పూరి జగన్నాథుని రథయాత్ర..

  ॥ శ్రీ జగన్నాథ ప్రార్థనా ॥ రత్నాకరస్తవ గృహం గృహిణీ చ పద్మా కిం దేయమస్తి భవతే పురుషోత్తమాయ । ? అభీర?వామనయనాహృతమానసాయ దత్తం మనో యదుపతే త్వరితం గృహాణ ॥ ౧॥ భక్తానామభయప్రదో యది భవేత్ కిన్తద్విచిత్రం ప్రభో కీటోఽపి స్వజనస్య రక్షణవిధావేకాన్తముద్వేజితః । యే యుష్మచ్చరణారవిన్దవిముఖా స్వప్నేఽపి నాలోచకా- స్తేషాముద్ధరణ-క్షమో యది భవేత్ కారుణ్యసిన్ధుస్తదా ॥ ౨॥ అనాథస్య జగన్నాథ నాథస్త్వం మే న సంశయః । యస్య నాథో జగన్నాథస్తస్య దుఃఖం…

Read More

అందాలతో చిత్తు చేస్తున్న బుల్లితెర ముద్దుగుమ్మ..

బుల్లితెర  యాంకర్ గా రాణిస్తోన్న ముద్దుగుమ్మ శ్రీముఖి. అడపాదడపా సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ భామ బుల్లితెర , వెండితెరపై సందడి  చేస్తూ బిజీ షెడ్యుల్ గడుపుతోంది. తాజాగా  యాంకరమ్మ లేటెస్ట్  ఫోటోలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (insta)

Read More

మోదీ తలాక్‌ రద్దు చేయించి ముస్లిం మహిళలకు ఎనలేని మేలు చేశారు: ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌

Nancharaiah merugumala senior journalist: ” పండిత నెహ్రూ నాడు హిందూ స్త్రీలకు హక్కులు కల్పిస్తే–మోదీ జీ ముమ్మారు తలాక్‌ రద్దు చేయించి ముస్లిం మహిళలకు నేడు ఎనలేని మేలు చేశారు: ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌”  ‘‘కొన్ని యుగాల పాటు హిందూ మహిళలకు లేకుండా చేసిన కొన్ని హక్కులను వారికి నేను తిరిగి వచ్చేలా చేశాను. ఇదే నా జీవితంలో అతి గొప్ప విజయం. అలాగే, నా జీవితంలో అతి పెద్ద ఆశాభంగం ఏమంటే–నా ముస్లిం అక్కచెల్లెళ్లకు…

Read More

మునుగోడులో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు..గెలుపుపై ఎవరి ధీమా వారిది..!!

మునుగోడు బైపోల్ ప్రచారాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి.ఇటు బీజేపీ గొల్ల కుర్ముల పేరిట ఆత్మీయ సమావేశం నిర్వ హించి..చేరికలతో కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపంగా.. అటు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. పీసీసీ రేవంత్ రోడ్ షోలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు.ఇక అధికార టీఆర్ఎస్ మంత్రులు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పర్యటించి ప్రచారంతో పాటు చేరికలను వేగవంతం చేశారు. కాగా బీజేపీ చౌటుప్పల్ లో గొల్ల కుర్ముల ఆత్మీయ…

Read More

ఆషాడ మాస బోనాల ప్రత్యేకత!

తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఎంతో ఘనంగా బోనాలు నిర్వహిస్తారు. ఈ బోనాలు తెలంగాణ ప్రజల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తాయి. బోనం విశిష్టత! భోజనం ప్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. జంటనగరాల్లో…

Read More

” న్యాయానికి సంకెళ్లు” నిరసన కార్యక్రమంలో నారా లోకేష్, బ్రాహ్మిణి.

APpolitics: “న్యాయానికి సంకెళ్లు” ఇంకెన్నాళ్లని  నారా లోకేష్, బ్రాహ్మణి నినదించారు.  హైదరాబాద్లోని తమ నివాసంలో చేతులకు తాళ్లు కట్టుకుని చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసించారు. ఏ ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో, ప్రజల నుంచి చంద్రబాబుని దూరం చేసేందుకు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచి చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జైలులో ఆరోగ్యం క్షీణించినా తప్పుడు నివేదికలు ఇస్తూ అంతా బావుందని ప్రభుత్వం మోసపూరితంగా…

Read More

మునుగోడు ఉప ఎన్నిక ట్విస్ట్.. కాంగ్రెస్ టీఆర్ఎస్ లో అసమ్మతిసెగ!

  మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్ లో చిచ్చును రాజేసింది. పార్టీ అభ్యర్థులుగా కొందరి పేర్లు ప్రచారంలోకి రావడంతో అసంతృప్త నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లుకు టికెట్ వస్తుందని ప్రచారం ఊపందుకోవడంతో .. టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆయనకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. అటు కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు ప్రచారంలోకి రావడం.. ఆయనకు టికెట్ ఇవ్వొదంటూ పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఆడియో వైరల్ కావడం పార్టీలో తీవ్రకు చర్చకు దారితీసింది….

Read More

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి!

ఊహాగానాలకు తెరదించుతూ.. ముందునుంచి అనుకున్నట్లే తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ(అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ) ప్రకటించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని ఏఐసిసి నియమించింది. సీనియర్ నేతలు టి.జగ్గారెడ్డి, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లతో పాటు అజారుద్దీన్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, రమేశ్‌ ముదిరాజ్‌,…

Read More

కొర‌టాల శివ డైర‌క్ష‌న్‌లో ఎన్టీఆర్..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ డైర‌క్ష‌న్‌లో మ‌రో చిత్రం రాబోతుంది. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారెజ్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన విష‌యం తెలిసిందే. శివ ప్ర‌స్తుతం మెగాస్టార్ హీరోగా ఆచార్య తెర‌కెక్కిస్తుండ‌గా.. ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం పూర్త‌యిన వెంట‌నే ఎన్టీఆర్‌, ‌ త్రివిక్రమ్ డైర‌క్ష‌న్‌లో న‌టించాల్సి ఉండ‌గా, అనూహ్యంగా కొర‌టాల పేరు తెర‌మీద‌కొచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ప్ర‌క‌ట‌న మ‌రికొద్ది రోజుల్లో వెలువడే అవ‌కాశం ఉంది….

Read More

బెస్ట్ సీఎంగా న‌వీన్ ప‌ట్నాయ‌క్‌!

దేశంలో ఉత్త‌మ ముఖ్య‌మంత్రిగా ఒడిశా సీఎం నవీన్ ప‌ట్నాయ‌క్ మొద‌టి స్థానంలో నిలిచారు. కోవిడ్ లాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో రాష్టాల ముఖ్య‌మంత్రుల ప‌నితీరు గురించి ముంబైకి చెందిన ఆర్మాక్స్‌ మీడియా ఓ స‌ర్వే నిర్వ‌హించింది. ఇందులో న‌వీన్ ప‌ట్నాయ‌క్ 57 శాతం రేటింగ్‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిల‌వ‌గా.. ఏపీ సీఎం జ‌గ‌న్ 55 శాతంతో రెండో స్థానంలో, తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ 44 శాతంలో 15 వ స్థానంలో.. కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్, అస్సాం…

Read More
Optimized by Optimole