Gunturkaaramreview: ” గుంటూరు కారం” ఘాటు తగ్గింది.. ఉసురుమనిపించింది..!

Gunturkaaramreview: ‘ అతడు ‘  ‘ ఖలేజా’ తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో రూపొందిన ‘ గుంటూరు కారం ‘ మూవీపై సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల ,మీనాక్షి చౌదరి కథానాయికలు( హీరోయిన్స్)గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..! కథ:  బాల్యంలో (చిన్నతనంలో) ఓ సంఘటన( రాజకీయాల…

Read More

Annapooranireview: ” అన్నపూర్ణి ” ఇస్లాం-కమ్యూనిస్టుల ఎజెండాతో కూడిన సినిమా..!

Annapooranireview:    (“అన్నపూర్ణి — ఇది మరొక సాఫ్టు ఇస్లాం జిహాదీ (లేక ఇస్లాం-కమ్యూనిస్టుల)  ఎజెండాతో కూడిన సినిమా. పొరపాటున చూసాను”) అవధానుల శ్రీనివాస శాస్త్రి: ఈ సినిమా, శాకాహారము ఐనా మాంసాహారము ఐనా అన్నం పరంబ్రహ్మస్వరూపమే అన్న కాన్సెప్టుతో చాలా కన్వెన్సింగుగా మెల్లమెల్లగా మొదలవుతుంది. రాముడు, కార్తికేయుడు, శివుడు మాంసాహారాన్నే ప్రోత్సహించారని ఒక ముస్లిముతో (అంటే విశాలధృక్పదం కలవారు అన్న మాట) పలికిస్తుంది. కేవలం శాకాహారమే వండితే ఏ హోటలులో ఉద్యోగాలు కూడా దొరకవు అనే కనువిప్పును…

Read More

శ్రీరాముడిపై NCP నేత వివాదాస్పద వ్యాఖ్యలు! ఆపై క్షమించమని వేడుకోలు!

Controversynews: హిందువుల ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముడిని ఉద్దేశించి ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.శ్రీరాముడు శాఖాహారి కాదని..ఆయన వేటాడి  మాంసాన్ని తినేవారని  వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని షిరిడీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కోదండ రాముడు జంతువులను వేటాడి తినేవాడనీ.. రాముడిని ఉదాహరణగా చూపి ప్రతి ఒక్కరినీ శాకాహారులుగా మార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనీ.. కానీ, రాముడు మాంసాహారిని అన్నారు.అంతేకాక  14 ఏళ్లు అడవుల్లో గడిపిన రాముడు.. వెజిటేరియన్‌…

Read More

అమెరికాలో అయోధ్యరాముని ప్రాణ ప్రతిష్ట ప్రత్యేక ప్రసారం..

AyodhyaRammandir:  హిందువులు ఏళ్ల నాటి అయోధ్య రామ మందిర నిర్మాణం కల సాకారం కాబోతోంది. ఇప్పటికే ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మాన్ని  కనీవినీ ఎరుగని రీతిలో జరిపిందేకు రామ మందిరం ట్రస్టు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జనవరి 22న అయోధ్యలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మన దేశంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో సైతం రామ‌మందిర ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్నట్లు తెలిసింది.  అమెరికా లోని న్యూయార్క్…

Read More

Loksabha2024: బీజేపీ ‘ రామబాణం ‘ అస్త్రం..టార్గెట్ 400 సీట్లు..!

Loksabhaelections2024:   లోక్‌సభ  ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ తిరిగి పగ్గాలు చేపట్టకుండా కట్టడి చేయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంటే, పది సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ ‘ఇండియా’ కూటమితో బీజేపీకి అడ్డుకట్ట వేయాలనే పట్టుదలతో ఉంది.  పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ…

Read More
Optimized by Optimole