హైదరాబాద్లో కేరళ స్టోరీ 2.0.. ఉలిక్కిపడ్డ భాగ్యనగరం..!

Hyderabad: హైదరాబాద్లో కేరళ స్టోరీ 2.0 వెలుగు చూసింది.భోపాల్ పుట్టి హైదరాబాద్ లో పెరుగుతున్న ఉగ్రవాద వృక్షాన్ని పెకిలిస్తే నిర్గాంతపోయే నిజాలు  బయటకు వచ్చాయి. ఉగ్రవాదానికి మతమార్పిడిని కొత్త ఆయుధంగా వాడుకొని నయా టెర్రర్ గ్రూప్ భారీ స్కెచ్ గీసినట్లు తెలిసింది. టెర్రరిజం అంటే శిక్షణ ఇవ్వడం.. అమాయకులను చంపడమే కాదు..హిందువులను మతం మార్చి ఉగ్రవాదం వైపు అడుగులు వేయించడమే టెర్రర్ ఫైల్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తేలింది. దీంతో ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో ఉగ్ర అలజడి హిందువులను…

Read More

పాలమూరుకు కొత్తగా ఆయకట్టు ఇచ్చింది లేదు: భట్టి విక్రమార్క

Tcongress: జడ్చర్ల నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్ట.. కేసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ పార్టీ మిగులు బ‌డ్జెట్ తో ధ‌నిక రాష్ట్రంగా తెలంగాణనే ఏర్పాటు చేసిందన్నారు సిఎల్పీ మల్లు భట్టి విక్రమార్క. తొమ్మిదిన్న‌ర ఏళ్ల‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం ఎటువంటి ఆస్తులును,  వ్య‌వ‌స్థ‌ల‌ను, బ‌హుళార్ధ‌క సాధ‌క ప్రాజెక్టును, సంప‌ద‌ను, ప్రాజెక్టుల‌ను సృష్టించ‌లేదని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర బ‌డ్జెట్ తో…

Read More

జగన్ ప్రభుత్వం పై జనసేన కార్టూన్ల దాడి..

Janasena : జగన్ ప్రభుత్వం పై జనసేన కార్టూన్ల దాడి పరంపర కొనసాగుతుంది. తాజాగా జనసేన రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అటు జనసైనికులు, ఇటు టిడిపి అభిమానులు కార్టూన్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా జనసేన కార్టూన్ పై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇక జనసేన పార్టీ రూపొందించడం కార్టూన్ పరిశీలించినట్లయితే.. జగన్ సూట్ కేసులు మోస్తున్నట్లు.. పాపం పసివాడి టైటిల్.. నోట్లో వేలు…

Read More

ఓబాలుడి య‌థార్థ గాథ‌.. చ‌దివితే గుండెబ‌రువెక్కుతుంది..!!

వివాహేత‌ర సంబంధాలు ప‌చ్చ‌ని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. కామం మ‌త్తులో క‌న్నుమిన్నుకాన‌క చేసే త‌ప్పిదాలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఎంద‌రో చిన్నారులు అనాధాలుగా మిగిలిపోతున్నారు. త‌ల్లిదండ్రులు దూరం కావ‌డంతో తెలిసి తెలియ‌ని వ‌య‌సులో ఆ చిన్నారులు ప‌డుతున్నబాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. ఆకోవ‌కు చెందిందే ఈబాలుడి క‌థ‌. త‌ల్లి చేసిన ఘోర త‌ప్పిదం..ఆ బాలుడి కుటుంబంలో పెను విషాదం నింపింది. (అనుకోని రైలు ప్ర‌యాణంలో ఓ యువ‌ కానిస్టేబుల్ కంటప‌డిన కథలోని బాలుడు.. ఈ కథను తానే స్వయంగా…

