సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్ర‌జ‌ల‌కేం న్యాయం చేస్తాడు?: నాదెండ్ల మనోహర్

సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్ర‌జ‌ల‌కేం న్యాయం చేస్తాడు • ఈ బిడ్డ మనందరి బిడ్డ ఎలా అవుతాడు? • అమరావతి నిర్మిస్తే అభివృద్ధి జరిగేది.. కొన్ని వర్గాలకు నష్టం కలిగించేందుకు దాన్ని నిర్వీర్యం చేశారు • లక్షల కోట్లు అప్పులు చేసి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు • మార్పు కోరుకునే ప్రతి ఒక్కరు జనసేనకు మద్దతు తెలపాలి • పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపర్చాలి • నందివెలుగులో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన…

Read More

అందాలతో చిత్తు చేస్తున్న బుల్లితెర ముద్దుగుమ్మ..

బుల్లితెర  యాంకర్ గా రాణిస్తోన్న ముద్దుగుమ్మ శ్రీముఖి. అడపాదడపా సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ భామ బుల్లితెర , వెండితెరపై సందడి  చేస్తూ బిజీ షెడ్యుల్ గడుపుతోంది. తాజాగా  యాంకరమ్మ లేటెస్ట్  ఫోటోలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (insta)

Read More

‘చిక్నీ చమేలీ’ సాంగ్ అమ్మాయి డ్యాన్స్..వీడియో వైరల్..!!

viralvideo2022: బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ‘చిక్నీ చమేలీ’ ఐటెంసాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరీకీ తెలిసిందే. 2012 లో రిలీజైన అగ్నిపథ్ లోని ఈపాటకు ఇప్పటీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఓ స్కూల్ అమ్మాయి ఈపాటకు తమదైన స్టెప్పులతో డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కత్రినా కైఫ్ ను అనుకరిస్తూ స్టూడెంట్ చేసిన డ్యాన్స్ నెటిజన్స్ నూ ఫిదా చేసింది.   View this post on Instagram…

Read More

Maghamasam: శివుడికి అత్యంత ఇష్టమైన మాసం..ఇలా చేస్తే సకల శుభాలు…!

Maghamasam:  మాఘమాసం శివుడికి అత్యంత ఇష్టమైన మాసం.  మాఘం అనగా  యజ్ఞం. యజ్ఞం యుగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టంగా భావిస్తారు. ఈ మాసంలో క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈమాసంలో మాఘస్నానం పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదిస్నానాలు చేయడం మాఘమాసం సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నానం మహాత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నానం పుణ్యఫలమే మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మాఘమాసంలో…

Read More

పంజాబ్ పీఠం పై కమలనాధుల గురి!

పంజాబ్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈనేపథ్యంలో పంజాబ్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆపార్టీ ట్రబుల్‌ షూటర్‌ అమిత్​షా ట్రయాంగిల్​ స్కెచ్ వేశారు. కాంగ్రెస్‌ను వీడి వేరు కుంపటి పెట్టిన మాజీ సీఎం అమరిందర్‌సింగ్‌, శిరోమణి అకాలీదళ్‌తో పొత్తుకు తాము సిద్ధమని ప్రకటించారు. కూటమి ఏర్పాటు కోసం ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన కీలక నేతలతో కమలనాథులు చర్చించినట్లు తెలిసింది. ఈపరిణామం ప్రతిపక్ష పార్టీలు పెద్ద దెబ్బగా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక పంజాబ్‌ల…

Read More

రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్‌ లో కన్నా తెరాస, సీపీఎంలోనే ఎక్కువ మంది అభిమానులు..

