తెలంగాణపై బీజేపీ ఫోకస్.. రంగంలోకి అగ్రనాయకత్వం!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఎప్పుడూ ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేలా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, శ్రేణులను జాతీయ నాయకత్వం సన్నద్ధం చేస్తోంది. ఇటివల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్న కమలదళం.. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణాలో బీజేపీని బూత్ స్థాయి నుంచే బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా…

Read More

బ్రిటన్ గురించి దిగ్బ్రాంతకర విషయాలు బయటపెట్టిన కంటర్ రీసర్చ్..

పార్థ సారథి పొట్లూరి:  బ్రిటన్ ద్రవ్యోల్బణం 17.1% శాతానికి చేరుకుంది ! కాంటర్ రీసర్చ్ & ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ! కంటర్ రీసర్చ్ [Kantar Research & Project Management ]అనేది బ్రిటన్ కేంద్రంగా సేవలు అందించే సంస్థ ! మానవ వనరులు మరియు వివిధ అంశాల మీద పరిశోధన చేసి సాక్ష్యాధారాలతో సహా తన రిపోర్ట్ ని ఇచ్చే సంస్థ ! ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలలో తన సేవలని అందిస్తుంది ! కంటర్ బ్రిటన్…

Read More

టీడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులు అరెస్ట్…

ఏపీ టీడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన 10 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శేషగిరి, పవన్‌, అడపాల గణపతి, షేక్‌ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగ రమణ, గోక దుర్గాప్రసాద్‌, పానుగంటి చైతన్య, పల్లపు మహేశ్‌, పేరూరి అజయ్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరోవైపు పట్టాభి నివాసంపై దాడి కేసులోనూ 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Read More

తెలంగాణ లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం..

తెలంగాణలో బీజేపీ ఆపరేషస్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ఇప్పటీకే హస్తం పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేరికకు రంగం సిద్ధమవ్వగా ..అధికార టీఆర్ఎస్ కి చెందిన 12 మంది ఎమ్మెల్యేలలు టచ్ లో ఉన్నారంటూ ఆపార్టీ జాయినింగ్స్ కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ బాంబ్ పేల్చారు. సీఎం కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యమంటూ .. బీజేపీలోకి ఎవరూ వచ్చిన గెలిపించుకుంటామని ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ ఛానల్…

Read More

INC: కాలంతో కాంగ్రెస్ కాలు కదిపితేనే…!

INC: కాంగ్రెస్ పునర్వైభవం, కాంగ్రెస్ కన్నా దేశానికి ఎక్కువ అవసరమనే ప్రజల ఆకాంక్షని పార్టీ నాయకత్వం గ్రహించినట్టుంది. కానీ, అదెలా జరగాలనే విషయంలో దానికొక స్పష్టత లేదని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) 86వ జాతీయ సమావేశ వేదిక వెల్లడి చేసింది. పాత విషయాల వల్లెవేతనే తప్ప… జాతికి నూతన ఆశలు కల్పించే, మిత్రపక్షాలకు కొత్త నమ్మిక ఏర్పరిచే, పార్టీ శ్రేణులకు తాజా ప్రేరణనిచ్చే అంశాలేవీ తీర్మానాల్లోకి రాలేదు. రాజ్యాంగ స్ఫూర్తి రక్ష, లౌకికవాద పరిరక్షణ,…

Read More

చరిత్ర సృష్టించిన తమిళ బ్రాహ్మణ పోరాటయోధురాలు క్షమా సావంత్‌..!

Nancharaiah merugumala: (senior journalist) అమెరికా సిటీ సియాటల్‌ లో చరిత్ర సృష్టించిన తమిళ బ్రాహ్మణ పోరాటయోధురాలు క్షమా సావంత్‌ పుణెలోని సొంత ఇంట్లో 44 ఏళ్ల నాటి కుల వివక్షను మరవని గొప్ప మహిళ! ఈ వాయువ్య అమెరికా నగరంలో ఇక ముందు ప్రకటిత కులద్వేషం నేరమే! కుల వివక్షకు, కులతత్వానికి పేరుమోసిన తమిళ బ్రాహ్మణ సమాజంలోని ఓ కుటుంబంలో పుట్టిన క్షమా సావంత్‌ నేడు అమెరికాలో సాంఘిక విప్లవానికి నిలువెత్తు స్తంభంగా నిలబడింది. వాయువ్య…

Read More

ఏజెంట్ రివ్యూ..అయ్యగారి ఫేట్ మారిందా?

అక్కినేని అఖిల్ తాజాగా న‌టించిన చిత్రం ‘ ఏజెంట్’. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. సాక్షివైద్య క‌థానాయిక‌. మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ ముమ్మ‌టి, డైనో మోరియా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఏజెంట్ మూవీపై అయ్య‌గారి అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇంత‌కు మూవీ ఎలా ఉందో స‌మీక్ష‌లో తెలుసుకుందాం! క‌థ‌.. రిక్కీ అలియాస్ రామ‌కృష్ణ(అఖిల్‌) ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు. చిన్న‌ప్ప‌టి నుంచి గూఢ‌చారి సంస్థ రా (రీసెర్చ్…

Read More

కర్ణాటక కొత్త సీఎం బసవరాజు బొమ్మై!

కర్ణాటక కొత్త సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే యడియూ రప్ప శిష్యుడు బసవరాజ్ బొమ్మై ని ముఖ్యమంత్రిగా నియామకమయ్యారు. సీఎం ఎంపికపై సమావేశమైన కర్ణాటక శాసన సభా వర్గం.. మాజీ సీఎం యడియూరప్ప బసవరాజు సీఎం అభ్యర్ధిగా ప్రకటించిన వెంటనే అందరూ ఆమోదించడం.. ప్రకటన చక చక జరిగిపోయింది. ప్రస్థానం .. ప్రస్తుతం బొమ్మై కర్ణాటక హోంమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు బొమ్మై బసవరాజు.. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కూమారుడు..యడియూరప్పకు అత్యంత సన్నిహితుడు. బొమ్మై…

Read More

nagulachavithi: నాగులచవితి “సుబ్రమణ్యస్వామి ” ప్రత్యేకం..!

Nagulachavithi:  కార్తీక మాసం శివకేశవులకు మాత్రమే కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి విశిష్టమైంది. ఈ మాసం కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలో శుద్ధ చవితి నాడుసుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి. ఈ రోజును నాగుల చవితి.. మహా చతుర్థి అని కూడా అంటారు. నాగదేవతకు దీపారాధన చేసి, ఆవు పాలు పుట్టలో పోసి చలిమిడి, నైవేద్యం సమర్పిస్తారు.సంతానం కోసం ప్రార్ధించే వాళ్లు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే మేలు జరుగుతుందని శాస్త్ర వచనం సూచిస్తున్నది. నాగేంద్రుని మంత్రాన్ని స్మరిస్తూ పుట్టలో పాలు…

Read More
Optimized by Optimole