క్రికెట్ కు ఉతప్ప గుడ్ బై.. పాక్ పై ఇన్నింగ్స్ చిరస్మరణీయం..

భారత సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఈవిషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతా తెలిపాడు.’20 ఏళ్ల కెరీర్ లో దేశానికి,రాష్ట్రానికి ప్రాతినిధ్య వహించడం గర్వంగా భావిస్తున్నానని.. తాను ప్రాతినిధ్యం వహించిన ఐపీఎల్ జట్ల యాజమాన్యాలకు ధన్యవాదాలు అంటూ.. ఈప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని.. తననూ రాటుదేలాల చేశాయని.. వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని.. జీవితంలో కొత్త శకాన్ని ఆరంభింబోతున్నట్లు ‘ రాబిన్…

Read More

క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు ‘ మిస్టర్ ఐపీఎల్ ‘ రిటైర్మెంట్..

భారత క్రికెట్ అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘మిస్టర్ ఐపీఎల్ ‘ సురేష్ రైనా క్రికెట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్నీ రైన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించాడు.దేశానికి.. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని.. తనకు ఎల్లవేళలా అండగా నిలిచిన  బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి .. రాజీవ్‌ శుక్లా సర్‌కి.. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ రైనా ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ఇక 2020…

Read More

ధోనిని ప్రశంసల్లో ముంచెత్తిన సీఎం స్టాలిన్!

ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ పుల్ జట్టు ఎదంటే సగటు క్రికెట్ అభిమానికి గుర్తొచ్చే పేరు చెన్నె సూపర్ కింగ్స్. ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యం కానీ రీతిలో ప్లే ఆఫ్ చేరడంతో .. విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆజట్టుకు ఉన్న అభిమానులు సైతం మరో జట్టుకు లేదనడంలో సందేహం లేదు. సీఎస్కే అంటే ముందుగా గుర్తొచ్చేది ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని. సీఎస్కే అభిమానులు పిలుచుకునే పేరు తల. ఒక్క మాటలో…

Read More

ఐపీఎల్లో మరో రెండు కొత్త టీంలు_బీసీసీఐ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. కొత్తగా లక్నో, ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలను బిసిసిఐ ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌ లో జట్ల సంఖ్య పదికి చేరింది. లక్నో ఫ్రాంచైజీని సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ 7090 కోట్లకు దక్కించుకోగా… ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని సివిసి కంపెనీ 5600 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ లో పది జట్లు ఆడతాయని బిసిసిఐ తెలిపింది. ఆటగాళ్ల మెగా వేలం డిసెంబర్‌ లో నిర్వహించనున్నట్లు…

Read More

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్!

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. కరోనాతో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ ను తిరిగి నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ రెడీ చేస్తోంది. మిగతా మ్యాచ్ ల్ని సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ సీజన్‌లో ఇంకా 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. 21 రోజుల షెడ్యూల్‌తో ఆ తర్వాత జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. సెప్టెంబర్‌…

Read More

ఐపీఎల్ వాయిదా!

ఐపీఎల్ తాజా సీజన్లో పలువురు ఆటగాళ్లకు కరోనా సోకడంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం అధికార ప్రకటన చేసింది. ఆటగాళ్ళ భద్రత కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్( గాలి బుడగ) ఫెయిల్ కావడం టోర్నీ వాయిదాకు ముఖ్య కారణంగా తెల్సుతుంది. ఓ వైపు దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో టోర్నీ దుబాయ్ కి షిఫ్ట్ చేయలని వార్తలు వచ్చిన.. స్వదేశంలోనే టోర్నీ నిర్వహిస్తామని తెలిపిన బోర్డు.. పలు…

Read More

చెన్నై ఘన విజయం!

ఐపీఎల్లో చెన్నై విజయాల పరంపర కొనసాగుతోంది. బుధవారం సన్ రైజర్స్ తో జరిగిన పోరులో అజట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్‌(57; 55 బంతుల్లో 3×4, 2×6), మనీశ్‌ పాండే(61; 46 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకాలతో రాణించారు. చివర్లో విలియమ్సన్(26 నాటౌట్;…

Read More

పంజాబ్ పై నైట్ రైడర్స్ విజయం!

వరుస పరాజయల్తో సతమతమవుతున్న నైట్ రైడర్స్ పంజాబ్ పై విజయం ఊరటనిచ్చింది. సోమవారం పంజాబ్ తో పోరులో అజట్టు ఐదు వికెట్లతో విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో స్థానం నిలుపుకుంది. తొలుత  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (31; 34 బంతుల్లో 1×4, 2×6)  జోర్డాన్‌ (30; 18 బంతుల్లో 1×4, 3×6) రాణించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో,…

Read More

ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం!

ఐపీఎల్లో ఢిల్లీ జట్టు ఆదరగొడుతుంది. ఆదివారం సన్ రై్జర్స్ హైదరాబాద్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా(53; 39 బంతుల్లో 7×4, 1×6), శిఖర్‌ ధావన్‌(28; 26బంతుల్లో 3×4) శుభారంభాన్ని ఇచ్చారు. ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో రషీద్‌ఖాన్‌ విడదీశాడు. 11వ ఓవర్‌లో…

Read More

‘చెన్నై’ ధమాకా !

బెంగుళూరు పై 68 పరుగులు తో విజయం ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన జడేజా టోర్నీలో బెంగుళూరుకి తొలి ఓటమి ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఐదు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. గత సీజన్లో పేలవమైన ఆట తీరుతో టోర్నీ నుంచి నిష్క్రమించి అభిమానులను నిరాశపరిచిన సూపర్ కింగ్స్ ఈ సారి దుమ్మురేపుతోంది. తాజాగా ఆదివారం బెంగుళూరుతో జరిగిన పోరులో ఆ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో 69 పరుగులుతో ఘన విజయం…

Read More
Optimized by Optimole