Telangana:ఐఎన్ సీ అంటే ‘‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’’ : బండి సంజయ్ 

Bandisanjay: సిఎం రేవంత్ రెడ్డికి  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్  అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఐఎన్ సీ అంటే ‘‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’’ అని.. అసలు కాంగ్రెస్ పార్టీ ఇండియాది కాదని, బ్రిటోషోడు స్థాపించారని ఎద్దేవ చేశారు. అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనే బ్రిటీష్ సివిల్ సర్వంట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘బ్రిటీష్ పార్టీని ఇటలీ నేత ఏలుతున్నరని…. పేరులోనే భారతీయతను సంతరించుకున్న పార్టీ బీజేపీ. ఈ దేశ ముద్దు…

Read More
విజయ ఏకాదశి, విజయ ఏకాదశి విశిష్టత

VijayEkadashi: విజయ ఏకాదశి విశిష్టత తెలుసా ?

విజయ ఏకాదశి:  మాఘమాసం కృష్ణ పక్లంలో వచ్చే ఏకాదశిని ” విజయ ఏకాదశి ”  అంటారు.  ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని శ్రీ కృష్ణుడు యుధిష్టర మహారాజుకు చెప్పాడని పురాణ వచనం.  అలాగే ఏకాదశి విశిష్టత గురించి బ్రహ్మాదేవుడు నారదుడికి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అరణ్య వనవసాానికి వెళ్లిన సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించుకుపోయిన తర్వాత ఏంచేయాలో తెలియక శ్రీరామచంద్రుడు దిగులు చెందుతుంటాడు.  ఓ బుషి దగ్గరికి వెళ్లి ఇప్పుడు తన తక్షణ…

Read More

Telangana: టచ్ చేసి చూడు..బట్టలూడదీసి కొడతారు కేటీఆర్: టీపీసీసీ మహేష్ గౌడ్

Tpccmaheshgoud: కేటీఆర్ పై టీపీసీసీ(TPCC )అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అవమాన పరిచే విదంగా కేటీఆర్‌ మాట్లాడ్డం ఆయన అహంకారానికి పరాకాష్ట అని.. అధికారం పోయి రోడ్డు మీద పడ్డా బుద్ధి రాలేదని అన్నారు. కేటీఆర్ తక్షణమే గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.2025 – 26 శాసన సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గవర్నర్లను అవమానించిన చరిత్ర బిఆర్ఎస్…

Read More

పరిగిలో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు…

ప‌రిగి రాజ‌కీయం శ‌ర‌వేగంగా మారుతుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ ఎవ‌రికి వారు టికెట్ కోసం ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఎమ్మెల్యేగా మ‌రోసారి గెల‌వాల‌ని మ‌హేష్ రెడ్డి ప‌ట్టుద‌ల‌గా క‌నిపిస్తుంటే.. మేము సైతం టికెట్ రేసులో ఉన్నామంటున్నారు కొంద‌రు బిఆర్ ఎస్ నేత‌లు. కాంగ్రెస్ లో సైతం ఇలాంటి ప‌రిస్థితి క‌నిపిస్తుంటే.. అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న దానిపై బీజేపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుంది. బిఆర్ ఎస్ లో వ‌ర్గ‌ పోరు… కాగా ప‌రిగి బిఆర్ ఎస్ లో నేత‌ల…

Read More

వైసీపీ పాలనతో పదడుగులు వెనక్కి వెళ్లిపోతున్నాం: పవన్ కళ్యాణ్

Janasena : తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆరు నూరైనా సీటూ, గెలుపూ మనదేనని స్పష్టం చేశారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ని గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో మనోహర్ గారు అసెంబ్లీని ఎంతో సమర్థంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను వెల్లడించాయన్నారు. అటువంటి…

Read More

మా ఎన్నికలపై ట్విట్టర్లో స్పందించిన ప్రకాశ్ రాజ్..

సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించిన మా ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసింది. కొత్త కార్య‌వ‌ర్గం ప‌గ్గాలు చేప‌ట్టింది. అయినా మా ఎన్నిక వేడి ముగిసిపోలేదు. ఓటమి పాలైన ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ మాత్రం అన్యాయంగా, అరాచ‌కత్వంతో విష్ణు ప్యానెల్ గెలుపొందింద‌ని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు పోలింగ్ బూత్ సీసీ కెమెరాల్లో నిక్షిప్త‌మ‌య్యాయ‌నీ, వాటిని మాకిమ్మ‌ని ప్ర‌కాష్‌రాజ్ ఇప్ప‌టికే మా ఎన్నిక‌ల అధికారిని కోరారు. అయితే, మొద‌ట నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఇస్తామ‌ని చెప్పిన ఎన్నిక‌ల అధికారి… ఇప్ప‌టి వ‌ర‌కూ…

Read More

హీరో మోటోకార్ప్.. అదిరిపోయే ఫీచర్లతో ఈ బైక్ ఎంట్రీ.. ధ‌ర ఎంతో తెలుసా..?

Sambashiva Rao:  ============== ప్రముఖ టూవీల‌ర్ తయారీ సంస్థ‌ హీరో మోటోకార్ప్ ఎల‌క్ట్రీక్ వాహ‌న‌ రంగంలోకి అడుగు పెట్టింది. హీరో మోటోకార్ప్‌.. పెట్రోల్ వెహిక‌ల్స్ విభాగంలో అగ్రస్థానంలో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విడా వీ1 పేరుతో త‌మ తొలి ఎల‌క్ట్రిక్ స్కూటర్‌ను విడుద‌ల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏథర్‌ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్‌ బైక్ , హీరో ఎలక్ట్రిక్‌, బజాజ్‌ చేతక్‌, టీవీఎస్‌ ఐక్యూబ్‌తో విడా పోటీప‌డ‌నుంది. ఎల‌క్రిక్ వెహిక‌ల్ విభాగంలోనూ దూకుడుగా…

Read More

IT : హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 2 వేల కోట్లతో తైవాన్ పారిశ్రామిక పార్క్..!

Telangana: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 2000 కోట్ల భారీ పెట్టుబడి తో తైవానికి చెందిన అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల సమూహం ముందుకొచ్చింది. మొట్టమొదటి ప్రపంచ స్థాయి సాంకేతిక పారిశ్రామిక పార్క్ (ITIP) ను ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు ఐటి పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రతినిధుల బృందం ప్రస్తుతం తైవాన్ రాజధాని తైపిలో పర్యటిస్తోంది. తైవాన్ – భారత ఆర్థిక సంబంధాల పురోగతి క్రమంలో భాగంగా గురువారం నాడు…

Read More

అనకొండ జగన్ సొంత చిన్నాయనను మింగేశాడు: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: సీఎం జగన్ తను పెట్టిన గుడ్లను తినే అనకొండ పాము లాంటి వాడని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి సొంత చిన్నాయననే మింగేశాడని.. దళితులకు మేనమామ అని గొప్పలు చెప్పుకొంటూ వారికి చెందిన 23 పథకాలను రద్దు చేశాడని మండిపడ్డారు. వారాహి విజయయాత్రలో భాగంగా మలికిపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా  పవన్ మాట్లాడుతు.. ‘పాము ఆకలి వేస్తే ఎక్కడపడితే అక్కడ ఉన్న గుడ్లు తినేస్తుంది.. అప్పటికీ ఆకలి తీరకపోతే తన సొంత…

Read More
Optimized by Optimole