్యర్థి శిబిరానికి మారి, అక్కడ చర్చనీయాంశమౌతున్న పరిస్థితి! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ‘వై నాట్‌ 175’ నినాదం ఎత్తుకున్నాకా ప్రతి విషయంలో ‘వై నాట్‌’ కోణంలోనే విశ్లేషణలు…

Read More

రాజమౌళికి బాహుబలి అంటే గ్యాంగ్ట్సర్‌ అనే అర్ధం ఉన్నట్టు తెలియదనుకోవాలా!

Nancharaiah merugumala senior journalist: ‘బాహుబలి’ సినిమా విడుదలయ్యాక ఉత్తరాదిన ఈ మాటకు ‘ధీరత్వం’ అంటుకుంది..రాజమౌళికి బాహుబలి అంటే గ్యాంగ్ట్సర్‌ అనే అర్ధం ఉన్నట్టు తెలియదనుకోవాలా.. ‘‘ సూపర్‌ హిట్‌ పాన్‌ ఇండియా సినిమా ‘బాహుబలి’ హిందీ రాష్ట్రాల్లో విడుదలయ్యాక ఈ మాటకు ‘ధీరత్వం’ అనే భావం జోడించారు. ఉత్తరాదిన రాజకీయ సందర్భాల్లో మాట్లాడితే బాహుబలి అనే పదానికి గ్యాంగ్ట్సర్‌ అని అర్ధం ఉండేది, ఇంకా ఉంది. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య…

Read More

ఓట్లు చీలడం వలనే టిఆర్ఎస్ గెలిచింది : రాజగోపాల్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్‌ మల్లన్నదే నైతిక విజయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగ,ఆర్ధిక బలం లేని సామాన్య వ్యక్తి టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చాడని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విచ్చలవిడిగా డబ్బు,మద్యం పంపిణీ చేసిందన్నారు. విపక్ష అభ్యర్థుల అధికంగా పోటీ చేయడం వలన.. ఓట్ల చీలిక వల్లే టీఆర్‌ఎస్‌ గెలిచిందని  రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రానున్న సాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఒడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీ మార్పుపై…

Read More

❝ పురాణాలలో వినాయకుడు ❞..

Ganeshchaturthi2023:గణేశ చతుర్థి కొన్ని రోజుల పాటు జరిపే వ్రతం. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయంతో ముడిపడినది. మొదటి రోజు గణేషుడు పురుషుడిగా వుండి మరుసటి రోజు నుంచి స్త్రీగా మార్చబడి కొలుస్తుంటారు. మొదటి రోజు  గణేషుడుని విసర్జించి ఆ స్థానంలో గౌరిని నెలకొల్పుతారు. కొన్ని మొక్కలను, పెళ్లి కాని అమ్మాయిని ఉంచి ముత్తైదువలు పూజిస్తారు. మొక్కలను ఆ అమ్మాయి చేతిలో వుంచి ఇంటి గదులన్ని తిప్పించి “గౌరి గౌరి ఏమ్ చూస్తున్నావు” అంటే ” సిరిసంపదలను చూస్తున్నా” అనిపిస్తారు….

Read More

టి-20 వరల్డ్ కప్ వేదికలు ఖరారు!

స్వదేశంలో జరగబోయే టీ-20 వరల్డ్ కప్ వేదికలను బీసీసీఐ శనివారం ఖరారు చేసింది. ఫైనల్ తో సహా మిగతా మ్యాచ్ లను 8 వేదికల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌క‌తా, బెంగుళూరు, హైద‌రాబాద్, ధ‌ర్మ‌శాల న‌గ‌రాల్లో టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా అధికారికంగా ప్రకటించాడు. ఫైన‌ల్ మ్యాచ్‌ను అహ్మ‌దాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం(మోతెర)లో నిర్వ‌హించ‌నున్నారు. కాగా ప్రపంచకప్లో పాల్గొనబోయే పాక్ ఆటగాళ్ల వీసా విషయంలోను స్పష్టత వచ్చినట్లు షా పేర్కొన్నారు.  

Read More
Optimized by Optimole