National: బీహార్ లో మళ్లీ కులాల కుంపటేనా..?

BiharElection: ఉత్తరాదిన రెండో పెద్ద రాష్ట్రమైన బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల రాజకీయ సెగతో అన్ని పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్ రాష్ట్రంలో పలు చిన్న పార్టీలు కూడా కీలకపాత్ర పోషించనున్నాయి. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 2025 చివరిలో జరగనున్న ఎన్నికల్లో ప్రధానమైన ఎన్డీఏ, మహాఘట్బంధన్ (ఎంజీబీ) కూటముల్లో మార్పులు, చేర్పులతో పాటు రాష్ట్రంలో కొత్త పార్టీల రంగ ప్రవేశం నేపథ్యంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన…

Read More

రాజ్ కుంద్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!

అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కేసు బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా రాజ్‌కుంద్రా..ఈజీ మనీ కోసమే ఆయన ఈ పోర్నోగ్రఫీవైపు వెళ్లారా..ఇంకా ఎవరెవరికి దీంతో ప్రమేయం ఉంది అనేది తేల్చేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్​ కుంద్రా గురించి మరిన్ని విషయాలు ప్రస్తుతం బయటకొస్తున్నాయి. ముంబయి శివారులోని…

Read More

Tribute: నిరాడంబరంగా వుప్పుల నరసింహం అంత్యక్రియలు..

Jampala Praveen:  కథా రచయిత, సీనియర్ జర్నలిస్ట్ వుప్పల నరసింహం అంత్యక్రియలు నిరాడంబరంగా  జరిగాయి. జర్నలిస్టుగా, సాహితివేత్తగా రాణించిన నరసింహంకు  వీడ్కోలు పలికేందుకు అభిమానులు, శ్రేయోభిలాషులు, సాహితివేత్తలు భారీగా అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆయన మృతితో సాహితీలోకానికి తీరని లోటని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. రచయితగా, జర్నలిస్టుగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. నరసింహం మొదటగా ఆంధ్రప్రభ దినపత్రికలో సంపాదకులుగా పనిచేశారు.సబండ వర్ణాల సారసత్వం,వాదం, మట్టి మనిషి కథలు,నిజం, మావోయిస్టుల రక్త చరిత్ర, అద్దంలో బౌద్ధం, హళ్ళికి హళ్ళి,రాగం,…

Read More

దేశంలో కరోనా కల్లోలం!

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా గురువారం ఒక్కరోజే 90 వేల పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు 2 వేల 630కి పెరిగాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 36,265 కరోనా కేసులు వెలుగు చూడగా.. ఒక్క ముంబయిలోనే 20,181 కేసులు నమోదయ్యాయి. 8,907 మంది కోలుకోగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ధారావిలో కొత్తగా 107 కేసులు వెలుగు చూశాయి.మరోవైపు వందకు చేరువలో ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. దీంతో…

Read More

జస్టిస్ పుష్ప గణేడివాలకు సుప్రీం షాక్

లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ మహిళ న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గణేడివాలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బాంబే హైకోర్టు శాశ్వత జడ్జిగా ఆమెను నియమించాలని చేసిన సిఫార్సును వెనక్కితీసుకుంది. పొక్సో చట్టం కింద ఇటీవల ఆమె ఇచ్చిన తీర్పులు వివాదాస్పదం కావడంతో గతంలోని సిఫార్సును వెనక్కి తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇక కేసుల తీర్పుల వివరాల్లోకి వెలితే .. పన్నెండేళ్ల బాలిక వక్షోజాలు నొక్కుతూ లైంగిక దాడికి…

Read More

మునుగోడు ఉప ఎన్నిక ట్విస్ట్.. కాంగ్రెస్ టీఆర్ఎస్ లో అసమ్మతిసెగ!

  మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్ లో చిచ్చును రాజేసింది. పార్టీ అభ్యర్థులుగా కొందరి పేర్లు ప్రచారంలోకి రావడంతో అసంతృప్త నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లుకు టికెట్ వస్తుందని ప్రచారం ఊపందుకోవడంతో .. టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆయనకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. అటు కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు ప్రచారంలోకి రావడం.. ఆయనకు టికెట్ ఇవ్వొదంటూ పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఆడియో వైరల్ కావడం పార్టీలో తీవ్రకు చర్చకు దారితీసింది….

Read More

పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతున్న వైసీపీ ప్రభుత్వం: నాదెండ్ల మనోహర్

Janasena : ‘ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే మూక దాడులు… అభివృద్ధిపై నిలదీస్తే పోలీస్ కేసులు పెట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోందని మండిపడ్డారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్  నాదెండ్ల మనోహర్. అధికార పార్టీ అక్రమాలను అడ్డుకుంటూ, లోపాలను ఎత్తి చూపుతున్న వారిపై వ్యవస్థలను ఇష్టారీతిన ప్రయోగిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలను బెదిరించామని సంబరపడుతోందన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలెవరూ బెదిరింపులకు భయపడేవారు కాదాని.. మీరు ఎంత బెదిరిస్తే అంత బలంగా పోరాడుతామని.. బలపడతామని వైసీపీ దమనకాండపై దండెత్తుతామ’ని…

Read More

Telangana: హరిత విప్లవమే మనందరికీ రక్ష: ప్రొ.పురుషోత్తమ్ రెడ్డి

Agriculture: స్థానిక విత్తనం కేంద్రంగా.. రైతే లక్ష్యంగా వ్యవసాయంలో వచ్చే సమూల మార్పులతోనే నిజమైన హరిత విప్లవం సాధ్యమని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొ. పురుషోత్తమ్ రెడ్డి తెలిపారు. హరిత విప్లవమే మనందరికీ రక్షని..విత్తనాన్ని సంకరం చేసి-వ్యవసాయాన్ని రసాయనమయం చేసిన ప్రక్రియ‘హరిత విప్లవం’ కాదని ఆయన అన్నారు. శుక్రవారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్(సీజీఆర్) భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తొలి వార్షిక ‘విత్తనాల పండుగ’ను కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో పురుషోత్తం…

Read More

ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకు సోనియా ప్రయత్నం..

Nancharaiah Merugumala (senior journalist) -=========================================== మోతీలాల్‌ వోరాతోనే ఆపండి..దయచేసి మోతీలాల్‌ నెహ్రూ మీదకు దోషాలు తోసేయకండి, సోనియమ్మా, రాహుల్‌ భయ్యా! –––––––––––––––––––––––––––––––––– ఇండియన్‌ హెరాల్డ్‌ ప్రచురణ కంపెనీ అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) ఆస్తుల అక్రమ వాల్చుడు కేసులో లావాదేవీలన్నీ దివంగత కాంగ్రెస్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ కోశాధికారిగా 18 ఏళ్లు ‘లెక్కలు చూసిన’ మోతీలాల్‌ వోరా మాత్రమే చే శారని అమ్మాకొడుకులు సోనియా, రాహుల్‌ గాంధీలు ఈడీ అధికారుల ముందు చెప్పి…

Read More
Optimized by Optimole