Nancharaiah Merugumala (senior journalist) ============================= కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్‌ లో కన్నా తెరాస, సీపీఎంలోనే ఎక్కువ మంది అభిమానులున్నారే! గుత్తా, తమ్మినేనికి మునుగోడు సంపన్న ఎమ్మెల్యేతో ఏం పని? ––––––––––––––––––––––––––––––– అన్నయ్నను, తనను లోక్‌సభ, అసెంబ్లీల్లోకి పంపించిన కాంగ్రెస్‌ పార్టీని ఎప్పుడు వదిలిపోవాలనే టైమింగ్‌ మునుగోడు హస్తం శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కుదరడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆత్మబంధువు లేనప్పుడు రాజకీయాలు వారికి అలవాటైన కాంట్రాక్టులంత తేలిక కాదు. ఈ విషయం నల్లగొండ…

Read More

యువరాజ్ తరహాలో బుమ్రా.. వరల్డ్ రికార్డు!

టెస్ట్ క్రికెట్లో భారత తాత్కలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ సాధించాడు. ఒకే ఓవర్లో అత్యధకంగా.. 35 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాడ్ తో జరుగుతున్నఐదో టెస్టులో బుమ్రా ఈఫీట్ సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 35 పరుగులు రాగా.. అందులో అతను 28 పరుగులు చేశాడు. దీంతో గతంలో వెస్టిండీస్ క్రికెటర్ బ్రియన్ లారా పేరిట ఉన్న 28 పరుగులను రికార్డును.. బుమ్రా అధిగమించాడు. ఇక విండీస్ దిగ్గజం లారా…

Read More

ప్రధాని మోదీ బాధనూ దగ్గరినుంచి చూశాను :అమిత్ షా

2002 గుజరాత్ అల్లర్లకి సంబంధించి కేంద్రహోమంత్రి అమిత్ షా ఓ వార్త సంస్థ ఇంటర్వ్యూలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు.శివుడు కంఠంలో విషాన్నిదాచుకున్నట్లుగా.. ప్రధాని నరేంద్రమోదీ 19ఏళ్లుగా అసత్య ఆరోపణల భారాన్ని మోస్తూన్నారని అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే దురుద్దేశంతో మోదీ ప్రతిష్టను మసక బార్చెందుకు విష ప్రచారం చేశారని ఆరోపించారు. అల్లర్ల విషయంపై.. 19 ఏళ్లుగా మోదీ ఏ నాడూ పెదవి విప్పలేదని గుర్తుచేశారు. ప్రధాని బాధను చాలా ద‌గ్గ‌ర నుంచి చూశానన్నారు. కేసు విచారణకు హాజరయ్యే…

Read More

దేశంలో స్ధిరంగా ఇంధన ధరలు..

కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో దేశ‌వ్యాప్తంగా గ‌త రెండు రోజులుగా ఇంధ‌నం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈరోజు ప‌లు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల్లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఢిల్లీలో నిన్న‌టిలాగానే లీట‌ర్ పెట్రోల్ 103 రూపాయ‌ల 97 పైస‌లు ఉండ‌గా, డీజిల్ ధ‌ర 86 రూపాయ‌ల 67 పైస‌లుంది. ఇక‌, హైద‌రాబాద్‌లో పెట్రోల్ ఈ రోజు స్థిరంగా 108 రూపాయ‌ల 20 పైస‌లుంటే……

Read More

pawankalyan: కాశీ చేరుకున్న చంద్రబాబు, పవన్ ఎవరికి పిండాలు పెట్టడానికో!

Nancharaiah Merugumala senior journalist:  తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు కానీ, ఎందరో పెద్ద పెద్ద ఆంధ్రా లీడర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు భీమవరం రెడ్లబ్బాయి గొలుగుమూరి సత్యనారాయణ రెడ్డి మామ రేవంత్.. మొదట కేరళ వయనాడ్ నుంచి, తర్వాత మొన్న యూపీలోని రాయ్ బరేలీలో నామినేషన్ వేసిన రెండు సందర్భాల్లో రెవంతయ్య అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కన ప్రత్యక్షమయ్యారు. రేవంత్ చేసిన పనిలో తప్పేం…

Read More
Optimized by Optimole