Holi celebration: actress Holi celebrations..
Holi2025WithOnlyHeroines : Nehamalik Aditigautam: Malavika menon: Pragyaj jaiswal : Twitter
ప్రధాని మోదీ కిడ్డీ బ్యాంక్ విగ్రహాలూ..!!
ఓ శిల్పి ప్రధాని మోదీ రూపంతో ఉన్న కిడ్డి బ్యాంక్ విగ్రహాలు తయారు చేస్తున్నాడు. ఇంతకీ ఆయన ఈ విగ్రహాలూ ఎందుకు తయారు చేస్తున్నాడు? ఆ విగ్రహాలతో ఏమైనా ఉపయోగం ఉందా?డబ్బులు దాచుకొనేందుకు వీలుగా ఉండే మోదీగారి విగ్రహాలను తయారు చేస్తున్నాడు.. బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన శిల్పి జై ప్రకాష్. ప్రధాని మోదీ విగ్రహాలు మాత్రమే ఎందుకు తయారు చేస్తున్నారని ప్రశ్నంచగా.. పోయినేడాది దేశాన్ని, నికృష్ఠచైనా మహమ్మారి నుండి కాపాడడానికి గౌరవ ప్రధాని మోదీగారు దేశవ్యాప్త జనతా…
2024లో మళ్లీ మోదీయే అంటున్న అరవింద్ పానగడియా..
Nancharaiah merugumala:(senior journalist) “2024లో మళ్లీ మోదీయే అంటున్న అరవింద్ పానగడియా.. కాంగ్రెస్ రాయపుర్ ప్లీనరీ హామీలు చూస్తే..ఓట్లన్నీ చేతి గుర్తుకే పడాలి “ ‘‘ 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీయే మూడోసారి కూడా విజయం సాధిస్తారు. పాలకపక్షంపై ఉండే వ్యతిరేకత మోదీపై ప్రజల్లో లేదు. మోదీకి ప్రజాదరణ పెరిగింది. ప్రతిపక్షాలు మరింత చీలిపోయి ఉన్నట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన మరుగుదొడ్లు, జన్ ధన్ బ్యాంకు ఖాతాలు, మంచి నీటి కుళాయిల…
దేశంలో ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు..
సామాన్యుడికి ఒక్కరోజైనా ఊరటనిస్తూ గత కొన్ని రోజులుగా పెరుగుతూ ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని ప్రాంతాల్లో శనివారం స్థిరంగా ఉన్నాయి. అయితే, దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ఇంధనం ధరలు పెరిగినట్లు తెలుస్తొంది. ఇక దేశంలోని పలు నగరాల్లో ఇంధనం ధరలను గమనిస్తే… ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 108 రూపాయల 64 పైసలు, అలాగే డీజిల్ 97 రూపాయల 37 పైసలుగా ఉంది. హైదరాబాద్లో నిన్న పెరిగి 113 రూపాయలకు చేరుకున్న పెట్రోల్ ఈ రోజు అదే…
ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం హెచ్చరిక!
ఫీజుల నియంత్రణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రవేట్ స్కూల్స్ కి జీవో జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బోధనా రుసుము పెంచినట్లయితే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. జులై 1 నుంచి ఆన్లైన్ బోధన ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై విద్యా శాఖ జీవో జారీ చేసింది. బోధన రుసుము మాత్రమే నెలవారీగా తీసుకోవాలని ఉత్తర్వుల్లో విద్యా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, అంతర్జాతీయ పాఠశాలలకూ జీవో వర్తిస్తుందని విద్యా శాఖ…
పాదయాత్రలు , రైతుల రుణమాఫీ ఉద్యమం పేరిట దూకుడు పెంచిన టీకాంగ్రెస్…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. ఓవైపు పేపర్ లీకేజ్ లు, లిక్కర్ స్కాంలతో బీజేపీ, అధికార బిఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేసుకుంటుంటే.. మరోవైపు హస్తం పార్టీ నేతలు చాప కిందనీరులా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రతో బిజీ షెడ్యూల్ గడుపుతుంటే .. అటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లె అనిరుథ్ రెడ్డి, పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు రైతుల రుణమాఫీపై దరఖాస్తుల ఉద్యమం పేరుతో జోరుమీదున్నారు. మొత్తంగా…
సీఎం వైఖరి మార్చుకుంటే… ప్రజా ప్రతినిధులంతా మార్చుకోవాలా?: ఎంపీ రఘురామ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకున్న ప్రతిసారి, ప్రజా ప్రతినిధులంతా ఆయన చెప్పినట్టు నడుచుకోకుండా … తానా అంటే తందానా అనకపోతే పార్టీ ద్రోహులయితే, ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రజాద్రోహి కాదా? అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే మధ్య నిషేధం అమలు చేస్తామని చెప్పి, మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ… అమ్మకాలు తగ్గితే అధికారులను తిట్టడాన్ని ఏమంటారని నిలదీశారు. అమరావతియే…
periyar: పెరియార్కు అంత గౌరవం అవసరమా..?
విశీ(వి.సాయివంశీ) : (‘సుమతి మేఘవర్ణం’ తమిళనాడు బీజేపీ నేత, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు. ఎంఏ, ఎంఫిల్ చదువుకున్నారు. పబ్లిక్ స్పీకర్గా గుర్తింపు పొందారు. అధికార డీఎంకే మీద తన సూటి విమర్శలు, విశ్లేషణలతో విజృంభిస్తారన్న పేరున్న నాయకురాలు. పలు తమిళ ఇంటర్వ్యూలలో ఆమె చెప్పిన విషయాలు ఇవి. ఇవన్నీ పూర్తిగా ఆమె సొంత అభిప్రాయాలు. వీటితో వ్యాసకర్తకు ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు). హిందీని తమిళనాడు మొత్తం వ్యతిరేకించడం లేదు. కేవలం డీఎంకే చేస్తున్న ప్రచారం…
Rajasinghvsowaisi:ఓవైసీ దేశం విడిచివెళ్లిపో : బీజేపీ ఎంపీ రాజాసింగ్
Rajasingh : లోక్ సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఏం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన జైపాలస్తీనా స్లోగన్ పై దేశవ్యాప్తంగా దుమారం రేగుతుంది. అటు బీజేపీ నేతలతో పాటు దేశభక్తులు సోషల్ మీడియా వేదికగా ఓవైసీని ఏకిపారేస్తున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ రాజాసింగ్ ఓవైసీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.పాలస్తీనాపై ప్రేమ ఉంటే తాపత్రయం ఏందుకు..దేశాన్ని విడిచి అక్కడి వెళ్లి తుపాకీ పట్టుకోవాలని దెబ్బిపొడిచారు.పాలస్తీనాకు వెళితే మీలాంటి వారి పరిస్థితి ఏంటన్నది…
