వైసీపీ క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టింది : నాదెండ్ల మనోహర్

janasena: ‘పెట్టుబడులు ప్రోత్సహించి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని పదే పదే గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం… క్విడ్ ప్రోకో డీల్స్ తో కొన్ని కంపెనీలకు మాత్రమే అనుచిత లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్  ఆరోపించారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించిన  నాదెండ్ల వైసిపి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో చేసుకున్న…

Read More

పూరి జగన్నాథుని రథయాత్ర..

  ॥ శ్రీ జగన్నాథ ప్రార్థనా ॥ రత్నాకరస్తవ గృహం గృహిణీ చ పద్మా కిం దేయమస్తి భవతే పురుషోత్తమాయ । ? అభీర?వామనయనాహృతమానసాయ దత్తం మనో యదుపతే త్వరితం గృహాణ ॥ ౧॥ భక్తానామభయప్రదో యది భవేత్ కిన్తద్విచిత్రం ప్రభో కీటోఽపి స్వజనస్య రక్షణవిధావేకాన్తముద్వేజితః । యే యుష్మచ్చరణారవిన్దవిముఖా స్వప్నేఽపి నాలోచకా- స్తేషాముద్ధరణ-క్షమో యది భవేత్ కారుణ్యసిన్ధుస్తదా ॥ ౨॥ అనాథస్య జగన్నాథ నాథస్త్వం మే న సంశయః । యస్య నాథో జగన్నాథస్తస్య దుఃఖం…

Read More

TSPSC పరీక్షలన్నీ లీక్..ప్రవీణ్ ఓంఆర్ షీట్ విడుదల: బండి

ఇదీ….లీకేజీ….ప్యాకేజీ…నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్… గ్రూప్-1 ప్రశ్నాపత్రం సైతం లీకేజీగ్రూప్-1 ప్రశ్నాపత్రం సైతం లీకేజీ – ఇదిగో సాక్ష్యం… ప్రవీణ్ ఓంఆర్ షీట్ విడుదల చేసిన బండి సంజయ్ – పేపర్ లీక్ చేసిన టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కు అత్యధిక మార్కులా? – ప్రవీణ్ కోసం  ప్రత్యేకంగా ఆయన పరీక్ష రాసే కాలేజీకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారా?  – నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? – టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులందరినీ రద్దు చేయాల్సిందే – రాబోయే రెండు…

Read More

హిమాచల్‌ప్రదేశ్‌లో స్వర్ణ ఆయోగ్‌ ఉద్యమంతో కుల విభజన రాజకీయాలకు అవకాశం.

Himachal pradeshelection2022: దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో మళ్లీ రిజర్వేషన్ల రాజకీయాలు పుంజుకుంటున్నాయి. ఎన్నికల వేళ కుల ఉద్యమాలు ముందుకొస్తున్నాయి. గతంలో మండల కమిషన్‌ ఏర్పాటు, దానికి వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగిన చరిత్ర తెలిసిందే. మండల్‌ ప్రభావంతో దేశంలో ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నూతన రాజకీయ సమీకరణలు ఏర్పడడం మనం చూశాం. ఆ ప్రాంతాలలో ఎన్నికల ముందు కుల విభజన ఉద్యమాలను ప్రారంభించి రాజకీయ ప్రయోజనాలు పొందడం తరచూ జరుగుతోంది. జాట్లు, పాటిదార్లు రిజర్వేషన్లను డిమాండ్‌…

Read More

మీ ఫోన్ లో 5జీ రావ‌డం లేదా.. ఈ జాబితాలో మీ ఫోన్ ఉందా..!

