ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా హ్యాకర్ల గురి!
ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా కన్నేసింది. ఆయా దేశాల్లో సైబర్ దాడులు చేసి విలువైన సమాచారాన్ని కొల్లగొడుతుంది. భారత్లోని సంస్థలు కూడా వీరి రాడార్లో ఉన్నాయి. గత నెలలో ‘ఎయిర్...
Read out allGet all Updated Telugu News
ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా కన్నేసింది. ఆయా దేశాల్లో సైబర్ దాడులు చేసి విలువైన సమాచారాన్ని కొల్లగొడుతుంది. భారత్లోని సంస్థలు కూడా వీరి రాడార్లో ఉన్నాయి. గత నెలలో ‘ఎయిర్...
Read out all
నిరుపేద విద్యార్థులకు నటుడు సోనూసూద్ గుడ్న్యూస్ చెప్పారు. కుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేక సివిల్స్ సాదించాలన్న కోరిక ఉన్నవారి కోసం ఉచిత స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు....
Read out all
రమణుల ఉపదేశం, మార్గదర్శనం ఓ విధంగా చెప్పాలంటే రహస్యమైనవి. అందరికీ అందుబాటులో ఉన్నట్లే కనబడతారు. అందరి మాటలు, ప్రశ్నలు, అభ్యర్థనలు, ప్రార్థనలు విన్నట్లే కనబడతారు. కాని వారు ఎవరిని అనుగ్రహించదలిచారో...
తెలుగువారు చాంద్రమానం అనుసరిస్తారు కాబట్టి కొత్త ఏడాది చైత్రంతో ప్రారంభమై ఫాల్గునంతో ముగుస్తుంది. తెలుగు నెలల్లో మూడోది జ్యేష్ఠం.చైత్ర , వైశాఖం తర్వాత వచ్చే జ్యేష్ఠ మాస పుణ్య కాలంలో...
Read out allవంటగ్యాస్ వినియోగ దారులకూ కేంద్రం గుడ్ న్యూస్. ఇకనుంచి తమకు నచ్చిన పంపిణీదారుడి వద్ద గ్యాస్ రిఫిల్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వెళ్లకుండా ఆన్లైన్లోనే...
Read out all
అసోంలోని గుహటిలో ఓ గజరాజు బైక్ తగిలించిన హెల్మెట్ మిగేసింది. జరిగింది. ఈ సంఘటనసత్గావ్ ఆర్మీ క్యాంపు సమీపంలో చోటుచేసుకుంది. ఆర్మీ క్యాంప్ ఆఫసు సమీపంలో సంచరిస్తున్న ఓ ఏనుగు...
Read out allభారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్ట జడ్జిల సంఖ్యను ఒక్కసారిగా 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో...
Read out allప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ.. కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా B.1.1.28.2 కొత్త వేరియంట్ను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) నిపుణులు...
Read out allదేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు మ్యుకర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్)కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 28వేల మ్యుకర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులు నమోదైనట్లు...
Read out all
భారతదేశంలో మృగశిర కార్తెకు విశేష ప్రాధాన్యత ఉంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతువపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది....