బాలీవుడ్ నటిని మరోసారి విచారించిన ఎన్సీబీ..
బాలీవుడ్ నటి అనన్య పాండే,బాలివుడ్ బాద్షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మధ్య నడిచిన వాట్సాప్ చాట్లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనన్యను ప్రశ్నించారు. ఈ విచారణలో డ్రగ్స్ గురించి ఆర్యన్తో జోక్ చేసినట్లు అనన్య తెలియజేశారని సమాచారం. అనన్య పాండే, ఆర్యన్ ఖాన్ మధ్య చాట్ మెసేజ్లను ఎన్సిబి రికవరీ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరూ గంజాయిని సేకరించడం గురించి చర్చించారని ఎన్సీబి తెలియజేసింది. వీరిద్దరి సంభాషణలో… జుగాడ్ ఉందా అని ఆర్యన్ ఖాన్ అనన్యను…
తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం: ఈటల
హుజూరాబాద్ శాసన సభ్యుడిగా ఈటెల రాజేందర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడారు. హుజరాబాద్ ప్రజా తీర్పుతో కేసీఆర్కు దిమ్మ దిరిగిపోయిందని అన్నారు. ఈ తీర్పు ఆరంభం మాత్రమేనని… త్వరలో తెలంగాణవ్యాప్తంగా ఇదే తరహా ఫలితాలు పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. ఉద్యమకారులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవారు టిఆర్ఎస్ పార్టీని వీడాలని కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నానని ఈటెల పేర్కొన్నారు….
మధ్యప్రదేశ్ లో కొత్త వేరియంట్ కలకలం…
మధ్యప్రదేశ్లో కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఇండోర్కు చెందిన ఆరుగురు వ్యక్తులు దీని బారిన పడ్డారని నమూనా పరీక్షలు వెల్లడించాయి. ఎవై.4 గా చెబుతన్న కరోనా వైరస్లోని కొత్త వేరియంట్ మధ్యప్రదేశ్లో పలువురికి సోకిన విషయాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని జాతీయ వ్యాధి నివారణా కేంద్రం నిర్థారించింది. అయితే, ఈ కొత్త వేరియంట్ బారినపడ్డవారంతా వ్యాక్సినేషన్ తీసుకున్నావారేనని తెలిసింది. ఈ వేరియంట్ జన్యు క్రమాన్ని పరిశీలించేందుకు వ్యాధి సోకినవారి నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. కొత్త వేరింట్…
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ!
బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అభిమానుల హృదయాలను గెలిచి.. అత్యధిక ఓట్లతో సన్నీ విజేతగా నిలిచాడు. 105 రోజుల పాటు సాగిన బిగ్బాస్-5లో మొత్తం 19మంది కంటెస్టెంట్లు పాల్గొనగా.. తనదైన ఆట తీరుతో మెప్పించి, ఎంటర్టైనర్గా ప్రేక్షకుల హృదయాలను గెలచుకున్నాడు సన్నీ. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫినాలేలో మొదట సిరి, మానస్, శ్రీరామచంద్ర ఎలిమినేట్ అవ్వగా.. చివరికు సన్నీ, షణ్ముఖ్ నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన కౌంట్డౌన్లో ప్రేక్షకుల హృదయాలను…
సమ్మక్క- సారక్క : జాతర కోసం మేడారం చేరుకునేందుకు రూట్ మ్యాప్ ..
మేడారం; తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారక్క జాతరకు ములుగు జిల్లా మేడారం ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటికే వనదేవతల దర్శనం కోసం వచ్చిన భక్తజనంతో ఆప్రాంతం కిక్కిరిస్తోంది. దాాదాపు కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునే వీలుందని అధికారులు అంచనావేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక మేడారం వచ్చే భక్తుల కోసం రూట్ మ్యాప్.. మేడారం వెళ్లేందుకు ప్రధానంగా ఐదు రహదారులు ఉంటాయి. పస్త్రా , తాడ్వాాయి, చిన్నబోయినపల్లి , కాటారం, భూపాలపల్లి…
నల్గొండ బిజెపిలో కొత్త నేత తెరపైకి.. సీనియర్లు గుస్సా?
నల్గొండ బీజేపీ లో కొత్త నేత తెరమీదికి రావడంపై చర్చ జరుగుతుంది. ఎవరూ ఈ నేత?ఎందుకింత హంగామా? ఉన్న నేతల మధ్య గ్రూప్ తగాదాలు చాలవన్నట్లు.. ఇప్పటివరకు ఏ సభ..సమావేశాల్లో కనిపించని.. వినిపించని నేతను ప్రోజెక్ట్ చేయాల్సిన అవసరం ఏమిటి? పార్టీ కోసం కష్టపడిన నేతల పరిస్థితి ఎంటన్న విషయంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అటు సీనియర్ నేతలు పైకి మౌనంగా కనిపిస్తున్న సమయం కోసం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నల్గొండ బీజేపీలో…
janasena: న భూతో న భవిష్యతి అనేలా ఆవిర్భావ సభ: నాదెండ్ల
Janasena: ‘పిఠాపురం జనసేన పార్టీకి ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఇచ్చింది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభకు కూడా పిఠాపురం వేదిక అయింది. ఈ సందర్భంగా పిఠాపురం ప్రజలకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్పుకొందాం.. థాంక్యూ పిఠాపురం’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని న భూతో అన్న రీతిలో…
