RammohanNaidu: ‘ కింజరాపు ‘ ఓ వెలుగు కిరణం.

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): తెలుగు రాజకీయ చరిత్రకు కింజరాపు ఎర్రన్నాయుడు చేసిన గొప్ప కాంట్రిబూషన్…. తనయుడు రాంమోహన్ నాయుడును, వారసుడిగా తన పరోక్షంలో అందించడం. తండ్రి సద్గుణాలన్నీ పుణికి పుచ్చుకున్న రాంమోహన్ నాయుడు రాజకీయంగా తనను తాను రూపుదిద్దుకుంటున్న తీరు, పొందిన పరిణతి, అలవర్చుకున్న సంస్కృతి, చిన్న వయసులోనే సాధించిన, సాధిస్తున్న ఘన విజయాలు చూడలేకపోవడం ఎర్రన్న (ఆత్మీయులు ఆయన్నలా పిలుచుకునేది) దురదృష్టం! కానీ, రామ్మోహన్ వంటి ప్రయోజకుడైన కొడుకును కని, పెంచి, పెద్ద…

Read More

బీహార్ ప్రభుత్వ కీలక నిర్ణయం

పట్నా: ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పరువుకు భంగంకలిగించే తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే సైబర్ క్రైమ్ నేరాల కింద చర్యలు తీసుకోనున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవడం బీహార్ లో చాలా అరుదు. అయితే ఈ తరహా ప్రచారం మరీ శృతిమించుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ లో సర్క్యులేట్…

Read More

విజయ్ దేవరకొండ ‘లైగర్’ విడుదల తేది ఖరారు

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. మాస్ చిత్రాల దర్శకుడు పురిజగన్నాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. నటిచార్మీ, బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించనున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేస్తున్నట్లు…

Read More

తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్..

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు.దాదాపు గంటన్నర పాటు సచివాలయ ప్రాంగణమంతా తిరిగిన సీఎం.. పలువురు ఉన్నాతాధికారులు, ఇంజనీర్లను కలిసి పనుల పురోగతిపై ఆరాతీశారు.సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నాతాధికారులు ఉన్నారు. ఇక దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్థుల మేర సచివాలయ భవనాన్ని నిర్మిస్తున్న విషయం అందరీకి తెలిసిందే. ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ 9 వ సారి భవన నిర్మాణ పనులను పరిశీలించారు….

Read More

పెగాసస్ పై స్పష్టత ఇచ్చినా కేంద్రం!

పార్లమెంటును కుదిపేస్తున్న పెగసస్​ వ్యవహారంపై కేంద్రం మౌనం వీడింది. పెగసస్​ వ్యవహారంపై ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో.. ఈ స్పైవేర్ తయారీ సంస్థ, ఎన్​ఎస్​ఓ గ్రూపుతో ఎలాంటి ఒప్పందాలు లేవని రాజ్యసభలో స్పష్టం చేసింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని ప్రధాని మోదీ సైతం ఆవేదన వ్యక్తం చేసిన రెండు రోజుల్లోనే.. కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇక పెగసస్ వ్యవహారంపై సీపీఎం ఎంపీ వి.శివదాసన్‌ రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నిస్తూ..ఎన్‌ఎస్‌వో గ్రూప్‌…

Read More

ఛాన్సులు రావట్లేదంటూ నటి సురేఖవాణి ఎమోషనల్..

Sambashiva Rao: =========== తెలుగు చిత్ర‌సీమ‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు సురేఖ వాణి త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చ‌కున్నారు. అక్క‌గా, త‌ల్లిగా త‌న శైలిలో న‌టించి ప్రేక్ష‌కుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది. ఇక సోష‌ల్ మీడియాలో సురేఖ వాణి, త‌న కూతురుతో క‌లిసి చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ఇటీవ‌ల కాలంలో సురేఖ వాణి సినిమాల్లో క‌నిపించ‌డం త‌గ్గిపోయింది. గతంలో ఎక్కువ‌గా సినిమాల్లో న‌టింంచిన ఈమె.. ఈమ‌ధ్య‌ అడ‌ప‌ద‌డ‌ప ఒక‌టో రెండో సినిమాల్లో…

Read More

మిస్ సౌత్ ఇండియా ఛరిష్మా కృష్ణ(ఫోటోస్)..

విశాఖపట్టణం ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా’ కిరీటం గెలుచుకుంది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేరళలోని కోచిలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ విజేతగా నిలిచారు. తమిళనాడు కి చెందిన డెబినీతా కర్, కర్ణాటక కి చెందిన సమృద్ధి శెట్టి రన్నరప్‌ లు గా నిలిచారు. హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణపురం, పెగసుస్ సంస్థల ప్రతినిధులు Dr. అజిత్ రవి…

Read More
Optimized by Optimole