Bandisanjay: కరీంనగర్ జిల్లా ప్రజలారా… మీ ఇంటికే రాముడొస్తున్నాడోచ్….*
Bandisanjay: కరీంనగర్ ప్రజలకు… ప్రత్యేకించి హిందూ బంధువులారా…..మీకో సంతోషకరమైన వార్త… అయోధ్యకు వెళ్లలేదని బాధపడుతున్నారా?… రామయ్యకు దూరమయ్యామని చింతిస్తున్నారా….. మీకు ఇక ఆ భాధ అక్కర్లేదు… ఎందుకంటే ఏకంగా అయోధ్య రామయ్య మీ ఇంటికే వస్తున్నడు… అందాల రామయ్య ఇకపై మీ ఇంట్లోనే కొలువుదీరబోతున్నడు…. ‘కలయా?…..నిజమా? అనుకుంటున్నారా…*….అయ్యో….నిజమే.. అయోధ్య రాముడు…అందాల రాముడు…అభినవ రాముడు…ఆదర్శ రాముడు… నేరుగా మీ ఇంటికే వస్తున్నడు… మీతోనే ఉండబోతున్నడు…. నిజమా?…..ఆయనకు దారెట్లా తెలుసని అనుకుంటున్నరా?…. మరీ జోక్ వేయకండి.. రాముడికి అడ్రస్ అవసరమా?…
Assam:Husband Celebrates Divorce with a Milk Bath..!!
Nalbari (Assam): In a rather unconventional celebration of newfound freedom, a man from Assam’s Mukulmua village in Nalbari district marked his divorce by bathing in 40 litres of milk — symbolizing, as he described it, his “rebirth.” The man, identified as Manik Ali, had been entangled in a tumultuous relationship with his wife, who had…
ఉపనిషత్తులు ప్రాముఖ్యత!
వేదసారంగా మహోన్నత మార్గ దర్శకాలుగా వెలుగొందుతున్న జ్ఞానజ్యోతులే ఉపనిషత్తులు. సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలలాగే ఇవి కూడా వేద విజ్ఞానానికి చివరిగా లభిస్తున్నాయి. అయితే మిగిలిన విభాగాలన్నీ కర్మకాండను గురించి కూడా చెబుతాయి. కానీ ఉపనిషత్తులు మాత్రం పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. అందుకే ఉపనిషత్తులలో బోధించిన విషయాన్ని బ్రహ్మవిద్య అని కూడా అంటారు. బ్రహ్మవిద్య పరావిద్య, అపరావిధ్య అని రెండురకాలుగా ఉంది. జ్ఞానకాండ వల్ల జీవాత్మ, పరమాటం జ్ఞానంతో పాటు మోక్షం, పరబ్రహ్మ స్వరూపం తెలుస్తాయి. ఉపనిషత్తులలో…
మందిరా బేడి ప్రశ్న ధోని ఫన్నీ ఆన్సర్.. వీడియో వైరల్..!!
sambashiva Rao: =========== టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ గ్రౌండ్ లో ఎంత కూల్ గా ఉంటాడో తెలిసిందే. మ్యాచ్ అనంతరం బయట ఇంటర్వ్యూల్లో కూడా చాలా కూల్ గా సమాదానాలు ఇస్తుంటాడు.ఇక ధోనీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువేగానే ఉంటుంది. ఇంటర్వ్యూల్లో తల చెప్పే చమత్కార సమాధానాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ధోనికి సంబంధించిన ఓవీడియో సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తోంది. కాగా 2019 వన్డే వరల్డ్ కప్…
సీఎం పీఆర్సీ ప్రకటన ఉద్యోగులను నిరాశకు గురిచేసింది : బండి సంజయ్
సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటన ఉద్యోగులను నిరాశకు గురిచేసిందని భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఉద్యోగులకు కనీసం 44 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఓప్రకటన విడుదల చేశారు. భాజాపా కార్యకర్తల ఒత్తిడి మేరకే ముఖ్యమంత్రి పీఆర్సీ ప్రకటన చేశారని తెలిపారు. పెంచిన వేతనాల్ని గత ఏడాది నుంచి మాత్రమే ఇస్తామనడం కేసీఆర్ వైఖరికి నిదర్శమని అన్నారు. పదవి విరమణ వయసు పెంపుతో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాష్ట్ర…
దీదీ ఓటమి ఖాయం : అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమి ఖాయమని కేంద్రహోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమి ఖాయమని కేంద్రహోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎఎ అమలుకు కృషి చేస్తామన్నారు. తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ…
కోహ్లీని దాటేసిన బాబర్ అజామ్!
ఐసీసీ వన్డే ర్యాకింగ్స్లో కోహ్లీ అధిపత్యానికి తెరపడింది. తాజాగా ప్రకటించిన ర్యాకింగ్స్లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, కోహ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లీ సుమారు మూడున్నరేళ్ల పాటు అగ్రస్థానంలో కొనసాగాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ ర్యాకింగ్స్లో బాబర్ 865పాయింట్లతొ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కోహ్లీ (857) ద్వితియ, రోహిత్ శర్మ (825) పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లలో జావేద్ మియందాద్, జహీర్ అబ్బాస్ లతర్వాత వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకున్న నాలుగో ఆటగాడిగా…
