NDA: 1996లోనే టీడీపీ చేరిందని మూడు పార్టీల సంయుక్త ప్రకటనలో వాస్తవమేంత?
Nancharaiah merugumala senior journalist: ” 1999 ఏప్రిల్ లో వాజపేయి సర్కారు కూలిపోయాక ఎన్డీఏలో టీడీపీ చేరితే 1996లోనే టీడీపీ చేరిందని మూడు పార్టీల సంయుక్త ప్రకటన చెబుతోంది!1996–98 మధ్య యునైటెడ్ ఫ్రంట్ కన్వినర్ గా ఉన్న చంద్రబాబు ఎన్డీఏలో చేరారా? “ టీడీపీ 1996లో ఎన్డీఏలో చేరిందని బీజేపీ లెటర్ హెడ్ పై శనివారం విడుదలైన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ సంయుక్త ప్రకటన చెబుతోంది. వాస్తవానికి జయలలిత ఏఐడీఎంకే మద్దతు…
ManmohanSingh: చేతల నేత డా.మన్మోహన్ సింగ్..!
INCTELANGANA: నిజయితీకి, నిరాడంబరకు మారుపేరైన డా. మన్మోహన్ సింగ్కు తెలంగాణ రాష్ట్రానికి అవినాభావ సంబంధం ఉంది. ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కల నెరవేర్చిన దేవుడు ఆయన. రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో అడ్డకుంలు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ఏర్పాటులో భాగంగా ఎన్ని కష్టాలైన ఓర్పుతో సహించి మనకు రాష్ట్రం ఇచ్చిన డా.మన్మోహన్ సింగ్కు తెలంగాణ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు. డా.మన్మోహన్ సింగ్ హయాంలో తెలంగాణ ఏర్పాటును ఒక కాంగ్రెస్ నేతగా,…
Rahulgandhi: ప్రియాంక- రాహుల్ మాదిరి..షర్మిల, జగన్ మధ్య ‘ అనురాగబంధం’ ఎప్పుడు పుట్టేనో..!
Nancharaiah merugumala senior journalist: ” ప్రియాంక వారణాసిలో పోటీచేస్తే మోదీ ఓడిపోయేవారన్న రాహుల్.. ! షర్మిల, జగన్ మధ్య కూడా ఇలాంటి ‘అన్నాచెల్లెళ్ల అనురాగబంధం’ ఎప్పుడు పుట్టేనో..! “ చెల్లి ప్రియాంకపై అన్న రాహుల్ కు ఈ విశ్వాసం మార్చి 16కు ముందు ఉండి ఉంటే.. కాంగ్రెస్ లోక్ సభలో సెంచరీ మిస్సయ్యేది కాదేమో. తమ కుటుంబ ‘పాత సొంత’ నియోజకవర్గం అమేఠీలో కాంగ్రెస్ అభ్యర్ధి కిశోరీలాల్ శర్మను గెలిపించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు చెప్పడానికి మంగళవారం…
కేంద్ర బడ్జెట్ అద్భుతం : జయ ప్రకాష్ నారాయణ్
కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయ ప్రకాష్ నారాయణ్ అన్నారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ అన్నివర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని .. సామాన్యుడిని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది అని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజమని, రాష్ట్రాలకు ఏమి ఇచ్చారన్నది కాదు ప్రజలకు ఉపయోగకరమా కాద అన్నది చూడలని ఆయన స్పష్టం చేశారు. కాగా వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవి, రాజకీయ ప్రయోజనం కోసం ప్రతిపక్షాలు…
విష్ణుప్రియ సిజ్లింగ్..
బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ పరిచయం అక్కర్లేని పేరు.పోవేపోరా ప్రోగ్రాంతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న ఈభామ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యాంకర్ భామ పూర్తిపేరు విష్ణు ప్రియ భీమినేని.1986 ఫిబ్రవరి 22న హైదరాబాద్లో జన్మించింది. విష్ణుప్రియ 2005వ సంవత్సరంలో మలయాళ చిత్రం మయూఖంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. విష్ణుప్రియ నటించిన వాటెండ్ పండుగాడు మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. COURTESY: INSTAGRAM
తల్లికావాలంటే పెళ్లి చేసుకోవాలా ? సీనియర్ నటి కామెంట్స్ వైరల్..!!
పెళ్లిపై సీనియర్ నటి టబు ఆసక్తికర కామెంట్స్ చేసింది . తెలుగు, తమిళ్ ,హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించిన ఈఅమ్మడు.. ఐదు పదుల వయసొచ్చిన పెళ్లి చేసుకోలేదు. గతంలో తాను పెళ్లి చేసుకోకపోవడానికి ఓబాలీవుడ్ హీరో కారణమంటూ బాంబ్ పేల్చిన ఈభామ..తాజాగా ఓఇంటర్వ్యూ భాగంగా పెళ్లిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈబ్యూటీ ఓ యంగ్ హీరోతో ప్రేమలోపడినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే ఆవార్తలపై ఆమె పెద్దగా రియాక్ట్ కాకపోవడం గమన్హారం….
BRS: పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు..
కవీందర్ రెడ్డి (పొలిటికల్ అనలిస్ట్): పార్టీ ఫిరాయించే వాళ్ళ గురించి వాళ్ళను చేర్చుకునే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత తెరాస కు అందులోని నాయకులకు లేదు ప్రజలకు మాత్రమే ఉంది. 2019 లో గెలిచిన తరువాత బ్రహ్మాండమైన మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్యెల్యేలను చేర్చుకున్నారు. ఇప్పుడు 64 మంది మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఊరుకోదు కదా అదే పని చేస్తోంది. ఉదాహరణకు కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ నుండి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డిని…
దేశంలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు..
ఎప్పటిలాగే బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తూన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే హైదరాబాద్లో బంగారం ధర వంద రూపాయలకు పైగా తగ్గినట్లు తెలుస్తోంది. అయితే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నాయి. ఇక ఈనాటి గోల్డ్ ప్రైజ్ను గమనిస్తే, దేశంలో 22 క్యారట్ బంగారం ధర పది గ్రాములకు గాను 47 వేల 50 రూపాయలు కాగా, 24 క్యారెట్ బంగారం 48 వేల 50 రూపాయలుగా ఉంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధరలను…
Telangana: “KTR మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు”: గజ్జల కాంతం
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేయడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం తీవ్రంగా స్పందించారు. “కేటీఆర్ పూర్తిగా మతిస్థిమితం కోల్పోయినట్లు మాట్లాడుతున్నారు,” అంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాలి కానీ, రోడ్లపై చర్చలకు సవాళ్లు చేయడం ఏంటని గజ్జల కాంతం ప్రశ్నించారు. “సరే, రోడ్ల పైనే చర్చిస్తే, కేటీఆర్కి ఎమ్మెల్యే…
