ఏకపక్ష కావిలింతకు భయపడే రాహుల్ పై అనర్హత వేటు వేయించారా?

ఏకపక్ష కావిలింతకు భయపడే రాహుల్ పై అనర్హత వేటు వేయించారా?

Nancharaiah merugumala (senior journalist) రాహుల్‌ నుంచి మరో ఏకపక్ష కావిలింతకు భయపడే నరేంద్రభాయ్‌ 52 ఏళ్ల బ్యాచిలర్‌ పై అనర్హత వేటు వేయించారా? కిందటి పార్లమెంటు ఎన్నికలకు పది నెలల ముందు అంటే 2018 జులై 21న రాఫేల్‌ యుద్ధవిమానాల…
రాహుల్ ఘండి చిక్కుల్లో పడబోతున్నాడా ?

రాహుల్ ఘండి చిక్కుల్లో పడబోతున్నాడా ?

పార్థ సారథి పొట్లూరి:  రాహుల్ మామూలుగా కాదు పీకల్లోతు కష్టాలని ఎదుర్కోబోతున్నాడు ! 1. రెప్రెసెంటిషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1959 [Representation of the People Act, 1951] ప్రకారం పార్లమెంట్ సభ్యుడు ఎవరన్నా కనుక ఏదేని కోర్టులో దోషిగా…
ఓబీసీలను ఇంటిపేరుతో కించపరిచినా నేరమేనని రాహుల్‌–మోదీ కేసులో తేలిందా?

ఓబీసీలను ఇంటిపేరుతో కించపరిచినా నేరమేనని రాహుల్‌–మోదీ కేసులో తేలిందా?

Nancharaiah merugumala (senior journalist) ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషిస్తే నేరం, ఇప్పుడు ఓబీసీలను ఇంటిపేరుతో కించపరిచినా నేరమేనని రాహుల్‌–మోదీ కేసులో తేలిందా? అనుసూచిత కులాలు (ఎస్సీలు–దళితులు), అనుసూచిత జాతుల (ఎస్టీలు–ఆదివాసీలు) వారిని కులం పేరుతో కించపరిస్తే, దూషిస్తే... ఈ…
రాహుల్ గండి కి రెండేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు !

రాహుల్ గండి కి రెండేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు !

పార్థ సారథి పొట్లూరి: 2019 ఏప్రిల్ లో కర్ణాటక లోని కోలార్ పట్టణం లో  ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ రాహుల్ గండి ‘మోడీ ‘ అనే ఇంటి పేరు వున్న వాళ్ళు అందరూ ఒకే రకంగా ఉంటారు అంటూ విదేశాలకి…
బిజెపిని ఓడించలేం… ప్రతిపక్షాలకు ప్రశాంత్ కిషోర్ సలహా

బిజెపిని ఓడించలేం… ప్రతిపక్షాలకు ప్రశాంత్ కిషోర్ సలహా

2024లో విప‌క్షాల ఐక్య‌త‌పై ప్ర‌శాంత్ కిశోర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బిజెపికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత అస్థిరమైనది.. సైద్ధాంతికంగా భిన్నమైనది కనుక "ఎప్పటికీ పనిచేయదు" అని ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త జోస్యం చెప్పారు. ఓజాతీయ చానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్ర‌శాంత్…
పోలవరం పై ప్రధాని మోదికీ కేవీపీ రామచంద్ర రావు లేఖ..

పోలవరం పై ప్రధాని మోదికీ కేవీపీ రామచంద్ర రావు లేఖ..

APPOLITICS : పోలవరం పై ప్రధాని నరేంద్ర మోదీకి  మాజీ రాజ్యసభ సభ్యులు డా. కే‌వి‌పి రామచంద్ర రావు లేఖ రాశారు. జాతీయ‌ ప్రాజెక్టు నిర్మాణం ప‌ట్ల  ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్య వైఖ‌రిని నిర‌సిస్తూ  కేవీపీ లేఖ‌లో ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. కేంద్ర‌…
వందే భారత్ రైలు – పాకిస్థాన్ ప్రేమికులు !

వందే భారత్ రైలు – పాకిస్థాన్ ప్రేమికులు !

పార్థ సారథి పొట్లూరి: వందే భారత్ ట్రైన్ మీద రాళ్ళు రువ్వడం వెనుక ఉన్న అసలు కారణం ! 1947 లో భారత్ నుండి పాకిస్థాన్ వేరుపడిన సందర్భంలో అప్పటికే బ్రిటీష్ వాళ్ళు వేసిన రైల్వే లైన్లు,కట్టిన రైల్వే స్టేషన్లు భారత…
మూడింట రెండొంతులు ఇంకా బాకీ..!

మూడింట రెండొంతులు ఇంకా బాకీ..!

కొన్ని సంవత్సరాల తర్వాత దేశ ప్రజల దృష్టిని బాగా ఆకర్శించిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కార్యక్రమం ‘భారత్‌ జోడో’ యాత్ర ముగిసింది. పార్టీ ముఖ్య నాయకుడు, దేశానికి ముగ్గురు ప్రధానమంత్రుల్ని ఇచ్చిన కుటుంబపు వ్యక్తిగా రాహుల్‌ గాంధీ ఒక పరీక్ష నెగ్గారు.…
ఇందిరమ్మ మార్గంలో అదానీ గ్రూప్‌!

ఇందిరమ్మ మార్గంలో అదానీ గ్రూప్‌!

Nancharaiah merugumala:( senior journalist) =========== భారత జాతీయ జెండాను ఒంటి నిండా కప్పుకున్న గౌతముడిని ఎవరు కాపాడతారు? దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తాను దిల్లీలో అధికారంలో ఉన్న సమయంలో (1966–77, 1980–84) తనపైన, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు,…
ప్రధాని తల్లి అంత్యక్రియలు చడీ చప్పుడు లేకుండా జరిగాయా?

ప్రధాని తల్లి అంత్యక్రియలు చడీ చప్పుడు లేకుండా జరిగాయా?

బీజేపీ ‘గణతంత్ర’ స్వభావం వల్లే ప్రధాని తల్లి అంత్యక్రియలు అలా  జరిగాయా? స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత రాజ్యాంగంపై విశ్వాసం లేని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెసెస్‌) కుటుంబం నుంచి పుట్టిన పార్టీ బీజేపీ. ఈ పార్టీ రెండో ప్రధాని నరేంద్ర మోదీ…