కళ్లకు కట్టిన ‘క్లాస్’

. కెప్టెన్ లియోనల్ మెస్సీ (10), మరో ఫార్వర్డ్ జులియన్ అల్వరెజ్ (9) మిగతా తొమ్మిది మందితో కలిసి చేసిన మాయ లాటిన్ అమెరికా దిగ్గజం అర్జెంటీనా ను ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ కు చేర్చింది. క్వార్టర్ ఫైనల్ లో మరో మేటి జట్టు బ్రెజిల్ ను ఓడించి సెమీస్ చేరి సంచలనం సృష్టించిన క్రొయేషియా ఏ దశలోనూ అర్జెంటీనా ముందు నిలువలేక పోయింది. ఆట ఆద్యంతం అర్జెంటీనా ఆటగాళ్లు ప్రశాంతంగా, అపార మనోధైర్యంతో, ఏ…

Read More

విశ్వ వేదికపై బతుకమ్మ సంబురం..

తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పండుగకు అరుదైన గౌరవం దక్కింది. ఎడారి దేశం దేశంలో తంగేడు వనం విరబూసింది. దుబాయ్ లోని బూర్జా ఖలిఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి తెలంగాణా గొప్పతనాన్ని చాటి చెప్పారు. కాగా బతుకమ్మ వీడియోను బూర్జా ఖలిఫాపై రెండూ సార్లు ప్రదర్శించారు. ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్ఠత ,సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. అంతేకాదు సీఎం కేసిఆర్ ముఖ చిత్రాన్ని కూడా ప్రదర్శించారు.

Read More

అదరగొట్టిన ‘పుష్ప’ రాజ్!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా గురించి బన్నీ అభిమానులు, ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఎప్పటిలాగే ఐకాన్ స్టార్ మాస్ నట విశ్వరూపం చూపించారు. ట్రైలర్ చివరలో.. ఈ లోకం నీకు తుపాకీ ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవడి యుద్ధం వాడిదే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్…

Read More

దేశంలో గుబులు పుట్టిస్తోన్న ఒమిక్రాన్ వేరీయంట్!

భారత్‌నూ ఒమిక్రాన్ వేరియంట్‌ వణికిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండగా.. దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 69కి చేరింది. అంతకంతకు పెరుగుతున్న కేసుల సంఖ్య గుబులురేపుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తిపై అలర్ట్‌ అయిన కేంద్రం…విదేశీ ప్రయాణికులపై నిఘాపెట్టింది. ఆరు ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చేవారికి RT-PCR టెస్టులను ముమ్మరం చేసింది. అటు తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన హైదరాబాద్​టోలిచౌకిలో వైద్యఆరోగ్య శాఖ హైఅలర్ట్ ప్రకటించింది.టోలిచౌకిలోని పారామౌంట్‌ కాలనీ టెస్టులను…

Read More

Gunturkaaramreview: ” గుంటూరు కారం” ఘాటు తగ్గింది.. ఉసురుమనిపించింది..!

Gunturkaaramreview: ‘ అతడు ‘  ‘ ఖలేజా’ తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో రూపొందిన ‘ గుంటూరు కారం ‘ మూవీపై సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల ,మీనాక్షి చౌదరి కథానాయికలు( హీరోయిన్స్)గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..! కథ:  బాల్యంలో (చిన్నతనంలో) ఓ సంఘటన( రాజకీయాల…

Read More

అనసూయ భరద్వాజ్ అందాల సోయగాలు

బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్థస్త్ తో తనకంటూ ఇమేజ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై రంగస్థలం సినిమాతో నటిగా తనలోని మరోకోణాన్ని ఆవిష్కరించిన ఈభామ వరుస సినీ ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈఅమ్మడుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్థస్త్ తో తనకంటూ ఇమేజ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై రంగస్థలం సినిమాతో నటిగా తనలోని మరోకోణాన్ని ఆవిష్కరించిన ఈభామ వరుస సినీ ఆఫర్లతో…

Read More

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల…

inctelangana:2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో ను శుక్రవారం నాడు విడుదల చేసింది. గాంధీ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొని మ్యానిఫెస్టో ను విడుదల చేసారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు చైర్మన్ మేనిఫెస్టో రూపొందించారు.టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.అభయహస్తం.. మేనిఫెస్టో పేరుతో ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం అంటూ 37 అంశాలతో…

Read More

కేసిఆర్ రాష్ట్రాన్ని అమ్మేసిన అమ్మేస్తాడు: సీఎల్పీ విక్రమార్క

Mancherial : సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర మంచిర్యాల జిల్లాలో జోరుగా సాగుతోంది.  పాద‌యాత్ర‌లో భాగంగా భ‌ట్టి.. సీఎం కేసీఆర్ పై  తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం కాకుండా..  పదివేల కోట్లు ఖర్చుతో చేప‌ట్టిన‌ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డుపడ్డ అతి పెద్ద ద్రోహి కెసిఆర్ అని మండిప‌డ్డారు. జిల్లాలో ఉన్న సింగరేణి గనులను ప్రైవేట్  పరం చేస్తూ ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్న కెసిఆర్ ను ప్ర‌జ‌లు క్ష‌మించ‌రని ఆగ్ర‌హం…

Read More

వై నాట్ 175 vs వై నాట్ చంద్ర ‘ సేన’ ..

APpolitics:  ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు  దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.’  వై నాట్ 175 ‘ అని అధికార వైసీపీ ప్రభుత్వం అంటుంటే.. పాత పొత్తు మళ్ళీ పొడవడంతో  ‘ ‘ వై నాట్ చంద్రసేన’  అంటూ ప్రతిపక్ష టిడిపి, జనసేన నేతలు అంటున్నారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో  గెలిచాకా ‘వై నాట్‌ కుప్పం?’ అని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మితిమీరిన అతివిశ్వాసంతో పిలుపునిస్తే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో ‘వై నాట్‌ పులివెందుల?’ అని టీడీపీ నేతలు ఉత్తరకుమార…

Read More
Optimized by Optimole