జగన్ లేకుంటే ఏ పథకమూ ఆగిపోదు: పవన్ కళ్యాణ్

Janasena: వచ్చే ఎన్నికల్లో జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో… సంక్షేమం నిలిచిపోతుందేమో అనుకోవద్దు. ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలు ఉంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలను అమలు చేస్తామని ఆయన అన్నారు.  77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వీర మహిళల సమావేశంలో పవన్ మాట్లాడారు.  ‘‘ విశాఖ పర్యటనలో ఉండగా ఓ 60…

Read More

కేసీఆర్ ఎక్కడ..?

– వ్యాక్సినేషన్ ప్రక్రియలో కనిపించని ముఖ్యమంత్రి – వ్యాక్సినేషన్పై ఎటువంటి ప్రకటన లేదు కరోనా మహమ్మారి నిరోధానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రధాని మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉత్సాహంగా పాల్గొంటుంటే కేసీఆర్ ఎక్కడ కనిపించకపోవడం.. వ్యాక్సినేషన్పై ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాడు అసెంబ్లీ సాక్షిగా వైద్య నిపుడికి మల్లే పారసీటామల్…

Read More

తుఫాన్ హెచ్చరిక !

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది. సాయంత్రానికి ఇది పోర్ట్‌బ్లెయిర్‌కి ఉత్తర వాయువ్యదిశగా 590 కి.మీ, పారాదీప్‌కి దక్షిణ ఆగ్నేయంగా 570 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం అర్థరాత్రికి తీవ్ర వాయుగుండమై, సోమవారం మరింత బలపడి తుపానుగా మారనుందని, ఆ తర్వాత 24 గంటల్లో క్రమంగా అతి తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు ప్రకటించారు. ఈ నెల 26…

Read More

అధిక వేడిమి ప్రాణాంతకమా.. అధ్యయనాలు ఏంచెబుతున్నాయి?

అధిక వేడి ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. కొంతమంది వ్యక్తులు చిన్న పిల్లలు, వృద్ధులు, నిరాశ్రయులైన వ్యక్తులు వేడి మూలానా చురుకుగా ఉండాలేకపోతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులపై వేడి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వేడి సమస్య ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. సాధారణంగా తీవ్రమైనది కాదు.. కానీ దీర్ఘకాలికంగా అవయవాలపై ప్రభావం చూపి మరణానికి దారితీయవచ్చని…

Read More

ఇంగ్లాండుతో సీరీస్ కు భారత జట్టు ఎంపిక!

ఇంగ్లాండ్ తో జరగబోయే టీ-ట్వంటీ సిరీస్ 12 మంది సభ్యులతో గల జట్టును బోర్డును ప్రకటించింది. జట్టు ఎంపికలో సెలెక్ట్ అయిన సభ్యులలో ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు సూర్య కుమార్ యాదవ్,ఇషాన్  కిషన్ లకు చోటు లభించడం విశేషం. పేవల ఫామ్ తో సతమతమవుతున్న ఉమేష్ యాదవ్ , కుల్దీప్ యాదవ్ కు జట్టులో చోటు దక్కలేదు. భారత జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, ధావన్‌,  అయ్యర్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య,…

Read More

మెగా హీరోతో యాంకర్ ఎంగేజ్ మెంట్ ..

బుల్లితెర యాంకర్ మేఘనా మెగా ఇంటికి కోడలు కాబోతుంది. గత కొంతకాలంగా మెగా హీరోతో పీకల్లోతూ ప్రేమలో ఉన్న ఈజంటకు తాజాగా ఎంగేజ్ మెంట్ జరిగింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హాల్ చల్ చేస్తున్నాయి. కొణిదెల కుటుంబానికి చెందిన పవన్ తేజ్ తో మేఘనా నిశ్చితార్థం ఇరువురి కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈవార్త తెలియడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తేజ్ ‘ఈ కథలో పాత్రలన్నీ కల్పితమే’…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: ‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి స్థానం నాకు ఇవ్వగలిగితే శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన నేల సాక్షిగా చెబుతున్నాను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాన’ని జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ పునారు. దశాబ్దం తర్వాత అన్ని అంశాల మీద పూర్తి అధ్యయనం చేసి, సంపూర్ణ అవగాహనతో ఈ మాట చెబుతున్నానని అన్నారు. దత్తాత్రేయ అంశలోని శ్రీపాద వల్లభుడు క్షేత్రం, అష్టాదశ శక్తి…

Read More

Telangana: అధికార, విపక్షాల మాటల రాజకీయంతో ప్రజలకు మేలు జరిగేనా..?

Raparthy vinod Kumar : తెలంగాణ లో ఒక్క ఘటనతో రాష్ట్ర రాజకీయాలు అమాంతంగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కులగణన ఓవైపు …. మరోవైపు ఫార్మా సిటీ పేరుతో వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో భూముల సేకరణకు వెళ్లిన కలెక్టర్ పైదాడి ఘటనలు గత వారం రోజులుగో పేపర్లో హెడ్ లైన్స్ గా, టీవీలో బ్రేకింగ్ న్యూస్ లు అయ్యాయి. కలెక్టర్ నాపై దాడి జరగలేదని చెప్పిన.. ఈ అంశాన్ని రాజకీయం చేస్తూనే ఉన్నారు. మూడు…

Read More

కవి జీవితం …

కవి ఎప్పుడూ రెండు జీవితాలను జీవిస్తుంటాడు. ఒకటి బాహ్యప్రపంచంలో, రెండోది అంతరంగంలో… కవి కళ్ళలోకి సూటిగా చూడు. అంతులేని అగాధాలు కనిపిస్తాయి. కాస్త సుదీర్ఘంగా చూశావనుకో, నువ్వందులో మునిగిపోవడం ఖాయం. చాలామంది కవుల కళ్ళలోకి అలా చూడరనుకో, కనీసం, కవి రాసిన కవిత్వాన్ని చేతుల్లోకి తీసుకో, ఒక్కొక్క పదమే తాపీగా చదువుకో. కవి రెండు భిన్నప్రపంచాల్లో జీవిస్తుంటాడు. — డకోటా మూలం: ఎమ్నాబీ తెలుగు స్వేచ్చానువాదం: పన్యాల జగన్నాథదాసు  

Read More

Sania Mirza వైవాహిక బంధానికి బీటలు..వివాహేతర సంబంధమే కారణమా..?

sambashiva Rao : ============= భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన వైవాహిక బంధాన్నితెంచుకునేందుకు సిద్దమైందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 12 ఏళ్ల క్రితం పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదని, సంసారం సాఫీగా సాగడం లేదని ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ కి చెందిన మోడల్‌తో షోయబ్ మాలిక్…

Read More
Optimized by Optimole