ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ..
Nancharaiah merugumala senior journalist: ఉమ్మడి నేర శిక్షా స్మృతితో ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ ‘హిందుత్వ’ సర్కార్లు! ఇదేనేమో అసలు సిసలు లౌకికతత్వం?రేపు ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే…మరింత సమ ‘మత’ న్యాయం? మధ్యప్రదేశ్ లోని సీధీ జిల్లా కుర్బీ గ్రామంలో ఒక ఆదివాసీ కూలీపై మూత్రం పోసిన సీధీ బీజేపీ బ్రామ్మణ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లా అనుచరుడు ప్రవేశ్ శుక్లా ఇంటిని ‘హిందుత్వ’ ముఖ్యమంత్రి…
Illustrator: బొమ్మలేయడం కన్నా, బొమ్మలేస్తాం అని చెప్పుకోవడం కష్టం..!
Charanparimi: ( Illustrater అను అనామకుడు! ) బొమ్మలేయడం కన్నా, బొమ్మలేస్తాం అని చెప్పుకోవడం కష్టం. ఊర్లో మానాన్న నన్ను ఎమ్మార్వో ఆఫీస్ లో ఉద్యోగికి పరిచయం చేశాడు. ఆయన నన్ను ఏం చేస్తున్నావమ్మా అన్నాడు. గవర్నమెంట్ జీతగాళ్ల స్టైల్లో. ఇలస్ట్రేటర్ అంటే అర్థం కాదని పత్రికలో కార్టూనిస్ట్ అన్నా. అంటే బొమ్మలు గీయటమేగా. ఇంకేదన్నా మంచి ఉద్యోగం చూసుకోకూడదు, అన్నాడు. నాకు మోయే.. మోయే! అప్పటిదాకా ఈ బొమ్మలు వేయడం ఒక ప్రత్యేకమైనది. చాలా గొప్పది…
Telangana: రేగు మల్లేష్ కు సన్మానం…
Telangana: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రెండో వార్డ్ మెంబర్ రేగు మల్లేష్ ను సన్మానించిన స్థానిక యువకులు. రానున్న రోజుల్లో వార్డులోని డ్రింకింగ్ వాటర్,సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేస్తానని వార్డ్ మెంబర్ రేగు మల్లేష్ హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న అందుబాటులో ఉండి సర్పంచికి తెలియజేసే బాధ్యత తనదని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసాను ప్రజలకే అందజేస్తానని దైవసాక్షిగా…
అనకొండ జగన్ సొంత చిన్నాయనను మింగేశాడు: పవన్ కళ్యాణ్
Varahivijayayatra: సీఎం జగన్ తను పెట్టిన గుడ్లను తినే అనకొండ పాము లాంటి వాడని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి సొంత చిన్నాయననే మింగేశాడని.. దళితులకు మేనమామ అని గొప్పలు చెప్పుకొంటూ వారికి చెందిన 23 పథకాలను రద్దు చేశాడని మండిపడ్డారు. వారాహి విజయయాత్రలో భాగంగా మలికిపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు.. ‘పాము ఆకలి వేస్తే ఎక్కడపడితే అక్కడ ఉన్న గుడ్లు తినేస్తుంది.. అప్పటికీ ఆకలి తీరకపోతే తన సొంత…
ఏక్ నాథ్ షిండేకి ఘనస్వాగతం పలికిన సతీమణి!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏక్ నాథ్ షిండే తొలిసారిగా స్వస్థలానికి చేరుకున్నాడు. అతని భార్య డప్పు వాయిద్యాల మధ్య ఘనస్వాగతం పలికింది. సీఎం రాక నేపథ్యంలో ఇంటివద్ద ఏర్పాటు చేసిన డ్రమ్స్ నూ వాయిస్తూ ఆమె సందండి చేసింది. ఈవీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా మూడు వారాల మహా రాజకీయ సంక్షోబం తర్వాత షిండే తొలిసారిగా ఇంటికెళ్లారు. గత రాత్రి ఆయన థానే చేరుకోగానే.. స్వాగతం పలికేందుకు మద్దతుదారులు,…
అవినీతిపై ఉద్యోగి వినూత్న ప్రచారం.. సీనియర్ జర్నలిస్ట్ కౌంటర్…!!
సూర్యాపేట జిల్లాలో ఓప్రభుత్వ ఉద్యోగి అవినీతి పై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పాలకీడు మండల తహశీల్దార్ ఆఫీస్ లో ఏఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న నర్సయ్య.. నాకు లంచం వద్దు అంటూ జేబుకు ఐడీ కార్డు పెట్టుకొని కార్యాలయానికి వచ్చారు. దీనిపై అధికారులు వివరణ అడగగా.. ఇటీవల కాలంలో తరుచూ ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణల వస్తున్నాయని.. తాను మాత్రం లంచం తీసుకోను అని చెప్పేందుకే ఐడి కార్డు పెట్టుకున్నానని నర్సయ్య సమాధానమిచ్చారు. అనంతరం మరో అధికారి.. మీరు…
Pongal2024: భోగి మంటలు వేయడంలోని పరమార్థంఏమిటి?
Sankranti2024: సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది కాబట్టి , భోగిమంటలు వేసుకోమని సూచిస్తుంటారు. భోగి నాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది కనుక , భోగిమంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతినాటికి పంట కోతలు పూర్తవడంతో , పొలాల నుంచి పురుగూ పుట్రా కూడా ఇళ్ల వైపుగా వస్తాయి. వీటిని తిప్పికొట్టేందుకు కూడా భోగిమంటలు ఉపయోగపడతాయి. భోగి మంట…
కాంగ్రెస్ లో ముసలం.. రేవంత్ , ఠాగూర్ వైఖరిపై నేతలు గుస్సా!
తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు వ్యూహాలతో ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఏకంగా ఆపార్టీ వ్యవహరాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేయడం.. ఇది చాలదన్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధిష్టానానికి లేఖరాశారంటూ వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక…
