దళితుడి పై టిఆర్ఎస్ మహిళ సర్పంచ్ చెప్పుతో దాడి..!!
తెలంగాణాలో టీఆర్ఎస్ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ మహిళా సర్పంచ్.. దళితుడిపై చెప్పుతో దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ ఘటన వెనక కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం! ఇక విషయానికొస్తే..నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బాజకుంట గ్రామంలో అర్హులకు.. ప్రభుత్వం దళిత బందు పథకం కింద నిధులు…