తొలి వన్డేలో భారత్ విజయం!
ఇంగ్లాడ్ తో జరిగిన తొలి వన్డేలో టీంఇండియా బోణి కొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో అన్ని రంగాల్లో అధిపత్యాన్ని ప్రదరిస్తూ కోహ్లీసేన 65 పరుగుల తేడాతో ఇంగ్లాడ్ను మట్టికరిపించింది. తొలుత...
Read out allGet all Updated Telugu News
ఇంగ్లాడ్ తో జరిగిన తొలి వన్డేలో టీంఇండియా బోణి కొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో అన్ని రంగాల్లో అధిపత్యాన్ని ప్రదరిస్తూ కోహ్లీసేన 65 పరుగుల తేడాతో ఇంగ్లాడ్ను మట్టికరిపించింది. తొలుత...
Read out allదేశంలో మలిదశ కరోనా ఉదృతి వేళ కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న ప్రాంతాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలు...
Read out allఉత్తరఖాండ్ ముఖ్యమంత్రి తిరత్సింగ్ రావత్కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే...
Read out allసీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటన ఉద్యోగులను నిరాశకు గురిచేసిందని భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఉద్యోగులకు కనీసం 44 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఈ...
Read out allజాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. సోమవారం 2019కిగాను 67 వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘మహర్షి’,...
Read out allఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నదే నైతిక విజయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగ,ఆర్ధిక బలం లేని సామాన్య వ్యక్తి టీఆర్ఎస్కు గట్టిపోటీ...
Read out allతృణమూల్ మాజీ నేత సువేందు అధికారిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ.. సువేందు నిజస్వరూపం తెలుసుకోకపోవడం తన తప్పెనని...
Read out allఓటమి భయంతోనే మమతా బెనర్జీ, ఈవీఎంల పనితీరును ప్రశ్నించడం మొదలుపెట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పదేళ్ల క్రితం దీదీ ఈవీఎంలతోనే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారన్న విషయం తృణమూల్...
Read out all
రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అరణ్య’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో నిర్వహించారు. ముఖ్య అతిధిగా హీరో విక్టరీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ...
Read out allమహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశముఖ్ పై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ సింగ్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి...
Read out all