మునుగోడులో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు..గెలుపుపై ఎవరి ధీమా వారిది..!!
మునుగోడు బైపోల్ ప్రచారాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి.ఇటు బీజేపీ గొల్ల కుర్ముల పేరిట ఆత్మీయ సమావేశం నిర్వ హించి..చేరికలతో కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపంగా.. అటు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. పీసీసీ రేవంత్ రోడ్ షోలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు.ఇక అధికార టీఆర్ఎస్ మంత్రులు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పర్యటించి ప్రచారంతో పాటు చేరికలను వేగవంతం చేశారు. కాగా బీజేపీ చౌటుప్పల్ లో గొల్ల కుర్ముల ఆత్మీయ…