Sambashiva Rao : ================ Airtel 5G: ప్ర‌ముఖ‌ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ దేశంలో మొద‌టిసారి 5జీ నెట్‌ వర్క్ ను ఇటీవ‌లె అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్ త‌మ 5జీ స‌ర్వీసును హైదరాబాద్‌ సహా ఎంపిక చేసిన 8 న‌గ‌రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే 5జీ టెక్నాల‌జీ కొన్ని ర‌కాల‌ బ్రాండ్ ఫోన్స్ లో ప‌నిచేయ‌డం లేద‌ని యూజ‌ర్ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో 5జీ సేవ‌లు ప‌నిచేసే కంపెనీ ఫోన్ల‌ జాబితా వెలుగులోకి…

Read More

బీజేపీదే అధికారం.. మోదీ హ్యాట్రిక్ : ఇండియాటీవీ

దేశంలో సర్వేల కోలాహాలం నడుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రధానిగా మోదీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? మూడోసారి మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఎన్నికల్లో ఏయే అంశాలు ప్రభావితం చేయనున్నాయి వంటి అంశాలపై జాతీయ చానల్ ఇండియా టీవీ ‘దేశ్ కీ ఆవాజ్’ కార్యక్రమంలో ఓటర్ల అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో వివిధ పార్టీలు గతంలో సాధించిన సీట్లు.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు గెలిచేందుకు…

Read More

రాజ్యాధికారం దిశగా జనసేన అడుగులు వేయాలి…!

రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు వాటి సిద్ధాంతాల్లో సారుప్యత ఉండాలి. ఇరు పార్టీలకూ ఒకే లక్ష్యం ఉండాలి. దీనికోసం ఒకే రకమైన ఎన్నికల వ్యూహాన్ని అనుసరించాలి. ఈ మూడు విషయాల్లో జనసేన, తెలుగుదేశం ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇప్పటికే కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంపై (సీఎంపీ) కసరత్తు కూడా పూర్తి చేశాయి. జనవాణి, వారాహి యాత్రల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ సీఎంపీలో పొందుపరచాలి. అయితే, ఈ ఉమ్మడి మేనిఫెస్టోపై సంతకం చేసి, కూటమి…

Read More

spiritualunion: ఓ మేలు కలయిక..!

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్:  ‘ఇంతమంది మంచివాళ్లు …. ఒక చోట, ఒకే రోజు ఎలా కలిశారు?’ అని ఆశ్చర్యపోతూ అడిగారు ప్రొ.పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ (ఆదివారం) మమ్మల్ని అభినందిస్తూ! అది ఆయన మంచితనం. అయితే, అలా అని మేమేం మంచివాళ్లం కాదని కాదు సుమా! మేమంతా మంచోళ్లమే, మాదొక మేల్ కలయిక! ఆయన ప్రశ్నకు మా దగ్గర నిర్దుష్టంగా సమాధానం కూడా వుంది! అదేమంటే, రామోజీరావు గారి వల్ల అది సాధ్యమైంది. ప్రధాన స్రవంతి…

Read More

స్త్రీలు ‘ఆకాశంలో సగం’ ..చట్టసభల్లో ‘మూడో వంతు’ అంటున్న ప్రధాని మోదీ..

Nancharaiah merugumala senior journalist:(స్త్రీలను ‘ఆకాశంలో సగం’ అని ‘చైర్మన్‌’ మావో జెడాంగ్‌ వర్ణిస్తే.. చట్ట సభల్లో చట్టసభల్లో ‘మూడో వంతు’ అంటున్న ప్రధాని మోదీ) చైనా విప్లవ నాయకుడు, పాలకుడు ‘చైర్మన్‌’ మావో జెడాంగ్‌ ఓ మార్క్సిస్టుగా– స్త్రీలను ‘ఆకాశంలో సగం’ అని వర్ణించాడు. అంతటితో ఆగకుండా తన చివరి రోజుల్లో ఆయన తన నాలుగో, ఆఖరి భార్య జియాంగ్‌ కింగ్‌ కు అధికారంలో అర్ధభాగం కన్నా ఎక్కువే వాటా ఇచ్చారు. మావోకు 40 సంవత్సరాలు నిండక…

Read More
Optimized by Optimole