మేడారం: హిందూ వీరవనితలు సమ్మక్క – సారక్క..!
Sammakkasarakka: 13 వ శతాబ్దాంలో నేటి జగిత్యాల జిల్లా పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. పగిడిద్ద రాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం(పన్ను) కట్టలేకపోతాడు. విషయం తెలుసుకున్న కాకతీయ ప్రతాపరుద్రుడు, మిగతా సామంతరాజులు.. పగిడిద్దరాజుకు సాయం చేయడంతో మేడారం ప్రజల బాధ తొలగిపోతుంది. …
ప్రతిపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా నేపథ్యం..!
Nancharaiah Merugumala (సీనియర్ జర్నలిస్ట్): ============================== కొంకణ క్రైస్తవ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న మార్గరెట్ ఆల్వా అత్తమామలిద్దరూ కాంగ్రెస్ ఎంపీలే అత్త వయలెట్ రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ (1962–69) ––––––––––––––––––––––––––––––– రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు కాంగ్రెస్, దాన్ని అనుసరించే ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థులు ఇద్దరూ (యశ్వంత్ సిన్హా, మార్గరెట్ ఆల్వా) 80 ఏళ్లు దాటినోళ్లే. యశ్వంత్ 84 అయితే, మార్గరెట్ ఎనిమిది పదుల్ని మొన్న ఏప్రిల్ లో దాటారు. మార్గరెట్ ఆల్వా నెహ్రూ–గాంధీ కుటుంబానికి అత్యంత…
ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్!
ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. కరోనాతో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ ను తిరిగి నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ రెడీ చేస్తోంది. మిగతా మ్యాచ్ ల్ని సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ సీజన్లో ఇంకా 31 మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. 21 రోజుల షెడ్యూల్తో ఆ తర్వాత జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్కు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. సెప్టెంబర్…
కారుపై పిడుగు వీడియో వైరల్!
వర్షకాలంలో పిడుగుల పడడం సర్వసాధారణం. ఈక్రమంలో ఓ చోట రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పిడుగు పడింది. ఈదృశ్యాన్ని కారు వెనకలో ప్రయాణిస్తున్న మరో కారులోని వ్యక్తి చిత్రీకరించారు. ఈఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది.ప్రస్తుతం పిడుగు పడిన వీడియో ఇంటర్ నెట్లో వైరల్ అయింది. Passengers? All good. Pickup truck? Fried. Michaelle May Whalen was videoing #lightning over St. Pete last week, but she wasn’t expecting a bolt to…
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు!
కర్ణాటకను కుదిపేసిన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని..విద్యా సంస్థల ప్రొటోకాల్ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హిజాబ్ వివాదంపై తీర్పును వెలువరించింది. కాగా ఈ ఏడాది జనవరిలో, ఉడిపి పాఠశాల్లో హిజాబ్ వస్త్రధారణ పై వివాదం చెలరేగింది. దీంతో కొంతమంది బాలికలు…
ఏప్రిల్లో ఐపీఎల్ 2021?
ఐపీఎల్ సీజన్ 2021 కి రంగం సిద్ధమైంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్లో టోర్నీ నిర్వహించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ అనంతరం చెన్నెలో ఆటగాళ్ల మినివేలం జరగనుంది. అది పూర్తయిన వెంటనే టోర్నీ పై క్లారిటీ రానున్నట్లు సమాచారం. కాగా ఆస్ట్రేలియా పై చారిత్రక విజయం సాధించిన భారత జట్టు ,స్వదేశంలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బోర్డు ఆటగాళ్ల విశ్రాంతి కి సమయం కేటాయించాలని భావిస్తోంది….
Business Time Management
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam molestie molestie nisl, eu scelerisque turpis tempus at. Nam luctus ultrices imperdiet. Class aptent taciti sociosqu ad litora torquent per conubia nostra, per inceptos himenaeos. Suspendisse velit orci, pretium ut feugiat nec, lobortis et est. Nullam cursus ultrices tincidunt. Nam gravida sem gravida ipsum dignissim in…