Read More

రైతు నష్టపోతే- పాలకుల్లో కదలిక లేదు… యంత్రాంగంలో స్పందన లేదు: నాదెండ్ల మనోహర్

Janasena: అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోతే పాలకుల్లో కదలిక లేదు.. ప్రభుత్వ యంత్రాంగంలో స్పందన లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి గాఢ నిద్ర నుంచి మేల్కొని స్వయంగా పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి రైతాంగానికి భరోసా కల్పించాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు విత్తు నుంచి కొనుగోలు వరకు పెద్దన్నలా అండగా ఉంటానని చెప్పిన  జగన్ రెడ్డి రైతుని నమ్మించి మోసం చేశారని మండిప‌డ్డారు. ప్రతి…

Read More

కస్టడీ మూవీ రివ్యూ..!

అక్కినేని నాగ చైతన్య తాజాగా నటించిన చిత్రం ‘కస్టడీ ‘. కృతి శెట్టి కథానాయిక. వెంకట్ ప్రభు దర్శకుడు. అరవింద్ స్వామి కీలక పాత్రలో నటించారు. సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య  ఈ మూవీతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ కావాలని పట్టుదలతో ఉన్నారు. అటు అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆతృతగా  ఎదురుచూస్తున్నారు.మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కస్టడీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం! కథ… సఖినేటిపల్లి పోలీస్…

Read More

జనసేన పార్టీకి క్షేత్రస్థాయి బలగమే బలం : నాదెండ్ల మనోహర్

Janasena :బలమైన రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఎదిగింది అంటే దానికి మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులే కారణమన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.  పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో జెండా పట్టుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసిన మీరందరికి అభినందనలన్నారు. రాష్ట్రానికి  పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం… ఆ దిశగా మనందరం కలసికట్టుగా పని చేయాలన్నారు. జనసేన పార్టీ మండల, పట్టణ,…

Read More

కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టేది లేదు: బండి సంజయ్

BJPTelangana:‘’14 వందల మంది యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో రాజభోగాలు మీకు….కడుపు మంటలు, కడుపు కోతలు నిరుద్యోగుల కుటుంబాలకా? తెలంగాణ ఉద్యమ సమయంలో తిండికి లేక ముతక చొక్కాలేసుకుని తిరిగిన మీ కుటుంబానికి వేల కోట్లు ఎట్లా వచ్చినయ్. నీ దుర్మార్గపు పాలనలో తెలంగాణ ప్రజలు బిచ్చగాళ్లెట్లా అయ్యారు’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనేందుకు గురువారం సంగారెడ్డి పట్టణానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్…

Read More

విపక్షాలు వస్తే గానీ ధాన్యం కొనరా?: పవన్ కళ్యాణ్

Janasena: ‘అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందన్నారు పవన్ కళ్యాణ్. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి గింజకు ప్రభుత్వం పరిహారం ఇచ్చే వరకు కచ్చితంగా పోరాడుతామ’ని ఆయన తేల్చిచెప్పారు. అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు మంగళవారం ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. పర్యటనలో కొత్తపేట నియోజకవర్గం, అవిడి గ్రామంలో రైతులను పరామర్శించారు. వర్షాల వల్ల తడిచిన ధాన్యం పరిశీలించారు. రైతులతో…

Read More

కర్ణాటకలో కాంగ్రెస్‌దే పైచేయి.. పీపుల్స్‌ప‌ల్స్ ఎగ్జిజ్‌పోల్‌ రిపోర్ట్‌…

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే ఆధిపత్యం అని పీపుల్స్‌ పల్స్‌ సంస్థ సౌత్‌ ఫస్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో వెల్లడయింది. హోరాహోరీ పోరులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాలను  గెలుపొంది మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి. బీజేపీ 100  స్థానాలలోపే పరిమితం కావచ్చు. ఇదే సమయంలో జేడీ(ఎస్‌) తనకు పట్టున్న స్థానాల్లో అధిప‌త్యం కొన‌సాగిస్తుంద‌ని.. ఇత‌రులు 1 నుంచి3 స్థానాల్లో  గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు…

Read More
Optimized by Optimole