సౌతాఫ్రికాపై మూడో వన్డేలో భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం..!!
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీంఇండియా ఘనవిజయం సాధించింది.దీంతో మూడు వన్గేల సిరీస్ ను 2_1 తేడాతో గెలుచుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈమ్యాచ్ లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.తొలుత కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయజాలంతో సఫారి బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేయగా.. ఛేజింగ్ లో శుభ్ మన్ గిల్ క్లాసిక్ బ్యాటింగ్ తో అదరగొట్టడంతో సిరీస్ కైవసం చేసుకుంది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు.. భారత…