కలవరపెడుతున్న ఎల్లో ఫంగస్!
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కి తోడు ఫంగస్లు కలవరపెడుతున్నాయి. తాజాగా ఉన్నటువంటి బ్లాక్ ఫంగస్.. వైట్ ఫంగస్ జాబితలోకి ఎల్లో ఫంగస్ చేరింది. యూపీ ఘజియాబాద్ లో మొదటి ఎల్లో ఫంగస్ కేసు ఒకటి నమోదయ్యింది. అయితే మొదటి రెండు ఫంగస్ల కంటే ఈ ఎల్లో ఫంగస్ ఇంకా డేంజర్ అని నివేదికలు చెబుతున్నాయి. దీంతో కరోనాతో అల్లాడుతున్న జనాలు వెన్నులో ఇప్పుడు వణుకు మొదలయ్యింది. బద్ధకంగా ఉండడం, బరువు తగ్గడం, తక్కువ ఆకలి లేదా…
బాబు రీ ఎంట్రీ బలమా? బలహీనతా?
ఎవరికి వరం? ఎవరికి శాపం? ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుంది తెలంగాణలో పాలక విపక్షాల నడుమ రాజకీయం. తెలంగాణ రాజకీయాల్లోకి తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు పునరాగమనం… పెద్ద చర్చనే లేవనెత్తింది. తెలంగాణ కాంగ్రెస్తో జతకట్టిన ఆయన రాక 2018లో సీఎం చంద్రశేఖరరావుకు అయాచిత లాభం చేకూర్చింది. అదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో జతకట్టి వస్తే కేసీఆర్కు, ఆయన బీఆర్ఎస్కు నష్టం కలిగిస్తారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ప్రభావమేమీ ఉండదని, పైగా పాలకపక్షానికే లాభమని…
అట్టహాసంగా రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ..
Revanthreddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి,మంత్రులుగా మరో 11 మందితో గవర్నర్ తమిళి సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎల్బీ స్టేడియంలో అతిరధ మహారధులు సమక్షంలో రేవంత్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఏఐసీసీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హిమాచల్ ప్రదేశ్ సిఎం , తదితరులంతా ఈ కార్యక్రమానికి…
సహజ నటి ‘మణి’ జయంతి.. నివాళి!
కులం మతం ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను అక్కునచేర్చుకునేది సినికళామా తల్లి..ఈ తల్లి చెంతకు అనునిత్యం ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు..తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నవారు మాత్రం అరుదు..ముఖ్యంగా నటీమణులు సంఖ్య స్వల్పం..అలాంటి నటిమణుల్లో సౌందర్య స్థానం ప్రత్యేకం..అందం అభినయంతో అన్ని వర్గాలు ప్రేక్షకులను అలరించింది.సహజ ‘నటి’గా ప్రేక్షుకుల హృదయాల్లో స్థానం పొందిన సౌందర్య జయంతి నేడు.. నేపథ్యం: కర్ణాటకలోని కోలార్ జిల్లా ముల్బాగల్ ఓ చిన్న టౌన్ ల్…
రసకందకాయంగా ఎల్బీనగర్ నియోజకవర్గ రాజకీయం..
ఎల్బీనగర్ నియోజకవర్గ రాజకీయం రసకందకాయంగా మారింది. అధికార బిఆర్ ఎస్ అంతర్గత పోరుతో సతమతమవుతుంటే.. ప్రతిపక్ష బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు గెలిచేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికమంది కార్పొరేటర్లు ఇక్కడి నుంచి గెలవడంతో కమలం పార్టీ ముఖ్య నేతలు కన్ను నియోజకవర్గంపై పడింది. అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఇక్కడి నుంచే పోటిచేయాలని పట్టుదలతో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక ఎల్బీనగర్ నియెజకవర్గంలో అధికార బిఆర్ఎస్ పార్టీ అధిపత్య పోరుతో సతమతమవుతోంది. ఎమ్మెల్యే…
వైష్ణవ బ్రాహ్మణున్ని పదేళ్లు భరించిన తెలుగోళ్లకు.. ముస్లిం సాబ్ ను అంగీకరించడం అంత కష్టమా?
Nancharaiah merugumala :(senior journalist) ======================= “తమిళ వైష్ణవ బ్రాహ్మణ మాజీ పెద్ద పోలీసు నరసింహన్ గారిని పదేళ్లు భరించిన తెలుగోళ్లకు కన్నడ ముస్లిం మాజీ సుప్రీం జడ్జీ నజీర్ సాబ్ ను గవర్నర్ గా అంగీకరించడం అంత కష్టమా?” అవశేషాంధ్ర ప్రదేశ్ మూడో గవర్నర్ గా సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నియామకంపై తెలుగునాట కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక తీర ప్రాంతానికి చెందిన నజీర్ సాబ్ కొన్ని…
ఇంగ్లాండ్ తో వన్డేలకు భారత జట్టు ఎంపిక!
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం కెప్టెన్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 18 మందితో కూడిన జట్టులో సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలకు తొలిసారి స్థానం దక్కింది. పేసర్ భువనేశ్వర్ కుమార్ మళ్లీ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. షమీ, జడేజాలు గాయాల నుంచి కోలుకోకపోవడంతో వారి పేర్లను పరిశీీలించలేదు. టీ20 సిరీస్కు దూరమైన నటరాజన్ వన్డే సిరీస్లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఆడుతున్న కృనాల్ పాండ్యాకు వన్డే…
సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుంది: INTUC జనక్ ప్రసాద్
మంచిర్యాల: సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుందన్నారు INTUC నాయకుడు జనక్ ప్రసాద్. కేంద్రం పార్లమెంటులో తీసుకొచ్చిన Mmdr యాక్ట్ కు టిఆర్ఎస్ ఎంపీలు కూడా మద్దతు పలికారని ..ప్రైవేటీకరణ జరిగితే తెలంగాణలో సింగరేణి కనుమరుగు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ..22 సంవత్సరాలుగా సింగరేణి కంపెనీ లాభాల్లో ఉందన్న ఆయన .. ప్రధాని, కేసీఆర్ లు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. బొగ్గును ఆదాని కంపెనీలో కొనమని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని ..దానివల్ల రాబోయే…