విద్యార్ధుల అస్వస్థతపై బండి సంజయ్ కీలక ప్రకటన…

వరంగల్ విద్యార్ధుల అస్వస్థతపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. తక్షణమే వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు సరైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు.  విద్యార్థులను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈ రెండు నెలల్లో .. గురుకులాల్లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడం లో కేసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మండి పడ్డారు. కాగా బల్లి పడ్డ ఆహారం…

Read More

దీపావళి ఎప్పుడు..? పండుగ జరుపుకోవడంపై అయోమయం..!

Sambasiva Rao:  దీపావళి పండుగ  విషయంలో మరోసారి గందరగోళం నెలకొంది. హిందువులు అందరు దీవాలిని ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు, ఈ పండగ రోజు సాయంత్రం  ప్రజలు తమ ఇంటిముందు దీపాలు వెలిగించి బాణాసంచ కలుస్తారు.  హిందూ పురాణాల్లో దీపావళి వెనక 2కథలు పాచుర్యంలో ఉన్నాయి. ద్వాపర యుగములో  శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని అనే రాక్షసుడి  సంహారం చేసిన మరుసటి రోజు దీపావళి పండుగ చేసుకున్నారని చెబుతుంటారు.  అదే విధంగా త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత శ్రీరాముడు…

Read More

అనసూయ భరద్వాజ్ అందాల సోయగాలు

బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్థస్త్ తో తనకంటూ ఇమేజ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై రంగస్థలం సినిమాతో నటిగా తనలోని మరోకోణాన్ని ఆవిష్కరించిన ఈభామ వరుస సినీ ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈఅమ్మడుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్థస్త్ తో తనకంటూ ఇమేజ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై రంగస్థలం సినిమాతో నటిగా తనలోని మరోకోణాన్ని ఆవిష్కరించిన ఈభామ వరుస సినీ ఆఫర్లతో…

Read More

కరోనా థర్డ్ వేవ్ పై టెడ్రోస్ ఆందోళన!

కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. డెల్టా వేరియంట్‌ వ్యాప్తితోపాటు జన సంచారం పెరగటం.. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవటం.. ఇంకా కొన్నిదేశాలకు టీకా అందుబాటులోకి రాకపోవటం వంటిని థర్డ్ వేవ్ కి కారణమని తేల్చింది. కరోనా డెల్టా రకం కేసులు పెరిగిపోతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దురదృష్టవశాత్తు మనమందరం థర్డ్‌ వేవ్‌ ప్రారంభంలో ఉన్నామంటూ హెచ్చరించారు. డెల్టా రకం వ్యాప్తికి తోడు…

Read More

ఈ అవార్డు ప్రతి ఒక్కరికి అంకితం : రజినీకాంత్

భారతీయ సినీరంగంలో విశిష్ట పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు తనకు రావడంపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హర్షం వ్యక్తం చేశారు. తన జర్నీలో తోడుగా ఉన్న ప్రతిఒక్కరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించాడు.. ‘అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి.. గౌరవనీయులైన ప్రధాని మోదీ, ప్రకాష్ జవదేకర్ , జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా ఇన్నేళ్ల ప్రయాణం లో తోడుగా ఉన్న ప్రతి…

Read More

❝ పురాణాలలో వినాయకుడు ❞..

Ganeshchaturthi2023:గణేశ చతుర్థి కొన్ని రోజుల పాటు జరిపే వ్రతం. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయంతో ముడిపడినది. మొదటి రోజు గణేషుడు పురుషుడిగా వుండి మరుసటి రోజు నుంచి స్త్రీగా మార్చబడి కొలుస్తుంటారు. మొదటి రోజు  గణేషుడుని విసర్జించి ఆ స్థానంలో గౌరిని నెలకొల్పుతారు. కొన్ని మొక్కలను, పెళ్లి కాని అమ్మాయిని ఉంచి ముత్తైదువలు పూజిస్తారు. మొక్కలను ఆ అమ్మాయి చేతిలో వుంచి ఇంటి గదులన్ని తిప్పించి “గౌరి గౌరి ఏమ్ చూస్తున్నావు” అంటే ” సిరిసంపదలను చూస్తున్నా” అనిపిస్తారు….

Read More

విమోచన దినోత్సవం నిర్వహణకు బీజేపీ సన్నాహాలు.. అమిత్ షా హాజరయ్యే అవకాశం..!!

తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడు మీదున్నారు.పార్టీలో చేరికలు , సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్న కమలనాథులు.. ఛాన్స్ దొరికితే చాలు అధికార టీఆర్ఎస్ నూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఊపులో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కమలం పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈకార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ముఖ్యఅతిధిగా హాజరయ్యేలా ప్లాన్ చేస్తోంది. గతంలో అనేక సార్లు తెలంగాణలో పర్యటించిన షా..అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం…

Read More

కులమతాలకు అతీతంగా అందరీని కలుపుకుని ముందుకెళ్లాలి: కేసీఆర్

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ అట్టడుగు ప్రజలకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదన్నారు సీఎం కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌కు ముఖ్య అతిధిగా హాజరైన కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.ఎంతోమంది అమరవీరుల త్యాగఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందన.. ఆమహానీయుల గురించి భవిష్యత్ తరాలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాగా  మౌనం వహించడం మేధావుల లక్షణం కాదని.. ధీరోదాత్తుల మారి సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాలని కోరారు. ఇక అహింస ద్వారా…

Read More

బీజేపీదే అధికారం.. మోదీ హ్యాట్రిక్ : ఇండియాటీవీ

దేశంలో సర్వేల కోలాహాలం నడుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రధానిగా మోదీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? మూడోసారి మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఎన్నికల్లో ఏయే అంశాలు ప్రభావితం చేయనున్నాయి వంటి అంశాలపై జాతీయ చానల్ ఇండియా టీవీ ‘దేశ్ కీ ఆవాజ్’ కార్యక్రమంలో ఓటర్ల అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో వివిధ పార్టీలు గతంలో సాధించిన సీట్లు.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు గెలిచేందుకు…

Read More

ఫైనల్లో ఆస్ట్రేలియా.. కంగుతిన్న పాక్..!!

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్ కి దూసుకెళ్లింది. గురువారం పాకిస్థాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆసీస్ 177 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి పాకిస్థాన్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ వేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో డేవిడ్ వార్నర్ (49), మార్కస్ స్టాయినిస్‌ (40) రాణించారు. చివర్లో మాథ్యూ వేడ్‌ (41) ధనాదన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. పాక్ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ నాలుగు, షాహీన్ ఆఫ్రిది ఒక వికెట్ తీశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన…

Read More
Optimized by Optimole