ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ పై చర్చ!
రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు సుప్రీంకోర్టు జడ్జిలు, పాత్రికేయులు, ఆర్ఎస్ఎస్ నేతల ఫోన్లను ఇజ్రాయెల్కు చెందిన పెగాసుస్ స్పైవేర్ సంస్థ ట్యాపింగ్ చేసినట్లు అంతర్జాతీయ పత్రికలు ప్రచురించినట్లు వదంతులు వస్తున్నాయి. ఇది నిజమైతే.. ఆ జాబితాను తాను విడుదల చేస్తానని స్వామి ట్వీట్ చేయడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. పెగాసుస్ స్పైవేర్ ద్వారా గుర్తు తెలియని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తల సమాచారాన్ని…
Eenadu: ‘ఈనాడు ఉద్యోగం ఉద్యోగం కాదు. ఈనాడు భాష భాషే కాదు’ అనే వారి బుర్రలు విచ్చుకుంటాయి?
Nancharaiah merugumala senior journalist: ‘ఈనాడు ఉద్యోగం ఉద్యోగం కాదు. ఈనాడు భాష భాషే కాదు’ అనే అయ్యలసోమయాజుల, అప్పాజోశ్యుల శర్మలను ఏంచేస్తే వారి బుర్రలు విచ్చుకుంటాయి? ‘‘ ఈనాడు ఉద్యోగం ఉద్యోగం కాదు. ఈనాడు భాష అసలు భాషే కాదు. ఈనాడు గుమాస్తాలను తయారు చేసే కర్మాగారం. నేనూ ఆ గుమాస్తాల్లో ఒకడిని,’’ అంటూ సీనియర్ అవిశ్రాంత జర్నలిస్టు ఏఎన్ జగన్నాథ శర్మ గారు మొన్నీ మధ్య నా ‘ఉదయం’ మిత్రుడు ఎగుమామిడి అయోధ్యా రెడ్డి…
కేటీఆర్ చేతుల మీదుగా మిర్చి 98.3 పవరాన్ షో ప్రారంభం
Radiomirchi :అత్యుత్తమ కంటెంట్, వినూత్న రీతిలో అందించే 98..3 రేడియో మిర్చి… ‘‘మిర్చి పవరాన్’ పేరిట మరో కొత్త సెగ్మెంట్ ని ముందుకు తీసుకొచ్చింది. పేరులో పవర్ ఉన్నట్టుగానే, శ్రోతలను చార్జ్ చేసే విధంగా అతిథులతో ఈ షో ఉంటుంది. ఎలాంటి రాజకీయాలు మాట్లాడుకోకుండా, కేవలం ప్రేరణ అందించే కంటెంట్ అందించాలని, మిర్చి తెలుగు కంటేంట్ లీడర్ వాణి మాధవి అవసరాల ‘మిర్చి పవరాన్’ సెగ్మెంట్ ని సృష్టించారు. దీనికోసం వివిధ రంగాల్లో ఎదిగిన లీడర్ల యొక్క…
Kubera:Vijay Deverakonda Passed on ‘Deva’ Role in Sekhar Kammula’s Blockbuster
Tollywood: In a fascinating behind-the-scenes revelation from the Telugu film industry, it has come to light that the critically acclaimed role of ‘Deva’ in Sekhar Kammula’s latest blockbuster was initially offered to Vijay Deverakonda. However, the actor is said to have turned down the part, reportedly concerned about how his fans would react to seeing…
IncTelangana: పొంగులేటి పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసహనం..!
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పొంగులేటి ప్రకటన అనవసరమైన గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన అంశాలపై ముందుగా పార్టీతో చర్చించి, క్యాబినెట్ స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రకటనలు చేయాలని సూచించారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరిని స్పందించకుండదని.. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు…
Popular models and the top ranked women in 2017
Revolutions of the lorem points that first lami or ipsum him to me. And benath the chanw toresta lete banvela skies I have toked the Argo-Navis, and joined the chase against the loter metusnarek far beyond the utmost stretch of Hydrus and the Flying gerex ipsma nevet rosc hervon.
ఆమె చేతిలో ఓడిపోతే రాజకీయాలు నుంచి తప్పుకుంటా: సువెందు అధికారి
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్, ప్రతిపక్ష బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి సవాల్ విసిరారు బీజేపీ నేత సువేందు అధికారి. సోమవారం ఓ బహిరంగ సభలో దీదీ నందిగ్రామ్ నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె (మమతా బెనర్జీ)ఎన్నికల సమయంలో మాత్రమే నందిగామ్…