సీజేేఐ గా జస్టిస్ ఎన్వీ రమణ..?

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి పదవికి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేరును, సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన  కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. రూల్స్ ప్రకారం ప్రకారం ఈ లేఖను మొదట  ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపుతారు. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుతుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో ప్రధాన న్యాయమూర్తి ఎన్నిక కావడం జరుగుతుంది.  ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ఏప్రిల్‌ 23న పదవీ విరమణ…

Read More

టీ20 ప్రపంచకప్‌..చ‌రిత్ర‌లో తొలిసారి ఆఫ్గాన్‌ vs ఆస్ట్రేలియా..!

T20worldcup2022:  టీ20 ప్రపంచకప్‌-2022లో ఆస్ట్రేలియా వేదిక‌గా మ‌రికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన జ‌ట్లన్ని త‌మ క‌స‌ర‌త్తు ప్రారంభించాయి. అయితే పొట్టి ఫార్మాట్లో ఇప్ప‌టికే స‌త్తాచాటిన ఆఫ్గానిస్థాన్ జ‌ట్టు ఆతిధ్య జ‌ట్టు ఆసీస్ తో త‌ల‌ప‌డ‌నుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు ముఖా ముఖి ఒక్క టీ20 మ్యాచ్‌లో తలపడలేదు. ఈ నేప‌ధ్యంలో ఆఫ్గాన్- ఆస్ట్రేలియా జ‌ట్లు త‌లప‌డ‌డం టీ20 చ‌రిత్ర‌లో తొలిసారి కావ‌డం విశేషం. ఈ రెండు జ‌ట్లు సూపర్‌-4లో…

Read More

ఓబాలుడి య‌థార్థ గాథ‌.. చ‌దివితే గుండెబ‌రువెక్కుతుంది..!!

వివాహేత‌ర సంబంధాలు ప‌చ్చ‌ని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. కామం మ‌త్తులో క‌న్నుమిన్నుకాన‌క చేసే త‌ప్పిదాలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఎంద‌రో చిన్నారులు అనాధాలుగా మిగిలిపోతున్నారు. త‌ల్లిదండ్రులు దూరం కావ‌డంతో తెలిసి తెలియ‌ని వ‌య‌సులో ఆ చిన్నారులు ప‌డుతున్నబాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. ఆకోవ‌కు చెందిందే ఈబాలుడి క‌థ‌. త‌ల్లి చేసిన ఘోర త‌ప్పిదం..ఆ బాలుడి కుటుంబంలో పెను విషాదం నింపింది. (అనుకోని రైలు ప్ర‌యాణంలో ఓ యువ‌ కానిస్టేబుల్ కంటప‌డిన కథలోని బాలుడు.. ఈ కథను తానే స్వయంగా…

Read More

రైతు బాంధవుడు.. ‘మహానేత’ స్మృతిలో..!

‘వైఎస్సాఆర్‌’ మాట వింటేనే తెలుగు ప్రజల మనస్సుల్లో ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆయనంటేనే తెల్లని పంచకట్టుతో నిలువెత్తు మనిషి రూపం కళ్ల ముందు మెదులుతుంది. ఆయన పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికీ అందడంతో ఇప్పటికీ ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, బడుగువర్గాల వారు, ఉద్యోగులు ఒకటేమిటి అన్ని రంగాల వారు ‘వైఎస్సాఆర్‌ పాలనలో’ అలా ఉండేది అని ఆ మంచి రోజులను 14 ఏళ్ల తర్వాత కూడా…

Read More

రాజ్యసభలో బీజేపీ అరుదైన రికార్డు!

పెద్దల సభ(రాజ్యసభ)లో బీజేపీ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. చరిత్రలో తొలిసారి ఆ పార్టీ బలం 100కి చేరడంతో..1990 తర్వాత ఓ పార్టీ ఎగువసభలో వంద సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బీజేపీకి 97 మంది సభ్యులు ఉండగా.. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం నాలుగు స్థానాలను కమలదళం గెలుచుకోవడంతో ఆ పార్టీ 100 సీట్ల మైలురాయిని చేరుకుంది. కాగా 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాజ్యసభ లో బీజేపీ…

Read More

కశ్మీర్​ శాంతికి విఘాతం కల్గించాలని చూస్తే విడిచిపెట్టే ప్రసక్తే లేదు_ అమిత్ షా

జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు కేంద్ర హోమంత్రి అమిత్ షా. జమ్మూలో యూత్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర హోంమంత్రి అక్కడి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్ అభివృద్ధిలో పాలుపంచుకోవడం స్థానిక యువత బాధ్యత అని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి యువకులతో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం.. ఆర్టికల్ 370ని రద్దు కారణంగా కశ్మీర్​లో ఉగ్రవాదం, అవినీతి, వారసత్వ రాజకీయానికి చరమగీతం…

Read More
Optimized by Optimole