దళితుడి పై టిఆర్ఎస్ మహిళ సర్పంచ్ చెప్పుతో దాడి..!!

తెలంగాణాలో టీఆర్ఎస్ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ మహిళా సర్పంచ్.. దళితుడిపై చెప్పుతో దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ ఘటన వెనక కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం! ఇక విషయానికొస్తే..నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బాజకుంట గ్రామంలో అర్హులకు.. ప్రభుత్వం దళిత బందు పథకం కింద నిధులు…

Read More

అరుదైన రికార్డు సొంతం చేసుకున్న కెప్టెన్ మిథాలీ రాజ్..

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఆరు వరల్డ్ కప్ లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు సచిన్‌ టెండూల్కర్‌, జావెద్‌ మియాందాద్‌ మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. కాగా ఆమె ఇప్పటికే 2000, 2005, 2009, 2013, 2017 వరల్డ్‌కప్‌లలో ఆడింది. ప్రస్తుతం నేడు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఆమె.. ఆరు వరల్డ్‌కప్‌ల అరుదైన రికార్డును సొంతం…

Read More

INC: గురి తప్పుతున్న ‘ బాణం’..!

INC: లక్ష్యం ఛేదించాలంటే బాణం గురి తప్పొద్దు. కాంగ్రెస్ గురి తరచూ తప్పుతోంది. గురి తప్పటమే కాక, ఒకోసారి బాణం ఎంపికా సరిగా ఉండట్లేదు. దేశంలో కాంగ్రెస్ రాజకీయ సంక్షోభం ఎదుర్కొన్న ప్రతిసారీ గట్టెక్కి, బట్టకట్టేలా ప్రాణబిక్ష పెట్టింది తెలుగునేల! అది 1977అయినా, 1980, 1989, 2004 ఏదయినా.. ఇక్కడ అపురూపంగా లభించిన మద్దతుతోనే పార్టీ మనగలిగింది, ఎంతో కొంత పూర్వవైభవం కాంగ్రెస్ సంతరించుకోగలిగింది. ఇటీవల, ముఖ్యంగా రాష్ట్రవిభజనతో ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ…

Read More

ఆరు మూల స్తంభాల మీద బడ్జెట్!

ఆరు మూల స్తంభాల మీద బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం బడ్జెట్ గురించి ఆమె వెల్లడిస్తూ.. ఆస్ట్రేలియా టీమిండియా విజయ మాదిరి, కరోనా సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ గట్టేకుతుందని ఆమె అన్నారు. బడ్జెట్ హైలైట్స్.. భీమారంగంలో 74 శాతం వరకు ఎఫ్డిఐల కి అనుమతి. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది వ్యవసాయ ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉంది. వ్యక్తిగత వాహనాల 10 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు…

Read More

ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్!

విద్వేష పూరిత పోస్టులు, నకిలీ ఖాతాల నిలుపుదల విషయంలో ట్విట్టర్ ఎట్టకేలకు దిగొచ్చింది. బుధవారం కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి తో  సమావేశమైన, ట్విట్టర్  ప్రతినిధుల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో పలుచోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై విద్వేష పూరిత పోస్టులు, నకిలీ ఖాతాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్న ఖాతాలను మూసివేయాలని ట్విట్టర్ను కేంద్రం ఆదేశించింది. అయితే కొన్ని ఖాతాలను మాత్రమే నిలిపేసిన ట్విట్టర్ …..

Read More

యువత  దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలి:  జేడి లక్ష్మీనారాయణ

నల్గొండ:యువత  దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలని హితవు పలికారు  సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. నల్లగొండలో జనగణమన ఉత్సవసమితి ఆధ్వర్యంలో జనగణమణ నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమ  ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జండా ఎగురవేశారు. అనంతరం జాతీయ సమైక్యత మీద జరిగిన పోటీలలో ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. లక్షలాదిమంది త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని.. అలాంటి…

Read More

‘తిరుపతి వెంకన్న’ ప్రసాదం కథ!

పులిహోర ప్రసాదం కథ : పులిహోర అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. పులిహోరను పూజలు చేసినప్పుడు నైవేద్యంగా పెడుతూ ఉంటాం. పులిహోరను మన పూర్వీకుల కాలం నుండి పూజలకు నైవేద్యంగా పెడుతున్నారు. పూజల సమయంలో దేనికి లేని ప్రాముఖ్యత పులిహోరకు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. పాండవులు అజ్ఞాతవాసంలో రకరకాల వేషాలను వేసిన సంగతి తెలిసిందే. పాండవులలో బీముడు వంటవాడిగా వేషం వేసి ఎన్నో రకాల వంటకాలను సృష్టించారు. ఆ…

Read More
Optimized by Optimole